Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Sun 07 Nov 02:42:45.823105 2021
టీఆర్ఎస్ 20 ఏండ్ల 'విజయగర్జన' సభ స్థల సేకరణ వివాదాస్పదంగా మారింది. వారం రోజులుగా మంత్రులు, ఎమ్మెల్యే, వారి అనుచరగణం రైతులను భయబ్రాంతులకు గురిచేస్తూ వారి భూములను బలవంతంగ
Sun 07 Nov 01:45:18.209422 2021
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖ్కింపూర్ ఘటనలో మరణించిన రైతుల అస్థికలను కృష్ణా, గోదావరి నదుల్లో కలుపుతామని ప్రజాసంఘాల నాయకులు వెల్లడించారు. ఖమ్మం మీదుగా గోదావరిలో కలపడానికి
Sun 07 Nov 01:39:12.299142 2021
రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణకు నోెటిఫికేషన్ వెలువడింది. ఈ నెలతో మద్యం దుకాణాల లైసెన్స్ గడువు పూర్తికానుంది. 2021-2023 రెండేండ్ల కాలపరిమితికిగాను కొత్త నోటిఫికేషన్న
Sun 07 Nov 01:38:32.440492 2021
హుజూరాబాద్ ఉప ఎన్నిక చేదు అనుభవం నుంచి కోలుకునేందుకు అధికార టీఆర్ఎస్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నది.ఇందులో భాగంగా కార్యకర్తల్లో మళ్లీ జోష్ నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర
Sun 07 Nov 01:37:58.484201 2021
ఇంటర్మీడియట్ విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనంలో సీనియర్లకు కాకుండా జూనియర్లకు సబ్జెక్టు నిపుణులు, సీఈ, ఏఈలుగా విధులు కేటాయించడం సరైంది కాదని తెలంగాణ ఇంటర్ ప్రభుత్వ ల
Sun 07 Nov 01:37:13.872423 2021
రాష్ట్రంలో ఇంజినీరింగ్ బీటెక్ ప్రథమ సంవత్సరంలో కన్వీనర్ కోటాలో కొత్తగా 4,404 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర
Sun 07 Nov 01:35:59.783017 2021
తమకు ప్రమోషన్లు కల్పించాలంటూ ధర్నా చేసిన సాగునీటి పారుదల, ఆయకట్టు శాఖలోని పలువురు ఇంజినీర్లకు ఆ శాఖా ఉన్నతాధికారులు నోటీసులు జారీచేశారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశిం
Sun 07 Nov 01:35:22.643303 2021
ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చే
Sun 07 Nov 01:33:46.977782 2021
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మహబూబ్నగర్కు బయల్దేరి వెళ్లను న్నారు.మంత్రి శ్రీనివాసగౌడ్ మాతృమూర్తి శాంతమ్మ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయన్ను పరామర్శించే
Sun 07 Nov 01:28:19.962215 2021
హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిసినందున ఆ నియోజకవర్గంలోని అర్హులైన వారు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధకారి డాక్టర్ శశాంక్ గోయల్ పేర్కొన్నారు. 2022 జన
Sun 07 Nov 01:27:56.505248 2021
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక అనివార్యమవు
Sun 07 Nov 01:27:24.811749 2021
మావోయిస్టుల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న మాజీ మావోయిస్టుల ముఠాను యాదాద్రి ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మూడు తుపాకులు, నాటు తుపాకీ, 6 డిటోనే
Sun 07 Nov 01:26:48.334407 2021
ఎస్సీ రుణాల పంపిణీని వేగవంతం చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. '2020-21 కార్యచరణ ప్రణాళిక అమలుపై' మాసబ్ ట్యాంక్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో
Sun 07 Nov 01:26:05.730978 2021
రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అన్నారు. విద్యాసంస్థల్లో మౌలిక వసతుల
Sun 07 Nov 01:24:25.462826 2021
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస
Sun 07 Nov 01:23:26.785415 2021
మైనార్టీ విద్యార్థులను అత్యుత్తములుగా తీర్చిదిద్దాలనీ, ఐఐటీ, నీట్ ఫలితాల్లో వారు మరిన్ని ర్యాంకులు సాధించాలని ఆ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మైనార్టీ గురుకులాల ని
Sun 07 Nov 01:23:00.331399 2021
సింగరేణి కాలరీస్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఏడు నెలల్లో రూ. 14,067 కోట్ల టర్నోవర్ సాధించి, రూ.868 కోట్ల లాభాలను ఆర్జించిందని ఆ సంస్థ సీఎమ్డీ ఎన్ శ్రీధర్
Sun 07 Nov 01:22:30.310243 2021
