Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Sun 14 Nov 01:39:15.169199 2021
వరి సాగుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరి సాగు 59 లక్షల ఎకరాలు అని తేల్చ
Sun 14 Nov 01:38:42.422466 2021
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఈనెల 14 నుంచి 21 వరకు తలపెట్టిన జనజాగరణ ప్రజా చైతన్య యాత్రలు వాయిదా వేస్తున్నట్టు ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి
Sun 14 Nov 01:35:21.266455 2021
మత్స్యకార, మత్స్యకార్మిక సాంస్కృతిక సంబురాలు, సభలను ఈ నెల 20న నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ చెప్పారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞ
Sun 14 Nov 01:33:41.526766 2021
ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం ప్రతి కేజీ, ప్రతి గింజా కొంటామని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి స్పష్టం చేశారు. దళితబంధును
Sat 13 Nov 02:55:26.907248 2021
రాష్ట్రంలో ఎంతో గొప్పగా ప్రారంభించిన బీఏ హానర్స్ కోర్సు 'పేరు గొప్ప ఊరు దిబ్బ' అన్నట్టుగా ఉంది. ఆ కోర్సును బోధించే అధ్యాపకుల్లేక విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
Sat 13 Nov 02:50:08.852786 2021
రైతు తమ ధాన్యం అమ్ముకునేందుకు పొలాల నుంచి ఇంటర్నెట్ సెంటర్కు పరిగెత్తే పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో ఆధార్కార్డు, అకౌంట్బుక్, పట్టాదారు పాసు పుస్తకం జిర
Sat 13 Nov 02:52:47.556032 2021
కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందే అని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ ఆదేశా లతో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండల కేంద్రా
Sat 13 Nov 02:50:27.612732 2021
రైతుపండించిన ప్రతిగింజనూ కొనుగోలు చేస్తాన న్న సీఎం కేసీఆర్ డబుల్గేమ్ రాజకీయాలు చేస్తున్నా రని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేంద్రం వడ్
Sat 13 Nov 02:53:05.936663 2021
ధాన్యం కొనుగోళ్ల అంశం పట్ల అధికార టీఆర్ఎస్ వైఖరి 'రోగమొకటైతే.. మందు ఇంకోటి...' అన్నట్టుగా ఉంది. నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది, అందులో భాగంగా ధాన్యం కొనుగోలు చేయబోమ
Sat 13 Nov 02:56:08.39248 2021
శ్రీరాంపూర్ గని ప్రమాద ఘటనలో డిప్యూటీ మేనేజర్తో పాటు ఇద్దరు సూపర్వైజర్లను సస్పెండ్ చేశారు. గని మేనేజర్కు చార్జిషీట్ జారీ చేశారు. ఈనెల 10వ తేదీ శ్రీరాంపూర్ ఏరియాలోన
Sat 13 Nov 02:52:00.983507 2021
సీపీఐ(ఎం) రాష్ట్ర 3వ మహాసభలకు సంబంధించి శుక్రవారం రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్లో ఆహ్వానసంఘం ఏర్పాటుసభ జరిగింది. ఈ మహా సభలు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లో వచ్చే ఏడాది
Sat 13 Nov 02:56:28.906372 2021
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కష్ణా నదీ యాజమాన్య (కేఆర్ఎంబీ) బోర్డు శుక్రవారం లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల వివరాలను అందజేయాలని ఆయా
Sat 13 Nov 02:52:25.719696 2021
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అటవీ సంరక్షణ చట్ట సవరణలు అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసేవిధంగా ఉన్నాయనీ, గ్రామ సభకు ఉండే అధికారాలను కాలరాసే విధంగా ఉన్నాయని భూమి అధిక
Sat 13 Nov 02:56:42.313436 2021
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కార్తో అంటకాగుతూనే ఆందోళనలు చేయడం వింతగా ఉందనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద వైఖరి వీడి వెంటనే కొనుగోళ్
Sat 13 Nov 02:58:44.391862 2021
రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తుదివిడత కౌన్సెలింగ్లో సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. కంప్యూటర్ సైన్స్ ఇ
Sat 13 Nov 02:01:14.215633 2021
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని ఇటు ప్రభుత్వం, అటు వైద్యారోగ్యశాఖ ప్రకటించాయి. టీకా ప్రక్రియ కూడా వేగంగా పూర్తవుతున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్
Sat 13 Nov 01:53:11.05933 2021
