Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Tue 09 Nov 02:59:39.05565 2021
'హలో... మీరు ఎంసెట్ ర్యాంకరేనా. ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్ జరుగుతున్నది. మీరు మా కాలేజీకి వెబ్ఆప్షన్ ఇవ్వండి. సీటు కేటాయించిన తర్వాత మీకు రూ.35 వేలు ఇస్తాం.'అంటూ ర్
Tue 09 Nov 03:00:19.705569 2021
పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ రాష్ట్రం భాసిల్లుతున్నదని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా, పారిశ్రామికంగా స్వయం సమృద్ధి
Tue 09 Nov 02:18:38.747575 2021
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యుల నియామకాలు చట్ట వ్యతిరేకంగా జరిగాయనే పిల్ను సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ప్రతివాదు లుగా ఉన్న జీఏడీ మ
Tue 09 Nov 02:17:57.189733 2021
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా మారాయిగూడెంలోని లింగంపల్లి బేస్ క్యాంపులో సోమవారం తెల్లవారుజామున తోటి జవాను సహచర జవాన్లపై విచక్షణారహితంగా కా
Tue 09 Nov 02:16:12.511347 2021
'మిమ్మల్ని, మీ విధానాల్ని ప్రశ్నించి, నిలదీస్తే దేశద్రోహులా...?' అని సీఎం కేసీఆర్ బీజేపీ నేతల్ని ప్రశ్నించారు. అయితే సరిహద్దు వివాదాలు.. లేదంటే మత విద్వేషాలను రగిలించటం
Tue 09 Nov 02:15:05.863548 2021
'పైసలు తీసుకెళ్లి చైనాలో పెట్టి ఆ దేశంతో ఒప్పందం చేసుకుంటవా? వ్యాపారాల కోసం చైనాను సమర్థిస్తవా? సీఎం అయి ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. నెంబర్వన్ దేశ ద్రోహి కే
Tue 09 Nov 03:02:11.752999 2021
మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ మండలాలకు చెందిన గిరిజనేతర రైతులు పోడు భూముల హక్కు పత్రాల కోసం కదిలారు. సోమవారం రైతు సేవా సంఘం పేరుతో తమకు సైతం హక్కు పత్రాలు కల్పించాలని డి
Tue 09 Nov 03:03:25.88529 2021
మధిర మాజీ శాసనసభ్యులు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బోడేపూడి వెంకటేశ్వరరావు ఏకైక కుమారుడు బోడేపూడి సత్యనారాయణ(76) ఆదివారం రాత్రి హైదరాబాద్లో అనారోగ్యంతో కన్నుమూశారు. మృతదే
Tue 09 Nov 03:04:12.231062 2021
యాసంగిలో వరి సాగుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సోమవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని కాసాల వరి కొ
Tue 09 Nov 03:04:32.160402 2021
తాము పండించిన పంటను కోసుకోవడానికి.. దాన్ని అమ్ముకోవడానికీ రైతులు తిప్పలు పడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికారులు కొత్తగా నిబంధనలు పెట్టడంతో రోజూ అన్నదాతలు వారి చు
Tue 09 Nov 03:04:58.488764 2021
ధరణి పోర్టల్ మరిన్ని ఐచ్చికాలు పెట్టాలనీ, రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ క్యాబినెట్ సబ్కమిటీ చైర్మెన్ హరీశ్రావుకు ట్రెసా బృందం 13 ప్రధాన సమస్యలతో క
Tue 09 Nov 02:04:38.623994 2021
కుంభకోణాల పేరుతో నాటి యూపీఏ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ నేత మల్లికార్జున ఖర్గే డిమాం
Tue 09 Nov 01:53:40.238903 2021
మద్యం దుకాణాలకు విచ్చలవిడిగా అనుమతులిచ్చే విధానాన్ని మానుకోవాలనీ, లేదంటే ఉద్యమం తప్పదని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి సోమవారం ఒక
Tue 09 Nov 01:53:13.092313 2021
స్కాలర్షిప్లు, ఫీజురీయి ంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ చేపట్టిన జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం విజయవంతమైందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర
Tue 09 Nov 01:52:24.613342 2021
'ఆయన కేసీఆర్ కాదు.. దుబారు శేఖర్' అని సీఎంను ఉద్దేశించి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ అన్నారు. ధర్నాలు చేసే హక్కు టీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పారు. సోమవారం హైదర
Tue 09 Nov 01:52:02.566642 2021
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు బుధవారం వరంగల్, హన్మకొండ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాప్రతినిధులు చేస్తున్న విజ్ఞప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలక
