Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రస్సెల్స్: ఐరోపా పార్ల మెంట్కు జరుగుతున్న ఎన్నికలు ఆదివారం తుదిదశకు చేరుకున్నాయి. ఐరోపా కూటమిలోని 21 సభ్యద ేశాలకు చెందిన కోట్లాది మంది యూరోపియన్లు ఐరోపా పార్లమెంట ్కు తమ ప్రతినిధులను ఎన్నుకునేం దుకు ఆదివారం నాడు ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రీస్, హంగరీ, బల్గేరియా, రుమేనియా, లిథువేనియా, సైప్రస్ దేశాలలో గ్రీన్విచ్ కాలమానం ప్రకారం ఉదయం 4 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా, రెండు మూడు గంటల తరువాత జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలలో ఓటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఏడు దేశాలలో ఓటింగ్ ప్రక్రియ ముగి సినప్పటికీ, మొత్తం అన్ని దేశాల్లో పూర్తయిన తరువాతే ఫలితాలు వెలువ డుతాయని తెలుస్తోంది. గ్రీన్విచ్ ్కాలమానం ప్రకారం సాయంత్రం 6.15 గంటల తరువాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవు తుందని, ఫలితాలు రాత్రి 9 గంటల ప్రాంతంలో వెల్లడవుతాయి ఈయూ వర్గాలు చెప్పాయి. తొలుత బ్రిటన్, నెదర్లాండ్స్లో గురువారం ఓటింగ్ ముగియ గా ఐర్లండ్ చెక్ రిపబ్లిక్లలో శుక్రవారం, స్లొవేకియా, మాల్టా, లాత్వియా దేశాలలో శనివారం ఓటింగ్ ముగిసింది. మిగిలిన 21 దేశాలలో ఆదివారం సాయంత్రానికి పోలింగ్ ముగిసింది. 2014 లో జరిగిన ఎన్నికల్లో స్లొవేకియాలో అతితక్కువగా 14 శాతం ఓటింగ్ నమోదయింది