Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Wed 03 Nov 05:55:25.570708 2021
చదువుల్లో తన పనితీరు మెరుగుపరుచుకునేలా తీర్చిదిద్దిన మెంటర్స్, టీచర్స్కు నీట్ యూజీ-2021 ఆల్ ఇండియా నెంబర్ వన్ ర్యాంకర్ మృణాళ్ కుట్టేరి ధన్యవాదాలు తెలిపారు. రోజు వ
Wed 03 Nov 04:57:59.343896 2021
'డ్రగ్స్ తరహాలో వరిని ఏమైనా సర్కారు నిషేధించిందా?కలెక్టర్ ఏమనుకుంటున్నారు. కోర్టు ఆర్డరున్నా లెక్క చేయబోమని ఎలా చెబుతారు? కోర్టుధిక్కారమవుతుందని ఆ కలెక్టర్కు తెలి యదా?
Wed 03 Nov 04:56:47.558299 2021
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధిం చిన తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప
Wed 03 Nov 04:54:53.457112 2021
పొట్టకూటి కోసం ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా కూలీ.. పనులు చేస్తుండగా మట్టిపెళ్లలు మీదపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం సోమ
Wed 03 Nov 05:57:34.665595 2021
వ్యవసాయ అధికారులు ధాన్యానికి ఎఫ్ఏక్యూ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కూడా మిల్లర్లు కడ్తా తీస్తే ఆ మిల్లును సీజ్ చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత
Wed 03 Nov 06:01:39.328693 2021
హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓటమితోనే టీఆర్ఎస్ పతకం మొదలైందని, ఈ ఓటమి గుణపాఠమని వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్.షర్మిల అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా చింతపల్ల
Wed 03 Nov 04:41:25.5426 2021
నీట్ ఫలితాల్లో గిరిజన సంక్షేమ శాఖ గురుకుల విద్యార్థులు తమ సత్తా చాటి 65 మంది విద్యార్థులు మెడిసిన్ సీటు సాధించడం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి స
Wed 03 Nov 04:19:24.991382 2021
టీఆర్ఎస్ పార్టీ 20 ఏండ్లలో అనేక ఎత్తుపల్లాలను చూసిందనీ, హుజురాబాద్ ఫలితమేమీ పెద్ద ప్రభావం చూపదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కె.తారకరామారావు పేర్కొన్నారు. ఈ మేరక
Wed 03 Nov 04:18:34.27514 2021
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన పత్తి పండుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు.అందుకే మన పత్తికి అంతర్జాతీయ మార్
Wed 03 Nov 04:18:03.568378 2021
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) యూజీ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు ఆధిపత్యం ప్రదర్శించారు. 720కి 715 సమాన మార్కులతో ముగ్గురు విద్యార్థులు అఖిల భారత స్థాయిలో ఓపెన్
Wed 03 Nov 04:17:25.945445 2021
హుజురాబాద్లో ఈటల గెలుపుతో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్
Wed 03 Nov 04:16:59.010037 2021
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల తహసీల్దార్ గిరిధర్ సస్పెండ్ అయ్యారు. భూ వివాదంలో తలదూర్చినందుకు ఆయన్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం
Wed 03 Nov 04:16:13.168752 2021
ట్రిపుల్ ఆర్(రాజాసింగ్, రఘునందన్రావు, రాజేందర్)తో సీఎం కేసీఆర్కు ఇక చుక్కలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ అన్నారు. ఈటల రాజేందర్ గెలుపుతో హైదరాబాద్
Wed 03 Nov 04:15:38.23155 2021
రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి నిరుద్యోగి ఆత్మహత్యకు కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఒకరకంగా ఈ ఆత్మహత్యలను ప్రభుత్వం చేస్తున్న హత్యలుగానే భావించాలని టీజేఏస్ అ
Wed 03 Nov 04:14:51.598837 2021
రాష్ట్రంలో కొత్తగా 167 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. సోమవారం సాయం త్రం 5.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 37,941 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-1
Wed 03 Nov 04:13:44.49891 2021
వీఐటీ ఏపీ విశ్వ విద్యాలయం ప్రాంగణ ఎంపికలు సాధించిన విద్యార్థులను శనివారం విజయవాడలోని తాజ్ గేట్వే హౌటల్లో ముఖ్య అతిథి కృష్ణ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ జె. న