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో లగ్జరీ హౌటల్ ప్రాజెక్ట్ అందుబా టులోకి రానుంది. లక్ష్మీ నివాసం పేరుతో ఏర్పాటైన ఈ హౌటల్ యాదాద్రికి వచ్చే భక్తులకు అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వన
Sat 13 Nov 01:52:15.706093 2021
మారుతి సుజుకీ 'ది ఆల్ న్యూ సెలరో' పేరుతో కొత్త కారును మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్ లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ కారును ఎస్ బీఐ డిప్యూటీ జీఎం రవీంద్ర గౌ
Sat 13 Nov 01:50:38.092791 2021
ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 103వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని బాలానగర్ శాఖలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా బ్యాంక్ విశ్రాం
Sat 13 Nov 01:48:23.461988 2021
ఎంబీబీఎస్ మొదటి ఏడాది పరీక్షల్లో (వార్షిక/ఇన్స్టంట్) ఫెయిలైన విద్యార్థులుకు రెండోసారి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పెట్టే ఆలోచన ఉందో, లేదో చెప్పాలని కాళోజీ మెడికల్ యూనివర్స
Sat 13 Nov 01:46:46.856284 2021
దళిత బంధు పథకంలా వికలాంగుల బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రూ.12.50 లక్షలు చెల్లించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య, నగర
Sat 13 Nov 01:45:25.0951 2021
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని ఖల్కుడ చౌరస్తా, గుర్రం గట్టు తాండ చౌరస్తా మధ్యన శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ
Sat 13 Nov 01:43:53.529398 2021
కృష్ణా జలాల వివాదం నాలుగు నెలల విషయం కాదనీ, ఏడేండ్ల పంచాయితీ అని మంత్రి హరీశ్రావు తెలిపారు. కృష్ణా జలాల వివాద పరిష్కారం కోసం కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ
Sat 13 Nov 01:37:50.247176 2021
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం, రామోజీ తండాకు చెందిన గుగులోత్ వీరశేఖర్ అనే గరిజిన యువకునిపై పోలీసులు అమానుషంగా దాడిచేశారనీ, ఆ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచార
Sat 13 Nov 01:36:32.86543 2021
సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ కొత్తగూడెం బ్రాంచ్ మాజీ కార్యదర్శి, సీఐటీయూ నేత వరాల మల్లయ్య తల్లి రాములమ్మ(95) మృతికి సీఐటీయూ, సింగరేణి ఎంప్లాయీస్ యూనియన్(ఎస్
Sat 13 Nov 01:34:36.221306 2021
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కృష్ణా జలాల వివాదం ముదిరి పాకానపడింది. గత ఏడున్నరేండ్లుగా కేంద్రం నీటి వాటా తేల్చడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా, ఆలస్యానికి రాష్ట్ర
Sat 13 Nov 01:29:36.545981 2021
ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా నిపుణులైన అటవీ అధికారుల అవసరం పెరుగుతున్నదనీ, ఆ అవసరాలను తీర్చే దిశగా ఎఫ్సీఆర్ఐ ముందు వరుసలో ఉందని అటవీశాఖ
Sat 13 Nov 01:28:41.571301 2021
రాష్ట్రంలో కొత్తగా 172 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 39,804 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-
Sat 13 Nov 01:27:38.771895 2021
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఈనెల 14 నుంచి 21 వరకు జనజాగరణ ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తామని ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి చెప్పారు. కలెక్ట
Sat 13 Nov 01:27:03.461367 2021
హైదరాబాద్లో నవ్య ప్రింటింగ్ ప్రెస్ ప్రొప్రైటర్ రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఖండించింది. ఈ మేరకు న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ
Sat 13 Nov 01:26:37.942101 2021
దేశ సమగ్రత, ఐక్యత, శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర ఐపీఎస్లదేనని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. శుక్రవారం సర్దార్ వల్లభ్భారు పటేల్ జాతీయ పోలీసు అకాడమీ
Sat 13 Nov 01:25:53.651593 2021
కల్లుగీత వృత్తిని అవమానపరిచేలా టీపీసీసీ అధ్యక్షులు ఎ రేవంత్ రెడ్డి మాట్లాడారనీ, ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్
Sat 13 Nov 01:25:04.435812 2021
లఖింపూర్ ఘటనలో అమరులైన నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ అస్తికలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరిలో వ్యకాస, రైతు, కార్మిక తదితర సంఘాల ఆధ్వర్యంలో వ్యకాస జాతీయ
