Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఏటీఎం కార్డులు మార్చి నగదు స్వాహా..వ్యక్తి అరెస్ట్‌
  • కామారెడ్డి‌...ఇండ‌క్యా‌ష్ ఏటీఎంలో చోరీ
  • ఆపరేషన్‌ చేసి కుట్లు మరిచారు
  • ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అతి తక్కువ టికెట్‌ ధరలు | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి

అతి తక్కువ టికెట్‌ ధరలు

Sat 28 May 00:43:51.919879 2022

                అడివి శేష్‌ నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం 'మేజర్‌'. శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్‌ 3న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర సింగిల్‌ స్క్రీన్‌లు, మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని చిత్ర నిర్మాతలు ప్రకటించిన విషయం విదితమే. లేటెస్ట్‌గా టికెట్‌ ధరల వివరాలను చిత్ర బృందం అధికారికంగా తెలిపింది. 'తెలంగాణలో సింగిల్‌ స్క్రీన్‌లలో టికెట్‌ ధర రూ.150 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ.147, మల్టీప్లెక్స్‌ల్లో రూ.195, 177. పాండమిక్‌ తర్వాత అతి తక్కువ టికెట్‌ ధరలతో రాబోతున్న చిత్రమిది. ఈ చిత్రాన్ని అందరూ చూడాలనే ఉద్దేశ్యంతోనే టికెట్‌ ధరలను అందరికీ అందుబాటులో ఉండేలా చేశాం. మా నిర్ణయం తప్పకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌ని థియేటర్లకు రప్పించడంతో పాటు అన్ని వర్గాలకి ధరలు అందుబాటులో ఉండటం వల్ల రిపీట్‌ ఆడియెన్స్‌ కూడా వస్తారని ఆశిస్తున్నాం. అలాగే థియేట్రికల్‌ రిలీజ్‌కి ముందే దేశవ్యాప్తంగా ప్రీమియర్‌లను నిర్వహిస్తున్నాం' అని మేకర్స్‌ తెలిపారు.
                మహేష్‌ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా భారీగా నిర్మించిన ఈ చిత్రం జూన్‌3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
యుద్ధం నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ
కలెక్షన్లు పెరుగుతున్నారు..
మరో పాత్‌ బ్రేకింగ్‌ సినిమా
కడువా.. పక్కా కమర్షియల్‌
విజువల్‌ వండర్‌గా కార్తికేయ2
వెయ్‌ దరువెయ్‌ షురూ..
సరికొత్త కథతో అరి
భయపెట్టే విశాలాక్షి
ఆద్యంతం వైవిధ్యభరితం
అందర్నీ మెప్పించే చిత్రం
లింగుస్వామి బెస్ట్‌ డైరెక్టర్‌ : రామ్‌
షూటింగ్స్‌కి గ్రీన్‌సిగల్‌
విశ్వక్‌సేన్‌ నయా సినిమా షురూ
భయపెడుతూనే నవ్విస్తుంది
సరికొత్త ప్రేమకథ
వైష్ణవ్‌ తేజ్‌ కొత్త సినిమా
14 భాషల్లో సీక్వెల్‌
విజువల్‌ వండర్‌
పక్కా హిట్‌
నాకు కొత్త ఇమేజ్‌నిచ్చే చిత్రం
45శాతం వేతనాలు పెంచాల్సిందే
సరికొత్తగా కరణ్‌ అర్జున్‌
వాస్తవానికి దగ్గరగా గంధర్వ
నాలుగు జంటల ప్రేమకథ
జిన్నాలో మరో సర్‌ప్రైజ్‌
చోర్‌ బజార్‌.. కలర్‌ఫుల్‌ సినిమా
బెస్ట్‌ ఎమోషనల్‌ ఫిల్మ్‌
థ్రిల్‌ చేసే ప్రీ ప్లాన్డ్‌
ఆ పాయింట్‌కి అందరూ కనెక్ట్‌ అవుతారు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.