Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Fri 12 Nov 02:33:18.219066 2021
ప్రజారోగ్య వైద్యుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును ఆ విభాగానికి చెందిన డాక్టర్లు కోరారు. గురువారం హైదరాబాద్లో తెలంగాణ పబ్లిక్ హెల్త్
Fri 12 Nov 02:29:08.38639 2021
గ్రామ సభ తీర్మానం ఆధారంగా పోడు సాగు దారులందరికీ హక్కు పట్టాలివ్వాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదర
Fri 12 Nov 02:28:03.435575 2021
తమ వివాహాలకోసం బస్సులను అద్దెకు తీసుకున్నందుకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కొత్త జంటలను అభినందించింది. ఈ మేరకు వారికి జ్ఞాపికలను అందజేసే నూతన పథకాన్ని రూపొందించినట్టు గురువార
Fri 12 Nov 02:25:37.964303 2021
ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులకు న్యాయం చేయాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) డిమాండ్ చేసింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా స్పాట్ వాల్యుయేషన్ కే
Fri 12 Nov 02:24:31.177518 2021
దొంగతనం కేసులో గిరిజనుడిని విచారణ పేరుతో పిలిచి చావుదెబ్బలు కొట్టిన ఘటన గురువారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుని బంధువులు తెలిపిన
Fri 12 Nov 02:23:14.051877 2021
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావును తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, మెడికల్ జేఏసీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లో గురు వారం ఆ సంఘం రాష్ట్ర అధ్య
Fri 12 Nov 02:17:30.604331 2021
సివిల్ సర్వీసెస్ సాధించడమే బీఏ హానర్స్ కోర్సు ప్రధాన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్సీహెచ్ఈ) చైర్మెన్ ఆర్ లింబాద్రి చెప్పారు. ఈ కోర్సు చదివేందుక
Fri 12 Nov 02:16:18.16416 2021
కృష్ణానది పరిధిలోని ప్రాజెక్టులపై చర్చించడానికి ఈ నెల 15, 16 తేదీల్లో కేఆర్ఎంబీ సబ్కమిటీ సమావేశం కానుంది. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చించనున్నారు. ఇప్పటికే ఏపీలోని
Fri 12 Nov 02:15:54.864348 2021
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ జాతీయ సగటును మించి ఉందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైదరాబాద్లో గురువారం ఆయ న ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించార
Fri 12 Nov 02:14:16.767342 2021
గ్రామాల్లో ఏర్పడుతున్న అటవీ హక్కుల కమిటీ ఎంపికలో చైర్మెన్లుగా అధికార పార్టీ సర్పంచుల ఎన్నికను రద్దు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక
Fri 12 Nov 02:13:01.748313 2021
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బీజేపీ నేతలు కనీస ప్రాథమిక అవగాహన లేకుండా ధర్నాలు చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శ
Fri 12 Nov 02:12:10.921636 2021
అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకు న్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం వదలపర్తి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ సుబ్రమణ్యాచారి త
Fri 12 Nov 02:11:41.378192 2021
వికలాంగుల బంధు పథకం ప్రవేశ పెట్టాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం అన్ని కలెక్టరేట్లను ముట్టడించనున్నట్టు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర అధ్యక్
Fri 12 Nov 02:11:12.010992 2021
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా శుక్రవారం కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం పిలుపునిచ్చింది. ఈమ
Fri 12 Nov 02:10:38.92278 2021
పంచాయతీ పాలకవర్గం, సర్పంచ్ కలిసి ఉపసర్పంచ్ను తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో అవమానానికి గురై ఉపసర్పంచ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు
Fri 12 Nov 02:09:54.087014 2021
అప్రజాస్వామికంగా ధర్నాచౌక్ ఎత్తేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇప్పుడు అదే దిక్కైందని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. రైతు సంక్షేమం పట్ల సీఎంకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా..