Tue 09 Nov 01:50:57.920259 2021
గిరిజన పూజారుల దేవాలయాలకు ధూపదీపనైవేద్య పథకాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వ హామీల కమిటీ నిర్ణయించింది. శానసమండలి సభ్యులు వి గంగాధర్గౌడ్ అధ్యక్షతన ఈ కమిటీ సోమవారం సమావేశం జ
Tue 09 Nov 01:50:27.920097 2021
కోవిడ్-19 మరణాలను నిర్ధారించే ధవపత్రాలను ఇచ్చేందుకు వీలుగా జిల్లా స్థాయి కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస
Tue 09 Nov 01:50:00.926411 2021
రైతులకు అండగా సాగు న్యాయనేస్తాలుంటాయని లీగల్ ఎంపర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) అధ్యక్షులు ఎం సునీల్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tue 09 Nov 01:48:55.009875 2021
రాష్ట్రంలో వచ్చేనెల ఒకటి నుంచి 8 వరకు జరగనున్న సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ-1) నిర్వహణలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం (టీఎ
Mon 08 Nov 02:27:40.587019 2021
రైతుల జీవితాలతో చెలగాటమాడే చర్యలకు పాల్పడితే సహించేది లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హెచ్చరించారు. బీజేపీ ఢిల్లీలో ఓ మాట...గల్లీలో ఇంకో మాట చెప్తూ, ప్రజల్ని మోసం చేస్
Mon 08 Nov 02:26:41.617825 2021
పెట్టుబడి దారీ వ్యవస్థ శాశ్వతం కాదనీ, ప్రత్యామ్నాయం సోషలిజమేనని సీఐటీయూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సమావేశాల
Mon 08 Nov 02:28:41.373576 2021
సకాలంలో తూకం వేయకపోవడం తో కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం కాపాలాకు రైతు కుటుంబాలు అష్టకష్టాలు పడుతున్నాయి. వంతుల వారీగా వచ్చి రేయింబవళ్లు కాపలా ఉంటున్నారు. మహిళలు వచ్
Mon 08 Nov 02:27:53.281418 2021
ఆర్టీసీచార్జీల పెంపు దాదాపు ఖరా రైంది. తొలుత ముఖ్యమంత్రికి ఈ ప్రతిపాదనలు పంపి, త్వరలో జరగ నున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకొని, పెంచిన చార్జీలను అమల్లోకి తేనున్నారు.
Mon 08 Nov 02:29:55.02532 2021
కరోనా మహమ్మారి ప్రభావం ప్రత్యక్షంగా లక్షల మంది పడితే పరోక్షంగా కోట్లాది మందిపై పడింది. కరోనా కట్టడి కోసం తీసుకున్న లాక్డౌన్ చర్యలు చిన్నారులు, మహిళలను ఆరోగ్య పరంగా కుంగ
Mon 08 Nov 02:30:20.793354 2021
ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ కలిసే తెలంగాణ రైతులకు ఉరి తాళ్లు పేనుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి విమర్శించారు. ఏడేండ్లుగా కేసీఆర్ మోడీకి గులాంగి
Mon 08 Nov 02:31:48.963449 2021
ప్రపంచానికి అక్టోబర్ మహావిప్లవం స్ఫూర్తినిచ్చిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవ
Mon 08 Nov 02:32:06.682433 2021
అక్టోబర్ విప్లవం ప్రపంచ చరిత్రనే తిరగరాసిందనీ సీపీఐ సెంట్రల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సభ్యులు డాక్టర్ యుగల్ రాయలు చెప్పారు. అక్టోబర్ విప్లవ వార్షికోత్సవం సందర్భంం
Mon 08 Nov 02:32:18.681882 2021
ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న రెవెన్యూశాఖలో సమస్యలను పరిష్కరించి బలోపేతం చేయాలని ట్రెసా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగ రవీందర్రెడ్డి, కె.గౌతమ్కుమార్ రాష్
Mon 08 Nov 02:34:21.034079 2021
క్వారీలపై పూర్తి హక్కులు వడ్డెరలకు ఇవ్వాలనీ, వడ్డెర బంధు ప్రకటించాలని తెలంగాణ వడ్డెర వృత్తి దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కుంచం వెంకట కృష్ణ, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ
Mon 08 Nov 01:36:15.885838 2021
పదిరోజుల కిందట అనారోగ్యంతో మరణించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి విరుసనోళ్ల శాంతమ్మ పదిరోజుల కార్యక్రమానికి ఆదివారం సీఎం కేసీఆర్ హాజరై ఆమెకు నివాళి అర్పించారు.మహబూబ్న
Mon 08 Nov 01:21:56.03698 2021
ముందుగా టోకెన్లు తీసుకుని, ఆ తర్వాతనే వరి కోతలు కోయాలనే దుర్మార్గమైన చర్యను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం కోరింది. ఈ కొత్త విధానాన్ని రద్దు చేయాలని డిమా
Mon 08 Nov 01:21:23.349165 2021
