Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Thu 11 Nov 01:29:19.638028 2021
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ ఆ పార్టీ శ్రేణులకు ప
Thu 11 Nov 01:28:12.336104 2021
చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలంటూ ఈ నెల 13న రాష్ట్ర స్థాయి మహిళా సదస్సును నిర్వహిస్తున్నట్టు ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షులు వి.స
Thu 11 Nov 01:27:44.086974 2021
రాష్ట్రంలో కొత్తగా 164 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటల నుంచి బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు 38,242 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19
Thu 11 Nov 01:27:03.945951 2021
ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం జవాబు పత్రాల మూల్యాంకనంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని నివారించాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీ
Thu 11 Nov 01:26:05.853799 2021
కోవిడ్ మృతులకు పరిహారం చెల్లింపునకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు అధికారాలను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి కోవిడ్
Thu 11 Nov 01:25:39.777285 2021
తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా తలపెట్టిన ధర్నాకు ఆయా జిల్లాల కలెక్టర్ల అనుమతి తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ వర్
Thu 11 Nov 01:25:16.718043 2021
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్న చింతకుంటలో నిర్మించబోయే కాలుష్య కారక పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం ఆపేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ డిమాం
Thu 11 Nov 01:24:52.84215 2021
పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు పివి శ్రీహరిపై ఉన్న సస్పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వు
Thu 11 Nov 01:22:16.000204 2021
త్వరలోనే ఏజెన్సీ ప్రాంతంలోని టీఆర్టీ-2017 గిరిజన అభ్యర్థులకు నియామకాలు చేపడతామని టీఎస్టీటీఎఫ్ అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్నాయక్కు బుధవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకులు
Thu 11 Nov 01:21:42.703725 2021
ఈనెల 12న 73వ బ్యాచ్కు చెందిన 149 మంది శిక్షణ ముగించుకున్న ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ను నిర్వహిస్తున్నట్టు సర్ధార్ వల్లభ్భారు పటేల్ జాతీయ పోలీసు అకాడమీ డై
Thu 11 Nov 01:16:35.711885 2021
ప్రముఖ అమ్యూజ్మెంట్ పార్క్ చెయిన్ వండర్లా లిమిటెడ్ బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. వండర్లాలో ఈ నెల 12-14 తేదీల్లో పెద్ద వారు కొనుగోలు చేసే ప
Wed 10 Nov 02:36:10.146468 2021
బిసి జాబితాలో చేర్చిన 17 కొత్త కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని బీసీ కమిషన్ చైర్మన్ వకులా భరణం కృష్ణ మోహన్ కు మంగళవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుత
Wed 10 Nov 02:29:50.792006 2021
యాసంగిలో వరి సాగుపై ఆంక్షలు ఎత్తివేయాలనీ, రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సీపీఐ(ఎం), సీప
Wed 10 Nov 02:30:32.013889 2021
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. వైద్యారోగ్య శాఖను కేటాయించారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రా
Wed 10 Nov 02:10:16.889208 2021