Fri 12 Nov 02:09:20.967032 2021
హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం 2021-22 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సులకు ప్రవేశ పరీక్షలను ఈనెల 17న నిర్వహించనున్నట్టు వర్సిటీ అడ్మిషన్ కమిటీ సంచాల
Fri 12 Nov 02:08:12.619879 2021
ఫారెస్ట్రీ బీఎస్సీ ఆనర్స్-2017 బ్యాచ్ (నాలుగేండ్ల కోర్సు) విద్యార్థులకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థలో శుక్రవారం సర్టిఫికెట్లను అం
Fri 12 Nov 02:07:44.470461 2021
కరోనా మహమ్మారి కట్టడి కోసం పని చేస్తున్న వైద్యారోగ్య సిబ్బందిపై జరుగుతున్న వరుస దాడులను తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (టీయుఎంహెచ్ఇయూ) రాష
Fri 12 Nov 02:07:17.296327 2021
సింగరేణి బొగ్గు కార్మికులకు రక్షణ కల్పించడంలో యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని శ్రామిక శక్తి గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం(ఏఐఎఫ్టీయూ) విమర్శించింది
Fri 12 Nov 02:06:51.957626 2021
టైప్ రైటింగ్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 22, 23 తేదీల్లో జరుగుతాయని రికగ్నైజ్డ్ టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్, కంప్యూటర్ అసోసియేషన్ (టీఆర్టీ అండ్ సీఏ) ఒక ప్రకటనల
Fri 12 Nov 02:06:11.127343 2021
పోడు రైతులకు న్యాయం జరిగే వరకు గిరిజనుల పక్షాన పోరాడుతామనీ, ఇంచు భూమి కూడా వదిలేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్లో నిర్వహిం
Fri 12 Nov 01:44:06.308885 2021
మిస్టర్ కేసీఆర్..తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడ
Thu 11 Nov 02:48:31.316287 2021
ఆర్థికంగా ఇప్పటికీ ముక్కుతూ, మూలుగుతూ నిదానంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు కొత్త కష్టం వచ్చి పడింది. వచ్చే నెలాఖరుకు (డిసెంబర్) సంస్థ నుంచి 659మంది ఉద్యోగులు ఒకేసారిరిటైర్
Thu 11 Nov 02:51:33.033375 2021
ఉప్పుడు బియ్యం, ముడి బియ్యంతో పాటు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అన్ని అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడిందని దక్షిణ భారత రైస్ మిల్లర్ల సంఘాల సమాఖ్య
Thu 11 Nov 02:49:22.256513 2021
'మిమ్మల్ని, మీ విధానాల్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహులంటారా..? నిలదీస్తే రకరకాల ముద్రలేస్తారా...' సరిగ్గా నాలుగు రోజుల క్రితం నిర్వహించిన మీడియా సమావేశం లో ముఖ్యమంత్రి కేసీఆర్
Thu 11 Nov 02:47:18.126926 2021
''తరాలు మారినా మా బతుకులు మారడం లేవు.. ఆదే పేదరికం.. అవే ఆకలి చావులు.. మా కుటుంబాలను వెంటాడుతున్నాయి. నాడు ఏ కూటి కోసం మా తాతలు, తండ్రులు దినదినం తమ చెమట చుక్కలను దారపోశా
Thu 11 Nov 02:09:11.31276 2021
వడ్ల కొనుగోళ్లలో తీవ్ర మోసం చేస్తున్నారని.. పెట్రోల్ పోసుకొని చస్తాం కానీ ఈ నష్టాన్ని భరించలేమని రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. రైస్ మిల్లర్లు అధిక కోత విధిస్తూ మో
Thu 11 Nov 02:49:44.784646 2021
వరి సాగు, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రాజకీయ నాటకాలు ఆడటం తగదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మంలోని స్థానిక సుందర
Thu 11 Nov 02:51:48.482484 2021
సమైక్య రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులకు ఉన్న స్వేచ్ఛ నేడు సొంత రాష్ట్రంలో లేకుండా పోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం
Thu 11 Nov 02:52:01.150892 2021
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా లోని ఎస్ఆర్పి-3 గనిలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతిచెందారు. బుధవారం గనిలో ఉదయం షిఫ్ట్లో బేర లక్ష్మయ
Thu 11 Nov 01:59:10.221599 2021
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లాకప్లో మరియమ్మ మరణించిన ఘటనకు సంబంధించి హైకోర్టు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశి
Thu 11 Nov 01:58:03.458758 2021
టీఎస్ఆర్టీసీ పాలకమండలి(బోర్డు) ఏర్పాటైంది. రాష్ట్ర ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకూ పూర్తిస్థాయి బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. తాజాగా ఈనెల 8న విడుదల చేసిన రోడ్లు, భవనాల