'పక్షపాతం వహించకుండా అన్ని రాజకీయ పార్టీలనూ సమానంగా చూస్తామంటున్న డీజీపీగారూ.. సీడీలు పంపుతా..చర్యలు తీసుకుంటావా?' అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. టీఆ
Sun 07 Nov 01:21:51.63218 2021
స్వయానా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వండి పెట్టారు. వర్కర్లు లేకపోవడంతో ఆయనే రంగంలోకి దిగారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండా గ్
Sun 07 Nov 01:21:23.65429 2021
50-60 ఏండ్లుగా పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమకు హక్కు పత్రాలివ్వకపోతే తామెలా బతకాలని ఏజెన్సీ గిరిజనేతరుల రైతు సేవా సంఘం ప్రతినిధులు చల్లా నారాయణరెడ్డి, దేశిడి శ్ర
Sun 07 Nov 01:20:51.112622 2021
చమురు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం పన్నుల మోత మోగిస్తున్నదనీ, దీంతో పేదల జీవనంపై ఆర్థిక భారం పెరుగుతున్నదని జాతీయ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ శనివారం ఒక ప్రక
Sat 06 Nov 03:38:54.958351 2021
ప్రస్తుత వానాకాలం సీజన్లో వరి కోతలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ధాన్యం కల్లాలకు చేరింది. రోడ్ల వెంబడి, కల్లాల్లోనూ ధాన్యపు రాసులు సందర్శనమిస్తున్నాయి. టార్ఫాల
Sat 06 Nov 03:42:04.657722 2021
నారు నాటింది మొదలు.. ప్రకృతి ప్రకోపాలు, చీడపీటల నుంచి పంటను కంటికి రెప్పలా కాపాడుకోవడం ఒకెత్తయితే.. చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు అంతకు మించి ప్రయాస పడాల్సిన దుస్థితి.
Sat 06 Nov 03:43:28.470922 2021
యాసంగిలో వరి సాగు చేయొద్దంటున్న ప్రభుత్వం.. ఇప్పటి నుంచే రైతులను తిప్పలు పెడుతోంది. వరి కోతలు మొదలై నెల రోజులవుతున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. పైగా ఆంక్షల పేరుత
Sat 06 Nov 03:43:52.036366 2021
''టీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఎంతకాలమని ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలి. లేకుంటే భవిష్యత్ కష్టం'' రెండేండ్ల క్రితం జరిగిన 55 రోజుల ఆర్టీసీ కార
Sat 06 Nov 03:49:46.614446 2021
కేంద్రంలోని మోడీ సర్కార్... ప్రభుత్వ రంగాన్ని నానాటికీ ధ్వంసం చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. పబ్లిక్
Sat 06 Nov 03:39:15.329283 2021
Sat 06 Nov 03:46:10.847198 2021
కరోనా వ్యాక్సిన్ వేయటం ప్రారంభించి దాదాపు 10 నెలలు కావస్తున్నా అనుకున్న స్థాయి లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. రోజుకు ఐదు లక్షల మందికి పైగా వేస్తూ 15 రోజుల్లో కోటి మంది
Sat 06 Nov 03:50:33.994827 2021
వెలుగులు పంచాల్సిన దీపావళి పండుగ పలువురికి చీకట్లు మిగిల్చింది. పండుగ సందర్భంగా టపాసులు పేల్చే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. గురు, శుక్రవారాల్లో 32 మంది సరోజినిదేవి కంటి
Sat 06 Nov 02:57:57.265641 2021
పోడు సాగుదారుల నుంచి క్లయిమ్లను స్వీకరించేందుకు ఆవాసాల వారీగా సరిపడా ఫారమ్-ఏలను అందుబాటులో ఉంచాలనీ, వాటిని పూర్తి చేసి దరఖాస్తులను అందజేసేందుకు గ్రామస్తులకు తగినంత సమయమ
Sat 06 Nov 03:51:05.714486 2021
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఇచ్చిన షాక్ నుంచి అధికార టీఆర్ఎస్ నేతలు ఇప్పట్లో కోలుకునేలా లేరు. దీనిపై వారిలో అంతర్మథనం మొదలైంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ను మాటి మాటిక
Sat 06 Nov 03:52:39.21656 2021
శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టును కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావొద్దని ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మను విద్యుత్ శాఖ ఏఈల సంఘం ప్రతినిధులు కోరా
Sat 06 Nov 02:54:12.170439 2021
మేడ్చల్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీని అక్కడి నుంచి తరలించేందుకు ఇద్దరు మంత్రులు కుట్ర పన్నుతున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ జావిద్ విమ
Sat 06 Nov 02:51:34.39588 2021