భూసేకరణ చట్టం-2013 అమలు చేయాలనే డిమాండ్ తో డిసెంబర్ 10న హైదరాబాద్ లో భూసేకరణ బాధితులు దీక్ష చేపట్టనున్నట్టు పలువురు నాయకులు వెల్లడించారు. భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుల
Mon 08 Nov 01:20:49.534263 2021
విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట
Mon 08 Nov 01:20:27.07647 2021
కేంద్రం ప్రభుత్వం, బీజేపీ పట్ల కేసీఆర్ అనుసరిస్తున్న తీరు అపరిచితుడు పాత్రను పోలి ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శ
Mon 08 Nov 01:17:53.106509 2021
హెచ్ఎండీఏ డ్రీమ్ ప్రాజెక్టు ల్యాండ్ పూలింగ్కు ఆదరణ కరువైంది. భూ యాజమానుల వాటాను 60 శాతానికి పెంచినా స్పందన లేదు. ప్రస్తుత మార్కెట్ ధరతో పోల్చితే 30 శాతం తక్కువ పరిహా
Mon 08 Nov 01:16:05.382722 2021
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ ఇదేనా అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల ప్రశ్నించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం 19వ రోజు
Mon 08 Nov 01:15:26.982782 2021
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమైందని ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ పేర్కొన్నారు. వాల్యుయేషన్ కోసం నియమించబడిన సిబ్బంది వె
Sun 07 Nov 02:33:10.881956 2021
వాళ్ల జీవితాల్లో సుఖాలు.. సంతోషాలకంటే ద్ణుఖాలే ఎక్కువ. పనిచేస్తే ఐదు వేళ్లు నోట్లోకి వెళ్తాయి.. లేదంటే అర్ధాకలితోనో, ఖాళీ కడుపుతోనో రోజులు గడపాలి.. బతుకంతా అనుక్షణం భయమూ,
Sun 07 Nov 02:35:37.871998 2021
యాసంగిలో రైతులు వరి సాగు చేయొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. ఒకవేళ సాగు చేసినా ఆ ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కొనబోదని
Sun 07 Nov 02:33:40.927443 2021
పెట్రోల్, డీజిల్పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరకొర తగ్గింపులు సరిపోవని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమూ వ్యాట్ను తగ్గించ
Sun 07 Nov 02:39:23.542976 2021
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో ప్రసవాలు జరుగుతున్నాయనీ, ఒక్క అక్టోబర్ నెలలోనే 782 ప్రసవాలు జరిగాయని ఆస్పత్రి సూపరింటెండ
Sun 07 Nov 02:41:01.698076 2021
రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుములు రేవంత్రెడ్డి చెప్పారు. కామారెడ్డి జిల్లాలో తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు వెళ్లిన రైతు ఆ మ
Sun 07 Nov 02:35:22.860414 2021
ఏపీకి చెందిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం స్టడీసెంటర్లు రాష్ట్రంలో యధేచ్చగా నడుస్తున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం ఇత
Sun 07 Nov 02:36:16.596627 2021
పోడుదారులకు హక్కు పత్రాలు ఇచ్చే విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు స్పష్టమైన విధివిధానాలను వెల్లడించకుండానే ప్రభుత్వం ఇష్టారీతిలో ముందుకెళ్తోంది. 'అడవి
Sun 07 Nov 02:36:31.037238 2021
పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపడతామని ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. శనివారం సిరిసిల్ల కలెక్టరేట్లో పోడు భూముల
Sun 07 Nov 02:43:14.790739 2021
వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి రైతులు రోడ్డెక్కారు.నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ సిద్దిపేట-హన్మకొండ రహదారిపై శనివారం రాస్త
Sun 07 Nov 01:55:06.467533 2021
ధాన్యం కొనుగోళ్ల పేరుతో పౌరసరఫరాలు, రెవెన్యూ, పోలీస్, రవాణాశాఖల అధికారులు బలవంతంగా లారీలను గుంజుకుంటున్నారని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల
Sun 07 Nov 02:42:09.717273 2021
'ప్రజలంద రూ ఆర్టీసీని ఆదరించాలి. ప్రయివేట్ వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సురక్షితంగా గమ్యం చేరుకోవాలి' అని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. శ
Sun 07 Nov 02:42:28.767263 2021
అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ. 10లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారె
×
Registration