Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Tue 02 Nov 04:12:23.402743 2021
యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పెద్దతండాలో సోమవారం చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతండాకు చెందిన చిన్నారి(3) ఇంట్లో ఆడుక
Tue 02 Nov 04:10:09.423474 2021
రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరంలో జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రవేశం పొందేందుకు ఈనెల 12 వరకు గ
Tue 02 Nov 04:09:30.945219 2021
అంతరాలను, డ్రాపౌట్స్ను పెంచేలా నూతన జాతీయ విద్యావిధానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూపొందించిందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) విమర్శించ
Tue 02 Nov 04:08:44.980458 2021
రాష్ట్రంలో ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి రెండోవిడత కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రకటించాలని తెలంగాణ స్కూల్, టెక్నికల్ కాలేజీల ఉద్యోగుల సంఘం (టీఎస్టీసీఈఏ) డిమా
Tue 02 Nov 04:08:20.065155 2021
రాష్ట్రంలో ప్రజాధానాన్ని లూటీ చేస్తూ సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారనీ, ఒక్క హుజూరాబాద్ ఎన్నికల్లోనే రూ.1000 కోట్ల ప్రజా ధనాన్ని దుబారా చేశారని వైఎస్సార్ టీపీ అధ్యక్షు
Tue 02 Nov 04:07:05.560459 2021
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాలని గెస్ట్ లెక్చరర్ల సంఘం (2152) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ
Mon 01 Nov 05:54:01.687275 2021
రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల తరపున వకాల్తా పుచ్చుకుని వ్యవహరిస్తు న్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. పేదల భూములకు ఎసరు పెట్టి, బలవంతంగా లాక్కుని పెట్టుబడిదారులకు అప్
Mon 01 Nov 05:53:36.997644 2021
'కేసీఆర్ సర్.. దయచేసి ఉద్యోగ నోటిఫికేషన్ వేయండి' అంటూ ఓ లేఖ రాసి ఓ నిరుద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెరచెల
Mon 01 Nov 05:53:17.174808 2021
అవి ప్రభుత్వాస్పత్రులు. ధర్మాస్పత్రులు. అక్కడ తరతమ బేధం లేకుండా అందరికీ సమాన వైద్యం అందాలి. ప్రజలందరి కోసం నెలకొల్పిన ఆ ఆస్పత్రులు ఇప్పటికే సౌకర్యాల లేమి, సిబ్బంది కొరతతో
Mon 01 Nov 05:11:08.778546 2021
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అవసరమున్న చోట విద్యావాలంటీర్లను నియమించాలనీ, పారిశుధ్య నిర్వహణ కోసం స్కావెంజర్లను, సిబ్బందిని నియమించాలని రాష్ట్ర్
Mon 01 Nov 05:09:29.195022 2021
బీజేపీ ఎంపీ అరవింద్వి అహంకార పూరిత వ్యాఖ్యలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జాన్ వెస్లీ, టి స్కైలాబ్బాబు ఆదివారం ఒక ప్
Mon 01 Nov 05:08:30.806102 2021
మహిళలకు వృత్తిశిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిల భారత ప్రజా తంత్ర మహిళాసంఘం (ఐద్వా) అధ్యక్ష, కార్యదర్శులు ఆర్అరుణజ్యోతి, మల్లు లక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన
Mon 01 Nov 06:01:50.601307 2021
''ప్రాజెక్ట్ల నిర్మాణంతో బీడు వారిన భూములు సస్యశ్యామలం అవుతాయి.. రైతన్నకు నీటి ఎద్దడి కష్టాలు తీరుతాయి. ప్రతి ఎకరాకు సాగు నీరు అందుతుంది.. కాబట్టి మీరు పెద్ద మనస్సుతో భూ
Mon 01 Nov 06:02:31.364948 2021
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం భూమి స్వల్పంగా కంపించింది. గోదావరి పరివాహక గ్రామాల్లో స్వల్ప భూప్రకంపనలు రావడం ఇది రెండో సారి కావడం ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఒక్కసారి
Mon 01 Nov 05:59:12.631553 2021
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు, అణచివేతలు తీవ్రమయ్యాయనీ, నేడు కార్మిక వర్గం ముందు పెను సవాళ్లు ఉన్నాయని ఏఐటీయూ జాతీయ కార్యదర్
