Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ తారలు నడుం బిగించారు. ఆదివారం హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్, మంజీరా మాల్, కుకట్పల్లిలోని ఫోరం మాల్ తదితర ప్రదేశాల్లో సాయంత్రం 4 నుంచి 7 గంటల సమయంలో ప్రత్యేక ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు నాని, రకుల్ ప్రీత్ సింగ్ తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో10 మంది అగ్ర తారలు పాల్గొనబోతున్నారు.