Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అస్వస్థత..
  • జీపు బోల్తా.. ఏడేండ్ల చిన్నారి మృతి
  • స్విస్‌ ఓపెన్‌లో పీవీ సింధు ఓటమి
  • వరంగల్ జిల్లాలో విషాదం..
  • ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... వైరల్ ఫోటో
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
పారిస్‌ ఒప్పందంలో తిరిగి యూఎస్‌ | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి

పారిస్‌ ఒప్పందంలో తిరిగి యూఎస్‌

Fri 22 Jan 04:10:57.094779 2021

- డబ్ల్యూహెచ్‌వోతోనూ బంధం కొనసాగింపు..!
- పలు కీలక నిర్ణయాలు తీసుకున్న బైడెన్‌
వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే జో బైడెన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వాటికి సంబం ధించిన ఉత్తర్వులను సైతం జారీ చేశారు. వాటిల్లో ఇమ్మిగ్రెషన్‌, వాతారణ మార్పులు (పారిస్‌ ఒప్పందం), కరోనా మహమ్మారి, ప్రపంచ ఆరోగ్య సంస్థ లో భాగం కావడం వంటి పలు కీలక అంశాలు ఉన్నాయి. వాటిల్లో గత అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలను నిలిపేసినవే ఉండటం గమనార్హం. మొదటగా దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిపై పోరుకు సిద్ధమై... దానికి అనుగుణంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. వెంటనే టీకా అందని ప్రజలందరికి వ్యాక్సిన్‌ అందించే ఏర్పాట్లను ముమ్మరం చేయడంతో పాటు, పౌరులందరూ తప్పనిసరిగా మరో 100 రోజుల పాటు మాస్కు ధరించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, కోవిడ్‌-19 చికిత్సకు ఉపయోగించే పరికరాలను సరిపడా అందుబాటులోకి ఉంచాలని తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆ సంస్థ నుంచి వైదొలిగిన అమెరికా.. తిరిగి మళ్లీ చేరింది. అలాగే, పర్యావరణ ఒప్పందమైన పారిస్‌ ఒప్పందంలో తిరిగి చేరుతున్నామంటూ.. ట్రంప్‌ తీసుకున్న దాదాపు 100కు పైగా నిర్ణయాలను నిలిపివేస్తూ ఉత్తర్వులను బైడెన్‌ జారీ చేశారు. ఆర్థిక సంస్థల రుణాలు, చెల్లింపులు మొదలైన వాటిపై మారటోరియం మార్చి 31 దాకా పొడిగించారు. వడ్డీ, విద్యార్థి రుణాల చెల్లింపులు సెప్టెంబర్‌ 30 దాకా నిలిపివేస్తూ నోటీసులు జారీ చేశారు. వర్ణ సమానత్వానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. పనిచేసే ప్రదేశాల్లో లింగ సమానత్వం తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వులిచ్చారు. అమెరికా చరిత్రలో నల్లజాతీయుల పాత్రపై పరిశోధనకు ఏర్పాటు చేసిన వివాదాస్పదమైన ''1776 కమిషన్‌''ను రద్దు చేశారు. ఇప్పటివరకూ కొనసాగిన ఏడు ముస్లిం దేశాల పౌరుల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భారత్‌, దక్షిణాఫ్రికా ప్రతిపాదనను ఆమోదించవద్దు
విశ్వాస పరీక్షలో గట్టెక్కిన ఇమ్రాన్‌
పోప్‌ ఫ్రాన్సిన్‌- షియా మతాధికారి చారిత్రాత్మక భేటీ
యెమెన్‌ కు సాయంలో కోత
జూన్‌ చివరి నాటికి 40శాతం మందికి వ్యాక్సిన్‌
ఈక్విడార్‌లో మొదటి రౌండ్‌లో వామపక్ష అభ్యర్థి విజయం
సిరియాపై బైడెన్‌ బాంబు దాడులు
నీరా టాండన్‌కు చుక్కెదురు!
కరోనాపై అసత్యప్రచారం : డబ్ల్యూహెచ్‌ఓ
మయన్మార్‌లో హోరెత్తిన నిరసనలు
కోవిడ్‌ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం
నైజీరియాలో 42 మంది బందీలకు విముక్తి
యాంగాన్‌లో ఆందోళనకారులపై రబ్బరు బుల్లెట్లు
ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల కరోనా మరణాలు
భారత్‌ కు నీరవ్‌..
పేదరికంపై పోరులో సంపూర్ణ విజయం : జిన్‌పింగ్‌
ఆత్మరక్షణ దేశానికి గల ప్రాథమిక హక్కు
గ్రీన్‌కార్డ్‌దారులపై నిషేధాన్ని ఎత్తివేసిన బైడెన్‌
అంజలి భరద్వాజ్‌కు అమెరికా ప్రఖ్యాత అవార్డు
కేపిటల్‌ హిల్‌ పై దాడి కేసులో సెనేట్‌ విచారణ
నైజీరియా అధ్యక్షుడిగా బజూమ్‌ విజయం
ఈక్వెడార్‌ జైళ్ళలో ఘర్షణలు
వెనిజులాకు ఇరాన్‌ చమురు ట్యాంకర్‌
బాధ్యతలేని బోల్సనారో గద్దె దిగాలి
వ్యాక్సిన్‌ దుష్పరిణామాలకు పరిహారం
పాబ్లో అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు ఉధృతం
మయన్మార్‌ లో కొనసాగుతున్న ప్రజా నిరసనలు
అమెరికాలో 5 లక్షల కరోనా మరణాలు
మాల్దీవులతో రూ.365 కోట్ల రక్షణ ఒప్పందం
మానవులకు సోకిన బర్డ్‌ ఫ్లూ .. రష్యాలో మొదటి కేసు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.