Fri 12 Nov 03:31:40.436374 2021
కార్మికుల భద్రత...ఎప్పుడూ గాలిలో దీపమే. గనిలో పని అంటే ఏరోజుకారోజు ప్రాణాలు వదులుకొని, బయటకు వస్తే... 'చిరంజీవ' అని దీవించుకోవడమే! ఇంతటి అభద్రత మధ్య సింగరేణి కార్మికులు ప
Fri 12 Nov 03:34:48.285795 2021
ఆనాడు వద్దన్న ఇందిరాపార్క్ ధర్నాచౌక్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి నేడు ముద్దుగా కనిపిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తర
Fri 12 Nov 03:31:53.329544 2021
నూతన విద్యావిధానం మూలంగా సమాజ వినాశనం తప్పదని జనవిజ్ఞాన వేదిక(జేవీవీ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అందె సత్యం అన్నారు. కేంద్రం తీసుకొస్తున్న కొత్త వ్యవస్థతో పేదలకు చదువుదూ
Fri 12 Nov 03:32:05.689489 2021
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేస్తూ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన భద్రాచలం మాజీ ఎమ్మెల్యేలు కుంజా బొజ్జి, సున్నం రాజయ్య ఏజెన్సీ మణిరత్నాలు
Fri 12 Nov 03:32:22.55116 2021
ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లో సీడ్ ఆర్గనైజర్ల మోసాలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రన్న విమర్శ
Fri 12 Nov 03:33:21.695461 2021
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 బిల్లును వెనక్కి తీసుకోవాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కమిటీ అధ్యక్షురాలు సహన డిమాండ్ చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా
Fri 12 Nov 03:35:25.419133 2021
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి... బీజేపీకి చెందిన సోషల్ మీడియా ద్వారా, విలేకర్ల సమావేశాల్లోనూ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్న
Fri 12 Nov 03:36:12.8939 2021
ఒక పథకం అయిపోగానే మరో పథకం. ఒక టీకా కార్యక్రమం అయిపోగానే మరో టీకా కార్యక్రమం. విరామం లేకుండా వచ్చి పడుతున్న పనులతో ప్రభు త్వాస్పత్రుల్లో నర్సులు సతమతం అవుతున్నారు. ఎంత సే
Fri 12 Nov 03:36:50.016736 2021
పోడు సాగుచేసే వారిని ఆ భూముల నుంచీ, అటవీ ప్రాంతం నుంచి తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని దాఖలైన పిల్పై హైకోర్టు స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర
Fri 12 Nov 03:37:22.305239 2021
గతేడాది మిర్చికి ధర ఎక్కువగా ఉండటంతో ఈఏడాది రైతులు మిర్చి సాగు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. ఇదే అదునుగా భావించిన మిర్చి విత్తన డీలర్లు అధిక మొత్తంలో రైతులకు నకిలీ మిర్చి వ
Fri 12 Nov 02:43:10.596587 2021
రాష్ట్రంలో జోనల్ వ్యవస్థలో ఉద్యోగుల సర్దుబాటు అయిన తర్వాత ఏర్పడే ఖాళీలనూ పరిగణనలోకి తీసుకుని భారీస్థాయిలో ఉద్యోగ నియామక ప్రకటనలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెల
Fri 12 Nov 02:42:07.920287 2021
ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జనవరి ఆరు, ఏడు తేదీల్లో కలెక్టరేట్ల ఎదుట 48 గంటల పాటు వంటావార్పులు, ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త
Fri 12 Nov 02:40:45.29017 2021
రాజ్యాంగ విలువలను కాపాడేందుకు, యువజన సమస్యలపై దేశంలో విశాల యువజనోద్యమాన్ని నిర్మించేందుకు 2022 జనవరి ఏడో తేదీ నుంచి పదో తేదీ వరకు హైదరాబాద్లో అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవై
Fri 12 Nov 02:39:40.676774 2021
దేశంలో అగ్రగామి విద్యుత్ వాహనాల కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లాభాల్లో వృద్ధిని సాధించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికాన
Fri 12 Nov 02:38:28.630313 2021
రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర
Fri 12 Nov 02:37:12.177212 2021
బాలీవుడ్ నటి కంగనారనౌత్ విలాసవంతమైన యాచకురాలు అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని అవమానిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ
Fri 12 Nov 02:36:26.404758 2021
భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం అందరికీ ఆదర్శమని విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. ఆయన చేసిన సేవలు ఇప్పటికీ స్ఫూర్తిదాయక
×
Registration