Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • పల్లె, పట్టణ ప్రగతిలపై మంత్రి సమీక్ష
  • భార్యపై అనుమానంతో మెడ నరికిన భర్త
  • పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళ్తూ విద్యార్థి మృతి
  • సూపర్‌ సైక్లోన్లతో భార‌త్‌కు తీవ్ర ముప్పు..!
  • నిలదీశామని కావాలని ఫెయిల్ చేశారు : విద్యార్థి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
వృత్తిని వదులుకున్న జర్నలిస్టులు 80శాతం మంది | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి

వృత్తిని వదులుకున్న జర్నలిస్టులు 80శాతం మంది

Thu 13 Jan 01:04:31.898987 2022

- ఆఫ్ఘన్‌ జర్నలిస్ట్‌ ఫౌండేషన్‌
కాబూల్‌ : ఆఫ్ఘన్‌లో సుమారు 80శాతం మంది జర్నలిస్టులు తమ వృత్తిని వదులుకున్నట్టు జర్నలిస్ట్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఆఫ్ఘనిస్తాన్‌ తెలిపింది. గతేడాది ఆగస్ట్‌ 15న తాలిబన్‌లు ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాలిబన్‌ల పాలనలో జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని వెల్లడించింది. సుమారు 79శాతం మంది జర్నలిజాన్ని వదులుకున్నారనీ, తమ జీవనోపాధి కోసం ఇతర వృత్తుల్లోకి మళ్లారని స్థానిక పత్రిక ఖామా ఒక నివేదికలో పేర్కొంది. దేశంలో 75శాతం మీడియా సంస్థలు ఆర్థిక ఇబ్బందులతో మూసివేయబడ్డాయని నివేదికలో తెలిపింది. ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి తూర్పు ప్రావిన్స్‌లైన నంగర్‌హర్‌, లఫ్న్‌మాన్‌, నూరిస్తాన్‌లలోని ఆరు రేడియో స్టేషన్‌లు మూతపడ్డాయని తెలిపింది. వాటిలో ఐదు ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా మూతపడగా, మరో స్టేషన్‌ ఉద్యోగులు లేకపోవడం వల్ల మూతపడిందని తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని ఆఫ్ఘన్‌ జర్నలిస్ట్స్‌ సేఫ్టీ కమిటీ అధ్యక్షుడు యూసఫ్‌ జరీఫ్‌ టోలో న్యూస్‌కి తెలిపారు. ఆఫ్ఘన్‌లో తాలిబన్‌లు మహిళలపై పలు ఆంక్షలు విధించటంతో.. తమ స్టేషన్‌కి చెందిన మహిళా ఉద్యోగులు భయంతో జర్నలిజాన్ని వదులుకున్నారని అన్నారు.
   జర్నలిస్ట్‌ ఫౌండేషన్‌ నివేదిక ప్రకారం.. 91 శాతం మంది జర్నలిస్టులు ఈ వత్తిని ఎంచుకున్నందుకు సంతోషం వ్యక్తం చేయగా, కేవలం ఎనిమిది శాతం మంది మాత్రం అసంతప్తిగా ఉన్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 462 మంది జర్నలిస్టులపై ఈ సర్వే చేపట్టింది. వీరిలో 390 మంది పురుషులు కాగా, 72 మంది మహిళలు ఉన్నారు. మీడియా సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేయడంతో తాము ఉద్యోగాలను కోల్పోయామని పలువురు జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆర్థిక పరిస్థితి దుర్భరంగా మారిందని తెలిపారు. దీంతో జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితిని పరిష్కరించేందుకు ఫౌండేషన్‌ ఇంటర్నేషనల్‌ కమ్యూనిటీ, ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ ఆఫ్ఘనిస్తాన్‌ పిలుపునిచ్చిందని ఆ నివేదికలో పేర్కొంది. రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌), ఆఫ్ఘన్‌ ఇండిపెండెంట్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (ఎఐజెఎ) నిర్వహించిన సర్వే ప్రకారం.. ఆగస్ట్‌ నుండి దేశంలో 40 శాతం మీడియా సంబంధిత సంస్థలు పనిచేయడం మానేశాయని, మరో 80 శాతం మహిళా జర్నలిస్టులు, మీడియా ఉద్యోగులు నిరుద్యోగులుగా మారరని తెలిపింది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మరోసారి నెత్తురోడిన అమెరికా
ప్రజల మేలు కోసం పనిచేసే శక్తి క్వాడ్‌
భారత్‌లోని అవకాశాలను ఉపయోగించుకోండి
కొత్త ఇండో-పసిఫిక్‌ వాణిజ్య ఒప్పందం !
బైడెన్‌ వ్యాఖ్యలపై మండిపడిన చైనా
ఆర్థిక మంత్రి లేకుండానే మరోసారి శ్రీలంక మంత్రివర్గ విస్తరణ
తాలిబన్‌ ఆంక్షలకు వ్యతిరేకంగా మాస్క్‌లతో పురుష యాంకర్ల నిరసన
కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో అగ్రగామి క్యూబా
రష్యా అధీనంలోకి అజోవ్‌స్తల్‌ స్టీల్‌ ఫ్యాక్టరీ సముదాయం
ఓటమిని అంగీకరించిన ఆస్ట్రేలియా ప్రధాని
ఎమర్జన్సీని ఎత్తివేసిన శ్రీలంక ప్రభుత్వం
మూడు దశాబ్దాల్లో మొదటిసారిగా ఫ్రాన్స్‌కు మహిళా ప్రధాని
కరోనాతో చిన్నారుల్లో కాలేయ వ్యాధి!
నాటో విస్తరణతో అంతర్జాతీయ పరిస్థితులు మరింత క్లిష్టతరం : పుతిన్‌
వీగిన అవిశ్వాస తీర్మానం..
రష్యా అధీనంలోకి మరియుపోల్‌ నగరం !
బౌద్ధ సంస్కృతి, వారసత్వం నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన
అమెరికాలో మరో రెండు కాల్పుల ఘటనలు.. ముగ్గురు మృతి
నాటోలో చేరాలని ఉంది : ఫిన్లాండ్‌
ఎల్‌టీటీఈ వార్తలపై విచారణకు శ్రీలంక నిర్ణయం
అమెరికాలో బుసలు కొడుతున్న జాతి విద్వేషం
శ్రీలంక ప్రధానిగా రణిల్‌ విక్రమ సింఘే
దానిష్‌ సిద్ధిఖీకి మరో పులిట్జర్‌ పురస్కారం..
శ్రీలంక రణరంగం
బ్రెజిల్‌ అధ్కక్ష ఎన్నికల బరిలో లూలా
ప్రపంచానికే ఆదర్శం చైనా యువత
స్థానిక ఎన్నికల్లో బ్రిటన్‌ పాలక పార్టీకి ఘోర పరాజయం
రాజపక్సా ప్రభుత్వం గద్దె దిగాల్సిందే !
డాలర్‌, యూరో కన్నా రెండేళ్ల గరిష్టాన్ని తాకిన రూబుల్స్‌ విలువ
అబార్షన్‌ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు తీర్పు ముసాయిదాను ఖండించిన బైడెన్‌
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.