Mon 01 Nov 06:02:40.34429 2021
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల మూసివేత పరంపర కొనసాగుతూ ఉందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు.ఆదివారం హైద రాబాద్, హిమాయత్నగర్లోని బీసీ సాధికారత సంస
Mon 01 Nov 06:03:19.93285 2021
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో రెండు రోజులుగా నిర్వహించిన సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా తొమ్మిదవ మహాసభలు విజయవంతంగా ముగిశాయి. హాజరైన ప్రతినిధులు ఇప్పటివరకు జరిగిన ఉద
Mon 01 Nov 06:03:33.743083 2021
శనివారం అర్ధరాత్రి ఈవీఎంలు, వీవీప్యాడ్లను ఓ ప్రయివేటు వాహనంలో తలిస్తుండగా.. ఓ వ్యక్తి తీసిన వీడియో ఆదివారం వైరల్ అయింది. పోలింగ్లో ఉపయోగించిన యంత్రాలను తారుమారు చేశారంట
Mon 01 Nov 06:03:48.675353 2021
స్టేట్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎస్ఎల్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా చక్రవర్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కే. గౌరీశంకర్ రావు ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్
Mon 01 Nov 03:16:36.611388 2021
హుజరాబాద్ ఉప ఎన్నికతో సీఎం కేసీఆర్ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ఏర్ప
Mon 01 Nov 03:13:08.295814 2021
సరిహద్దు ఛత్తీస్గఢ్లోని కొండగావ్ జిల్లాలో ఫరస్గావ్ పోలీస్స్టేషన్ పరిధిలోని బడేదోంగర్ మోర్లో చిరుతపులి చర్మంతో ఉన్న సంచరిస్తున్న యువకుడిని పోలీసులు ఆదివారం అరెస్ట
Mon 01 Nov 03:12:09.758818 2021
గుర్తుతెలియని దుండగులు మొక్కజొన్న పంటకు నిప్పు పెట్టడంతో ఆరెకరాల్లో పండించిన పంట కాలిబూడిదయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం కొండాపూర్ గ్రామంలో ఆదివారం వెలుగ
Mon 01 Nov 03:08:46.261296 2021
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర శాఖ భవన నిర్మాణానకి స్థలం కోసం కోసం సీఎం కేసీఆర్ తో మాట్లాడుతానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్
Mon 01 Nov 02:48:23.209158 2021
యాసంగిలో వరి సాగును నిషేదించడాన్ని వ్యతిరేకిస్తూ సోమ, మంగళ, బుధవారాల్లో ఆయా కలెక్టరేట్లు, వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసనలు తెలపాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధా
Mon 01 Nov 02:47:51.008012 2021
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం నెక్లెస్రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించ
Mon 01 Nov 02:43:11.274806 2021
రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కురునెల్లి వెంకట్, ఏం అడివయ్య ఆది
Mon 01 Nov 02:42:35.562855 2021
త్రిపురలో ముస్లిం మైనార్టీల ప్రార్థన స్థలాలు, షాపులు, నివాసాలపై మతోన్మాద మూకల దాడులను ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్ ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు
Mon 01 Nov 02:41:55.088855 2021
తెలంగాణలో ప్రజాధనాన్ని కేసీఆర్ కుటుంబం లూటీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ఆరోపించారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని
Mon 01 Nov 02:40:52.999711 2021
రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో సీఎం కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలు కమీషన్లు తీస
Mon 01 Nov 02:40:02.922368 2021
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్
Mon 01 Nov 02:39:13.011835 2021
ప్రభుత్వం ఇచ్చిన జాగాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడికి వచ్చిన మంత్రి నిరంజన్రెడ్డిని, జిల
Mon 01 Nov 02:38:16.130339 2021