Wed 03 Nov 04:12:00.676905 2021
సిరిసిల్ల జిల్లాలో గత నెల 27న లైంగికదాడికి గురై నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరేండ్ల చిన్నారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ మంగళవారం పరామర్శించా
Wed 03 Nov 04:09:19.591026 2021
రాష్ట్రంలో నేరాలను కట్టడి చేయడమే గాక, నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవనే సంకేతాలను పంపించడంపై పోలీసులు దృష్టి సారించాలని రాష్ట్ర డీజీపీ ఎం.మమేందర్రెడ్డి అన్నారు. మంగ
Wed 03 Nov 04:08:24.88306 2021
రాష్ట్రంలో వరిధాన్యం కొనుగోళ్ళను వెంటనే చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ధాన్యం ఇదే డిమాండ్పై కొనుగోళ్శను ప్రారంభించాలని డిమాండ్ చేస
Wed 03 Nov 04:07:52.543204 2021
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు ఈటల రాజేందర్దే తప్ప బీజేపీది కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. ఈటల వ్యక్తిత్వం, ప్రజల్లో ఉన్న సానుభూతే ఆయనను గె
Wed 03 Nov 04:07:18.996866 2021
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యా
Wed 03 Nov 04:06:43.549062 2021
ప్రయాణీకుల్ని ఆకర్షించేందుకు టీఎస్ఆర్టీసీ మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. కేంద్రప్రభుత్వం పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలనే తన ప్రచారాస్త్రంగా మార్చుకొని టీ-24 టి
Tue 02 Nov 05:29:38.544716 2021
యాసంగిలో వరిధాన్యం కొనుగోళ్లు చేయడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గం తీవ్రంగా ఖండించింది. రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటామంటూ
Tue 02 Nov 05:34:06.909558 2021
అతివృష్టి, అనావృష్టి వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఖరీఫ్లో చేతికొచ్చిన ధాన్యాన్ని అమ్మడానికి రైతులకు అగ చాట్లు తప్పడం లేదు. 10కిలోల తరుగు ఇస్తామన్నా ధాన్యం తీసుకోకుండా,
Tue 02 Nov 05:37:21.950675 2021
పత్తికి ఎప్పుడు లేని విధంగా ఈసారి ధర రికార్డు స్థాయిలో ఉన్నా.. కొనుగోళ్లలో మాత్రం ఆదిలాబాద్లో వింత పరిస్థితి నెలకొంది. స్థానికంగా తేమ పేరుతో వ్యాపారులు రైతులను ఇబ్బందులు
Tue 02 Nov 05:37:58.771156 2021
తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా మారుస్తామని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. ఇకపై ఇక్కడి నుంచి ఇతర ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు
Tue 02 Nov 05:38:26.405513 2021
టీఆర్ఎస్ పార్టీ వరంగల్లో ఈ నెల 15న తలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను దీక్షా దివస్ రోజైన 29వ తేదీన నిర్వహించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక
Tue 02 Nov 05:39:12.270387 2021
టీఎస్ఆర్టీసీలోని 50వేల మంది కార్మికులు, ఉద్యోగులు తమ ఖాతాలను యూనియన్ బ్యాంక్లోకి మార్చుకోవాల్సిందేనని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ ని
Tue 02 Nov 05:31:32.097367 2021
ఈటల రాజేందర్ రాజీనామాతో ఐదు నెలలుగా సాగిన హుజూరాబాద్ ఉపఎన్నిక యుద్ధంలో గెలిచే ఆ 'బాద్షా' ఎవరో నేడు తేలనుంది. అక్టోబర్ 30న ఈవీఎంలలో ఓటరు భద్రపరించిన అభ్యర్థుల భవితవ్యం
Tue 02 Nov 05:39:33.107739 2021
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు, ఆర్థిక మంత్రి హరీశ్రావు హామీ ప్రకారం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)లో పనిచేస్తున్న ఉపాధ్యా యులు, ఉద్యోగులకు పీఆర్సీ వర్తింప
Tue 02 Nov 04:35:55.205541 2021
చాదస్తపు చదువు కాకుండా..శాస్త్రీయ ఆలోచనలు రేకిత్తించే విధంగా విద్యను అందించే ధృక్పథంతో 'ప్రగతి నగర్ ఎడ్యూకేషనల్ సొసైటీ' పేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించడం అభినందనీ
Tue 02 Nov 04:34:48.520755 2021
బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్)-2021లో అమ్మాయిలు హవా కొనసాగించారు.
