Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : జీ7 శిఖరాగ్ర సమావేశాన్ని జూన్ చివరిలో వైట్హౌస్లో నిర్వహించనున్నారు. 'జీ7 సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడం కంటే ప్రస్తుత పరిస్థితుల్లో తిరిగి ప్రారంభించడానికి గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదని అధ్యక్షులు ఆలోచిస్తున్నారు' అని వైట్హౌస్ మీడియా కార్యదర్శి కైలైంగ్ మెక్ఈనానీ ప్రకటనలో తెలిపారు. విదేశీ నాయకులు కూడా ఈ ఆలోచనపై అనుకూలంగా ఉన్నట్టు ఆమె తెలిపారు. సమావేశానికి వైట్హౌస్ వేదికగా ఉంటుందని చెప్పారు. కాగా, జీ7 సమావేశాన్ని క్యాంప్ డేవిడ్ వద్ద నిర్వహించాలని భావిస్తున్నట్టు గతవారంలో ట్రంప్ తెలిపారు.