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో అది అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప
Sat 06 Nov 02:45:08.714463 2021
కాజీపేట రైల్వే క్రూ లింక్లు విజయవాడకు తరలించడంతో పాటు గతంలో విజయవాడకు తరలిపోయిన క్రూ డిపోనూ వెంటనే వరంగల్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయాలని స్థానిక క్రూ ఎదుట శుక్రవారం రై
Sat 06 Nov 02:44:03.225023 2021
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ షాపింగ్మాల్లో దారుణ ఘటన జరిగింది. ఓ యువతి ట్రయల్ రూమ్లో డ్రెస్ మార్చుకుంటుండగా వీడియో షూట్ చేశారు. యువతి కేకలు వేయడంతో ఇద్దరు పోకిరీలతోపాట
Sat 06 Nov 02:41:22.824166 2021
వచ్చే ఏడాది మార్చి నాటికి సింగరేణి ఆధ్వర్యంలో నూతన ఓపెన్కాస్ట్ గనుల్ని ప్రారంభించుకోవాలని ఆ సంస్థ సీఎమ్డీ ఎన్ శ్రీధర్ చెప్పారు. దీనికి సంబంధించిన అనుమతులు, టెండర్లు,
Sat 06 Nov 02:40:24.075529 2021
నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని సిద్దిపేట లాగా అభివృద్ధి చేస్తానని మంత్రి హరీశ్రావు అబద్దపు మాటలు నమ్మబలికాడనీ, ప్రజలు నమ్మి ఓటు వేస్తే.. నేడు ఆయన అధర్మం, అన్యాయం, దౌర్జన
Sat 06 Nov 02:39:13.524848 2021
పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ సాహిత్యవేత్త, విద్యావేత్త జలజం సత్యనారాయణ (82) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. జలజం మరణం సాహిత్యలోకానికి, విద్యారంగానికి తీరనిలోటని త
Sat 06 Nov 02:36:15.321608 2021
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. రైతులు పంట కోసినా ఇ
Sat 06 Nov 02:35:45.806161 2021
రాష్ట్రంలో ఎంబీఏ కోర్సులో 22,191 సీట్లు, ఎంసీఏ కోర్సులో 2,141 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్
Sat 06 Nov 02:35:06.90914 2021
పెట్రోల్, డీజిల్ ధరలను రాష్ట్రంలోనూ తగ్గించాలని తెలుగుదేశం తెలంగాణ శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, ప్రధాన కార్యదర్శ
Sat 06 Nov 02:34:30.563839 2021
హూజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించినందుకు బీజేపీ నేతలు సంకలు గుద్దుకుంటుందని మాజీ ఎంపీ వి హనుమంతరావు విమర్శించారు. నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని ఎమ్మె
Sat 06 Nov 02:33:51.827166 2021
రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడానికి టీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రధాన కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కే
Sat 06 Nov 02:33:11.453322 2021
రాష్ట్రంలో కొత్తగా 151 మందికి కరోనా సోకింది. ఇద్దరు మరణించారు. గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 33,226 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్
Sat 06 Nov 02:31:49.004811 2021
రాష్ట్రంలో ఇండ్ల స్థలాల వివరాలన్నింటినీ మంత్రివర్గ ఉపసంఘానికి ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ పురపాలకశాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ నిర్
Sat 06 Nov 02:31:14.938525 2021
రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎస్డబ్ల్యూ తదితర డిగ్రీ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దో
Sat 06 Nov 02:30:07.900823 2021
శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టును కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై చర్చించేందుకు ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మను విద్యుత్ శాఖ ఏఈల సంఘ
Sat 06 Nov 02:29:18.833825 2021
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని ఆయా విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య భట్టు విజ్ఞప్తి చేశారు. కొందరు నకిలీ ఏజెన్సీల
Sat 06 Nov 02:22:07.738074 2021
బీసీ జనగణన జరపకపోతే రాజకీయంగా బీజేపీకి గడ్డుకాలమేనని జాతీయ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.దేశంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బ
×
Registration