Tue 02 Nov 04:33:46.13891 2021
రాష్ట్రంలో వరి సాగు వద్దనడం దుర్మార్గమని, 'వరి సాగు చేస్తే ఉరే'నని సీఎం వ్యాఖ్యానించడం సరైంది కాదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. యాసంగిల
Tue 02 Nov 04:32:27.406811 2021
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డేటా అనటికల్ విభాగం ఆధ్వర్యంలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమం
Tue 02 Nov 04:31:01.341746 2021
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తికి రికార్డు ధర పలికింది గతంలో ఎప్పుడూ లేనివిధంగా క్వింటా పత్తికి రికార్డు స్థాయిలో రూ.8500 ధర పలికింది. జనగామ జిల్లా జాఫ
Tue 02 Nov 04:26:09.583055 2021
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కెఆర్ఎంబీ) సబ్కమిటీ సభ్యుడిగా తెలంగాణ అధికారి శ్రీధర్రావు దేశ్పాండే నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను కెఆర్ఎంబీ ఆ
Tue 02 Nov 04:21:01.412624 2021
ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ ఆహార సంస్థ ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణను గుర్తించడం మనందరికీ గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తె
Tue 02 Nov 04:20:16.98267 2021
నిర్ణీత గడువులోగా అమరుల స్మారక చిహ్నం, కొత్త సచివాలయ నిర్మాణం జరగాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం తన కార్యాలయంలో ఆయా ప
Tue 02 Nov 04:19:35.740986 2021
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జరుగుతున్న ప్రథమ సంవత్సరం విద్యార్థుల ప్రధాన సబ్జెక్టులకు చెందిన పరీక్షలు సోమవారం ముగిశాయి. కెమిస్ట్రీ పేపర్-1,
Tue 02 Nov 04:19:01.584305 2021
రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. మంగళ, బుధవారాల్లో ఎక్కువ ప్
Tue 02 Nov 04:18:04.776492 2021
లైంగికదాడికి గురైన బాలికను నిలోఫర్ ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించడంతో ఆ బాలిక తల్లిదండ్రులతో కలిసి గిరిజన సంఘాలు ఆందోళన నిర్వహించాయి.సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకు
Tue 02 Nov 04:17:20.75868 2021
నిరుద్యోగుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోట
Tue 02 Nov 04:16:43.130789 2021
తెలంగాణా తొలితరం నవలా సాహిత్యకారుడు వట్టికోట ఆళ్వారుస్వామి స్పూర్తి రాష్ట్రసాధన కోసం సాగిన సాహిత్య, సాంస్కృతిక ఉద్యమంలో కీలక భూమికను పోషించిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్
Tue 02 Nov 04:16:08.470588 2021
రాష్ట్రంలో కొత్తగా 160 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు 35,326 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19
Tue 02 Nov 04:15:43.901177 2021
తెలంగాణకు విమోచన కేవలం సర్దార్ వల్లభారుపటేల్ వల్లే జరిగిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ నాయకకులు చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని సీపీఐ రాష్
Tue 02 Nov 04:15:20.609324 2021
రోగుల బంధువుల విమర్శలు, దాడులు షరామామూ లుగా మారిన క్రమంలో తాము విధులు నిర్వహించలేమని నిలోఫర్ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు తేల్చి చెప్పారు. ఆదివారం బాలుడి మరణం, ఆ వరసలోనే
Tue 02 Nov 04:14:51.299165 2021
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్ఏఓయూ)లో డిగ్రీ, పీజీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాల
Tue 02 Nov 04:14:04.475346 2021
ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తెలంగాణ విద్యాపరిరక్షణ సమితి విస్తృత కార్యవర్గం తీర్మానించింది. తీ మేరకు సమితి అధ్యక్షులు చక్రధర్రావు, ప్రధాన క
Tue 02 Nov 04:13:27.538529 2021
పంట కోతలు పూర్తయిన ప్రాంతాల్లో అవసరమైనచోట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇదే అంశంపై హైదరాబ
Tue 02 Nov 04:12:52.839087 2021
రాష్ట్రంలోని 132 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో గత విద్యా సంవత్సరం పనిచేసిన 750 మంది గెస్ట్ లెక్చరర్లను విధు ల్లోకి తీసుకోవాలని తెలంగాణ అతిథి అధ్యాపకుల జేఏసీ రాష్ట్ర అధికార
×
Registration