శాసనసమండలి సంబంధించి స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటాలోని స్థానాలను భర్తీ చేసేందుకు వీలుగా సీఎం కేసీఆర్ కసరత్తులు షురూ చేశారు. వాటి భర్తీ ప్రక్రియ ముగిసిన వెంటనే క్యాబిన
Wed 10 Nov 02:28:14.093832 2021
నూతన సాగు చట్టాలు రద్దు చేయాలనీ, రైతు సంక్షేమం కోసం కేంద్రంపై పోరుకు సిద్ధం కావాలని టీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ పిలుపు
Wed 10 Nov 02:19:48.66634 2021
''ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం లేఖ ఇస్తే.. కేసీఆర్ ఇంతకాలం ఎందుకు బయటపెట్టలేదు.. లేఖపై రాజకీయంగా ఎందుకు ఒత్తిడి చేయలేదు.. తన పాలనలో చేసిన తప్పులకు ఎప్పుడు శిక్ష వేస్
Wed 10 Nov 02:19:14.75747 2021
పచ్చని పంట పొలాల నడుమ కెమికల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారని.. దయచేసి కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులు ఇవ్వొద్దని మహిళలు ఎమ్మెల్యే కాళ్లపై పడి వేడుకున్నారు. స్వచ్ఛమ
Wed 10 Nov 02:28:26.965371 2021
రాష్ట్రంలో గ్రేటర్హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ) అతిపెద్ద కార్పొరేషన్. జనాభాలోనూ, అభివృద్ధిలోనూ, అప్పుల్లోనూ మొదటి స్థానంలో ఉంది. విశ్వనగరంగా చెప్పుక
Wed 10 Nov 02:28:51.834879 2021
రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. గడిచిన 24గంటలలో రాష్ట్రంలోకనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. ఆయా జిల్లాల్లో సోమవారంతో పోల్చితే నాలుగైదు డిగ్రీలు మేర పడిపోయాయ
Wed 10 Nov 02:31:16.556998 2021
హైదరాబాద్లో ఈ నెల 16, 17, 18 తేదీలలో జరుగనున్న సీఐటీయూ జనరల్ కౌన్సిల్ సమావేశాలకు సంబంధించిన వాల్పోస్టర్ను మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరి
Wed 10 Nov 02:32:01.721705 2021
రాష్ట్రంలోని గ్రామీణ రోడ్ల నిర్వహణ అస్తవ్యస్థంగా తయారైంది. ఆదిలోనే హంసపాదు అన్నట్టు పక్కాగా రోడ్ల నిర్మాణం, నిర్వహణ చేపడతామంటూ ప్రత్యేక విధానాన్ని రూపొందించిన సర్కారు ఆర్
Wed 10 Nov 02:37:06.563811 2021
రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్య మరింత పిరం కానుంది. వచ్చే విద్యాసంవత్సరం ఫీజులు భారీగా పెరగనున్నాయి. ఇందుకు సంబంధించి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్
Wed 10 Nov 01:30:21.354464 2021
ఒగ్గు కథలను పరిరక్షించి కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని ప్రజాకవి జయరాజ్ తెలిపారు. మంగళవారం ఒగ్గు కళా సామ్రాట్ చుక్క సత్తయ్య నాలుగో వర్ధంతి సందర్భంగా
Wed 10 Nov 01:29:23.115316 2021
విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యవైఖరిని ప్రదర్శిస్తున్నదని తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు.
Wed 10 Nov 01:28:09.561017 2021
దళిత బంధును ఎస్సీలందరికీ ఇవ్వకపోతే సీఎం కేసీఆర్ వీపు మోత మోగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ హెచ్చరించారు. 'కేసీఆర్....రాష్ట్రంలో వరి ధాన్యం కొనేందు
Wed 10 Nov 01:27:19.386526 2021
మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బోడేపూడి వెంకటేశ్వరరావు కుమారుడు బోడేపూడి సత్యనారాయణ అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్లో జరిగాయి. సత్యనారాయణ సోమవారం హైదరాబాద్లో
Wed 10 Nov 01:26:36.988919 2021
చర్చిలో పియానో వాయిస్తూ మహిళలు, యువతులకు గాలం వేసి లోబర్చుకొని.. పెండ్లి చేసుకుంటానని నమ్మబలికి ముఖం చాటేస్తున్న నిత్య పెండ్లి కొడుకు బాగోతం నల్లగొండలో వెలుగులోకొచ్చింది.
