Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి అరెస్ట్‌
  • ఏటీఎం కార్డులు మార్చి నగదు స్వాహా..వ్యక్తి అరెస్ట్‌
  • కామారెడ్డి‌...ఇండ‌క్యా‌ష్ ఏటీఎంలో చోరీ
  • ఆపరేషన్‌ చేసి కుట్లు మరిచారు
  • ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మట్టి మనుషుల కథతో జైత్ర | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి

మట్టి మనుషుల కథతో జైత్ర

Thu 26 May 00:30:56.833513 2022

         ఎయిమ్స్‌ మోషన్‌ పిక్చర్స్‌, ఎస్‌.కె. ఫిలింస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'జైత్ర'. సన్నీ నవీన్‌, రోహిణి రేచల్‌ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. తోట మల్లికార్జున దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సురేష్‌ కొండేటి, అల్లం సుభాష్‌ నిర్మాతలు.
         చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్ర టీజర్‌ లాంచ్‌ వేడుక ప్రసాద్‌ల్యాబ్‌లో గురువారం ఘనంగా జరిగింది. దర్శకుడు వెంకీ కుడుముల టీజర్‌, 'జైత్ర' పోస్టర్‌ను ఆవిష్కరించారు.
         ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నా దగ్గర పని చేసిన మల్లి దర్శకుడిగా మారి తీసిన ఈ సినిమా టీజర్‌కు గెస్ట్‌గా రావడం గౌరవంగా భావిస్తున్నాను. నిర్మాత చాలా తపనతో మంచి సినిమా తీశారు' అని తెలిపారు. 'రాయలసీమలో జోడెద్దులు, నాలుగు ఎకరాలున్న భాగ్యవంతుడి కథ. అందరికీ కనెక్ట్‌ అవుతుంది' అని దర్శకుడు తోట మల్లికార్జున చెప్పారు. నిర్మాత సురేష్‌ కొండేటి మాట్లాడుతూ, 'నేను చేసిన 'ప్రేమిస్తే', 'జర్నీ', 'పిజ్జా' సినిమాలు మంచి కంటెంట్‌ ఉన్నాయి. అలాగే బ్లాక్‌ బస్టర్స్‌ అయ్యాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. ఇందులో ఆరు పాటలు అందర్నీ ఆకట్టుకుంటాయి. ఆదిత్య మ్యూజిక్‌ వారు మొదటినుంచి ఎంకరేజ్‌ చేస్తున్నారు. 'రంగస్థలం', 'పుష్ప' రేంజ్‌ సినిమా అవుతుందనే నమ్మకముంది' అని అన్నారు. 'దర్శకుడు మల్లి చెప్పిన కాన్సెప్ట్‌ అద్భుతంగా ఉంది. రాయలసీమ యాసతో సాగే మట్టిమనుషుల కథ' అని మరో నిర్మాత అల్లం సుభాష్‌ చెప్పారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
యుద్ధం నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ
కలెక్షన్లు పెరుగుతున్నారు..
మరో పాత్‌ బ్రేకింగ్‌ సినిమా
కడువా.. పక్కా కమర్షియల్‌
విజువల్‌ వండర్‌గా కార్తికేయ2
వెయ్‌ దరువెయ్‌ షురూ..
సరికొత్త కథతో అరి
భయపెట్టే విశాలాక్షి
ఆద్యంతం వైవిధ్యభరితం
అందర్నీ మెప్పించే చిత్రం
లింగుస్వామి బెస్ట్‌ డైరెక్టర్‌ : రామ్‌
షూటింగ్స్‌కి గ్రీన్‌సిగల్‌
విశ్వక్‌సేన్‌ నయా సినిమా షురూ
భయపెడుతూనే నవ్విస్తుంది
సరికొత్త ప్రేమకథ
వైష్ణవ్‌ తేజ్‌ కొత్త సినిమా
14 భాషల్లో సీక్వెల్‌
విజువల్‌ వండర్‌
పక్కా హిట్‌
నాకు కొత్త ఇమేజ్‌నిచ్చే చిత్రం
45శాతం వేతనాలు పెంచాల్సిందే
సరికొత్తగా కరణ్‌ అర్జున్‌
వాస్తవానికి దగ్గరగా గంధర్వ
నాలుగు జంటల ప్రేమకథ
జిన్నాలో మరో సర్‌ప్రైజ్‌
చోర్‌ బజార్‌.. కలర్‌ఫుల్‌ సినిమా
బెస్ట్‌ ఎమోషనల్‌ ఫిల్మ్‌
థ్రిల్‌ చేసే ప్రీ ప్లాన్డ్‌
ఆ పాయింట్‌కి అందరూ కనెక్ట్‌ అవుతారు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.