Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిన్పింగ్ ఉద్ఘాటన
బీజింగ్ : జాతీయ రక్షణను, సాయుధ దళాలను బలోపేతం చేస్తామని చైనా అధ్యక్షులు జి జిన్పింగ్ ఉద్ఘాటించారు. 13వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పిసి) మూడో సెషన్లో భాగంగా మంగళవారం జరిగిన పీపుల్స్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధుల బృందం సమావేశంలో చైనా అధ్యక్షుడు, చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్ జీ జిన్పింగ్ ప్రసంగించారు. 2020లో జాతీయ రక్షణ, సాయుధ దళాల బలోపేతం కార్యక్రమాలను, లక్ష్యాలను పూర్తి చేస్తామని ప్రకటించారు.