Wed 10 Nov 01:25:05.122889 2021
రెండు రోజులుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు హెచ్చరికలు తాత్కాలిక ఆగ్రహమేనేమోనన్న అనుమానం కలుగుతున్నదని సీపీఐ మా
Wed 10 Nov 01:24:32.657841 2021
రాష్ట్రంలో గౌడలు, ఎస్సీ, ఎస్టీలు ఆర్ధికంగా అభివృద్ధిని సాధించేందుకు వీలుగా మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించినట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ చ
Wed 10 Nov 01:23:57.178194 2021
కార్పొరేట్ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులనూ ఇంటర్ విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్)
Wed 10 Nov 01:23:13.504704 2021
టాలీవుడ్ సినీ నటుడు అల్లు అర్జున్కు, ర్యాపిడో సంస్థకు టీఎస్ ఆర్టీసీ మంగళవారం లీగల్ నోటీసులు జారీ చేసింది. ర్యాపిడో ప్రకటనలో నటించిన అల్లు అర్జున్ ఆర్టీసీని కించపరిచే
Wed 10 Nov 01:22:46.307442 2021
రాష్ట్రంలో కొత్తగా 173 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. ప్రభుత్వాస్పత్రుల్లో 33,646 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 3,754 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,661 మంది
Wed 10 Nov 01:21:33.833424 2021
గీత కార్పొరేషన్కు రూ. ఐదువేల కోట్లు కేటాయించాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజ్గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశార
Wed 10 Nov 01:20:47.370494 2021
రాష్ట్రంలోని 132 డిగ్రీ కాలేజీల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వా
Wed 10 Nov 01:19:09.096396 2021
ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటాలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు దాస
Wed 10 Nov 01:18:35.684948 2021
కుల భవనాల కోసం కాకుండా..ఆయా సామాజిక తరగతుల్లో వెనుకబడిన వారికి విద్యా, వైద్య సౌకర్యాలు అందించేందుకు నిధులు కేటాయించాలని కుల నిర్మూలన వేదిక రాష్ట్ర అధ్యక్షులు పి.నాగరాజు డ
Wed 10 Nov 01:17:52.950599 2021
కామారెడ్డి జిల్లాకు కేటీఆరన వస్తున్న నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అజరుకుమార్
Wed 10 Nov 01:16:51.386501 2021
అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామంలో మంగళవారం జరిగిం
Wed 10 Nov 01:16:25.74657 2021
వరి ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో ఆందోళన గురైన రైతులు ప్రాణాలు కోల్పోయారని తెలంగాణ రైతు సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. మరణించిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత
Wed 10 Nov 01:15:58.381785 2021
అందరికీ ఆరోగ్య సేవలను అందుబాటులో ఉంచేందుకు సంస్కరణలు తేవాల్సిన అవసరముందని లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో మంగళవారం జర
Wed 10 Nov 01:15:22.948468 2021
పెద్దపల్లి యైటింక్లైన్ కాలనీలో మంగళవారం దారుణ ఘటన జరిగింది. కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధించిన యువకుడు.. పెండ్లికి నిరాకరించిందని యువతి గొంతుకోసి హత్య చేశాడు. స్థానికులు
Wed 10 Nov 01:14:43.382716 2021
యాసంగి అవసరాలకు అనుగుణంగా రాష్ట్రానికి వెంటనే ఎరువులు సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి కేటాయించిన ఇరవై
Wed 10 Nov 01:14:04.800357 2021
ధరణిపోర్టల్లో చోటు చేసుకున్న తప్పులు, పొరపాట్లను ప్రభుత్వం సవరించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ డిమాండ్ చేశారు. ఇదే విషయమై బుధవారం హైదరాబాద్
Wed 10 Nov 01:13:26.059949 2021
పోడు భూములను సాగు చేసే రైతులకు ప్రభుత్వం పట్టాలిచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న కేసులో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గ
Tue 09 Nov 02:58:46.250153 2021
'నేరుగా అడుగుతున్నా.. తెలంగాణలో పండే వడ్లను కొంటరా..? కొనరా...' అని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. అవి కొనేదాకా వదిలిపెట్టబోమనీ, వెంటాడుతాం, వేటాడుతామని హ
Tue 09 Nov 02:57:17.078447 2021
పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలివ్వాలని అఖిల పక్ష నాయకులు డిమాండ్ చేశారు. పోడు భూముల సమ స్యలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు. జీపీఎస్, శాటిలైట్ చిత్రాల పే
Tue 09 Nov 02:59:53.300281 2021
పెండింగ్స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు కదం తొక్కారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ర్యాలీలు తీశారు. కలెక్టరేట్లను
Tue 09 Nov 02:59:00.340586 2021
ధాన్యం వద్ద కాపలా పడుకుని గుండెపోటుతో రైతు చనిపోయిన ఘటన మరవకముందే.. ధాన్యం కుప్ప వద్దే మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేటల
Tue 09 Nov 03:01:40.229262 2021
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రయివేటు సంస్థలకు అప్పగించి మా బతుకులను రోడ్డు పాలు చేయొద్దని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పథకాన్ని అక్
×
Registration