Thu 11 Nov 02:50:52.576724 2021
డిమాండ్, సప్లరు ఆధారంగా పంటల విధానాన్ని రూపొందించాలని రౌండ్టేబుల్ పలువురు వక్తలు సూచించారు. పంటల మార్పిడి, మార్కెట్ తదితర అంశాలపై రైతుల్లో సరైన అవగాహన కల్పించాలనీ, ఆత
Thu 11 Nov 02:50:36.401759 2021
'గత ఏడేండ్లలో ఎప్పుడూ మాట్లాడని విధంగా కేసీఆర్ మొన్న విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షంలో కూర్చోవటానికి ఆయన సిద్ధపడుతున్నడటానికి ఇదొక తార్కాణం. ప్రతిపక్షంలో ఉన్నవ
Thu 11 Nov 02:51:08.145358 2021
తనను ప్రేమించి మరొకరితో నిశ్చితార్థం చేసుకుందని కసి పెంచుకున్న దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన హైదరాబాద్లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. కా
Thu 11 Nov 01:54:14.945316 2021
తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనీ, ఇందుకోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావును ప్రభుత్వ డ
Thu 11 Nov 01:53:24.348529 2021
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) వైస్ చైర్మెన్, ఎండీ ఇ.వి.నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎఫ్టీసీసీఐకి చెందిన 16 మంది పారిశ్రామికవేత్తలతో కూడిన ప్ర
Thu 11 Nov 01:52:28.083327 2021
సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం ఫలితంగానే శ్రీరాంపూర్లోని ఎస్ఆర్పి-3 మైన్లో బండకూలిపోయి నలుగురు కార్మికులు చనిపోయారనీ, ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని సీఐటీయూ రాష్ట్ర
Thu 11 Nov 01:51:17.633889 2021
మంథని పోలీస్ స్టేషన్లో గతేడాది శీలం రంగయ్య అనే వ్యక్తి లాకప్డెత్ అయితే, అందుకు కారణమైన పోలీసులను గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించి
Thu 11 Nov 01:50:21.027577 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సతీమణి మాధవిని కాన్పు కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చేర్పించగా.. బుధవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. కొంతకాలంగా ఆమ
Thu 11 Nov 01:49:32.77609 2021
ఆశా కార్మికులకు పక్క రాష్ట్రం ఆంధ్రాలో చెల్లిస్తున్నట్టు రూ.10 వేల ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్(ఆశా) యూనియన్ (సీఐటీయూ)
Thu 11 Nov 01:48:21.155175 2021
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు నిర్వహించిన సీపీఐ(ఎం) ముద్దుబిడ్డలు, భద్రాచలం మాజీ శాసనసభ్యులు, అమరజీవులు కామ్రేడ్ కుంజా బొజ్జ
Thu 11 Nov 01:47:34.080941 2021
యాసంగిలో వరి ధాన్యాన్ని కొనకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులే ఉరేస్తారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హెచ్చరించారు.
Thu 11 Nov 01:46:45.751999 2021
రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్రలు చేస్తోందనీ, ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా ఏడేండ్లలో టీఆర్ఎస్ దళితులకు అడుగడుగునా అన్యాయం చేసిందనీ, బీజేప
Thu 11 Nov 01:45:46.397547 2021
ఆర్టీసీ ప్రయాణీకుల భద్రత, సంస్థ భవిష్యత్ ఉద్యోగుల చేతుల్లోనే ఉన్నదని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. సంస్థ పురోభివృద్ధిలో సత్తా చాటాలనీ, వారి
Thu 11 Nov 01:45:01.444692 2021
మున్సిపల్ కార్మికుల పట్ల మానవత్వం చూపని కేసీఆర్ సర్కారుపై పోరాటం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల
Thu 11 Nov 01:43:46.366357 2021
వరి ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం, యాసంగిలో వరి వేయొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన, రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం అన్ని జిల్లా
Thu 11 Nov 01:42:40.824562 2021
కరోనా వ్యాక్సినేషన్ చేపట్టిన ఏఎన్ఎంపై పలువురు గిరిజనులు దాడి చేశారు. గర్భిణీకి కోవిడ్ రెండో డోసు టీకా వేయడంతో శిశువు మృతిచెందిందని ఆరోపిస్తూ దాడి చేశారు. ఈ ఘటన కామారెడ
Thu 11 Nov 01:33:06.79223 2021
ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం జవాబు పత్రాల మూల్యాంకనం విధులకు హాజరు కాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. అధ్యాపకులను పంపించని యాజమాన్యాలపైనా చర్య
×
Registration