హుజూరాబాద్లో పోలింగ్ తర్వాత వీవీ ప్యాట్లను వేరే వాహనంలోకి తరలించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్
Mon 01 Nov 02:36:05.124645 2021
శిశు విహార్లో తన పుట్టిన రోజు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక
Sun 31 Oct 02:16:48.19944 2021
చెదురుమదురు ఘటనలు మినహా హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 7గంటలవరకు సుమారు 12 గంటల పాటు సాగిన పోలింగ్ 86.33శాతంగా న
Sun 31 Oct 01:46:09.446297 2021
టీఎస్ఆర్టీసీ అభివృద్ధికి ప్రయాణీకులు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆసంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. శనివారంనాడాయన టీఎస్ఆర్టీసీకి చెందిన పుష్పక్
Sun 31 Oct 02:15:48.891837 2021
మోడీ ఏడేండ్ల పాలనలో కార్పొరేట్ శక్తుల బలోపేతానికే కృషి చేశారని, కర్షక, కార్మికుల హక్కులను తొక్కేశారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశార
Sun 31 Oct 02:15:14.043642 2021
పెరుగుతున్న నిత్యావసర ధరలకు కళ్లెం వేసేందుకు తమ రాష్ట్ర ప్రభుత్వం 'కోఆపరేటివ్ స్టాల్స్' ఏర్పాటు చేసిందనీ, వాటి ద్వారా తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్నా
Sun 31 Oct 02:14:30.518038 2021
'బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్లు ఉన్న మూన్నాన్నెళ్లు మాత్రమే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పచ్చగా కనిపిస్తోంది. మిగతా 8 నెలలూ అరకొర పనితో పస్తులే ఉంటోంది. ఆ మూన్నాన్నెళ్ల
Sun 31 Oct 02:13:49.966446 2021
కరోనా కారణంగా ఏడాదిన్నర కాలంగా మూతపడిన గురుకుల హాస్టళ్లు ఇటీవల తెరుచుకున్నా.. కష్టాలు మాత్రం విద్యార్థులను వెంటాడుతూనే ఉన్నాయి. పున్ణప్రారంభానికి నెల రోజుల ముందు నుంచి అన
Sun 31 Oct 02:13:32.899239 2021
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం 52 కిలోల గంజాయి పట్టుబడింది. విశాఖ ఏజెన్సీ నుంచి ముంబయి, ఒరిషా ప్రాంతాలకు తరలిస్తుండగా నిందితులు రైల్వే పోలీసుల తనిఖీల్లో పట్టుబడ
Sun 31 Oct 02:13:19.650919 2021
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రెంచ్ కంపెనీలను ఆహ్వానిస్తున్నట్టు మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు ప్రభుత్వం తరఫున ఇచ్చే రాయితీ
Sun 31 Oct 02:13:02.6814 2021
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా పోరాటాలు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ న
Sun 31 Oct 02:12:23.401297 2021
జస్టిస్ రాధారాణి గొప్ప మానవతావాదనీ, ఆమె ఆచరణ సమాజ అభ్యున్నతికి ఎంతో అవసరమని మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి నాయకులు చెప్పారు. జస్టిస్ రాధారాణి ఇటీవల హైకోర్టు న్యాయమ
Sun 31 Oct 02:18:15.273307 2021
యాసంగి ధాన్యం కొనుగోళ్లలో అనేక అవతకవకలు చోటు చేసుకున్నాయి. ఆ అక్రమాల తాలూకు ఇంకా కొన్నిచోట్ల విచారణ కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే వానకాలం ధాన్యం వచ్చేసింది. 'దొంగల చేతికే తాళ
Sun 31 Oct 01:18:50.053359 2021
వరి పండించొద్దని చెబుతున్న ప్రభుత్వం.. వరి పండే భూముల్లో ఏం పంట వేయాలో చెప్పాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రి జిల్లాలో పెండింగ్లో ఉన
Sun 31 Oct 01:18:02.657636 2021
కరోనా తర్వాత తిరిగి ప్రారంభమైన పాఠశాలలు, హైస్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలనీ, ఆయా ప్రాంగణాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపర్చాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిర
Sun 31 Oct 01:16:52.040142 2021
Sun 31 Oct 01:15:56.249913 2021
Sun 31 Oct 01:15:21.096522 2021
Sun 31 Oct 01:14:42.779289 2021
×
Registration