Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సింగపూర్ : జాతీయ పథకాల్లో ఫేస్ ఐడెంటిఫికేషన్ను (ముఖ గుర్తింపు ) వినియోగిస్తూ సింగపూర్ ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా నిలవనుందని ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి ప్రజలు ఫేస్ స్కాన్ పథకం ద్వారా ప్రభుత్వ సంస్థల సేవలతో పాటు బ్యాంకింగ్ సేవలు, ఇతర సౌకర్యాలను పొందుతారని ప్రభుత్వం వెల్లడించింది.