Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Tue 16 Nov 01:39:34.13563 2021
ప్రముఖ వ్యాపారవేత్త, మద్రాసీ చక్కర్ బీడీ పరిశ్రమ వ్యవస్థాపకులు ప్రొద్దుటూరి గంగారెడ్డి మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. గంగారెడ్డి కుటుంబ సభ్యులక
Tue 16 Nov 01:38:55.673006 2021
ఉచిత చేప పిల్లల పేరుతో వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయటమే కాక, అవినీతి జరుగుతున్నదని తెలంగాణ కాంగ్రెస్ ఫిషర్మెన్ చైర్మెన్ మెట్టు సాయికుమారు సోమవారం ఒక ప్రకటనలో తె
Tue 16 Nov 01:38:18.345636 2021
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరుతోపాటు పేరుమోసిన గూండాలతో కలిసి రైతులపై చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని రైతుబంధు సమితి చైర్మెన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ
Tue 16 Nov 01:37:52.726057 2021
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తున్నదని రాష్ట్ర శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి తెలిపారు. మండలి ఆవరణలో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర
Tue 16 Nov 01:35:24.831144 2021
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 20 వేల మంది కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్లేబర్కు సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం(సీఐటీ
Tue 16 Nov 01:34:38.247895 2021
ఆంధ్రప్రదేశ్ వైపు మరో తుపాను దూసుకొస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 13న ఏర్పడిన అల్పపీడనంతో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. ఇది తూర్పు మధ్య, ఆ
Tue 16 Nov 01:34:11.122672 2021
తెలంగాణ సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతిచెందాడు. ఛోటెడోంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహ్కేర్ అటవీ ప్రాంతంలో
Tue 16 Nov 01:33:48.753453 2021
రాష్ట్రంలో దళిత గిరిజనులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఏసురత్నం, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్
Tue 16 Nov 01:33:20.562372 2021
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యామ్నాయ పంటలను కొనే గ్యారెంటి ఇవ్వాలనీ, కేరళ తరహా బోనస్ ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మద్దతు ధరలు లేని ప్రత
Mon 15 Nov 03:20:04.472404 2021
రోజు రోజుకీ రాజకీయ విలువలు దిగజారిపోతున్నాయని ప్రొఫెసర్ హర గోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో 'ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యల'పై శిరీష
Mon 15 Nov 03:17:13.727874 2021
సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 16 నుంచి 18 వరకు మూడ్రోజుల పాటు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్టు ఆహ్వాన కమిటీ చైర్మెన్ చుక్కరాములు, వ
Mon 15 Nov 03:18:22.335975 2021
కరోనా తీవ్రత తక్కువ ఉందని చూపెట్టే ప్రయత్నంలో రాష్ట్ర సర్కారు గొప్పలకు పోయి తక్కువ మరణాలు చూపెట్టింది. రాష్ట్రంలో అధికారికంగా నిర్ధారించిన కరోనా చావులు శుక్రవారం వరకు 3,7
Mon 15 Nov 02:44:12.139502 2021
వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని తక్షణమే విరమించుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) తెలంగాణ రాష్ట్ర గౌర
Mon 15 Nov 03:18:44.180794 2021
ఢిల్లీలో రైతాంగ పోరాటానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 25, 26 తేదీల్లో హైదరాబాద్లో 24 గంటల ధర్నాను నిర్వహిస్తున్నట్టు అఖిలభారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్సీస
Mon 15 Nov 03:20:57.975056 2021
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి విమర్శించారు. నాటి చరిత్రను నేటి యువతకు తప్పుగా
Mon 15 Nov 03:22:31.179597 2021
సెర్ప్ ఉద్యోగులు నెల జీతం కోసం కండ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. ఐదే తేదీన ఇచ్చే వేతనాన్ని 15వ తేదీ వరకు రాష్ట్ర సర్కారు వేయలేదు. సాలరీ వేసేందుకు ఇంకా ఎన్ని రోజ
Mon 15 Nov 02:29:38.344097 2021
ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మరణించడంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఛ
Mon 15 Nov 03:22:41.056448 2021
ప్రగతి భవన్పై నీలి జెండా ఎగిరేస్తామని బహుజన్ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. గత నెల 9న స్వేరోస్ ఆధ్వర్యంలో చేపట్టిన బహుజన రాజ్
Mon 15 Nov 03:22:52.306132 2021
ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియమించి 24 గంటల పాటూ వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండల కేంద్ర
Mon 15 Nov 02:17:27.451691 2021
అల్పపీడన ప్రభావంతో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని వివిధ గ్రామాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పంట నేలకూలింది. మండలంలోనే కమలాపురం, పమ్మి, చిరుమర్రి, మల్లన్నప
Mon 15 Nov 02:16:45.793886 2021
ధాన్యం కొనుగోలు కేంద్రం ఎత్తివేయడాన్ని నిరసిస్తూ రైతులు ధర్నాకు దిగారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడలో సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది
Mon 15 Nov 01:44:35.421466 2021
సమగ్ర పవర్లూమ్ సమూహ అభివద్ధి పథకం క్రింద సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ని ఏర్పాటు చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేర
Mon 15 Nov 01:43:49.57483 2021
తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్ రాణిగంజ్లోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో గల ఆశ్రిత అనాధ పిల్లల ఆశ్రమంలో బాలల దినోత్సవం జరిగింది. ఆశ్రమ
Mon 15 Nov 01:42:55.715953 2021
రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా సాగుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. శనివార
Mon 15 Nov 01:42:04.493524 2021
రాష్ట్రంలో కొత్తగా 105 మందికి కరోనా సోకింది. శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు 23, 888 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్
Mon 15 Nov 01:40:51.803752 2021
పేద ప్రజల కష్ట సుఖాలలో అనునిత్యం ప్రత్యక్షంగా మమేకమై వారితోనే తన జీవనాన్ని సాగించిన ధర్మభిక్షం గొప్ప మానవతావాది అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కొనియాడారు
Mon 15 Nov 01:39:47.726785 2021
దేశంలో ఎక్కడా లేని విధంగా బాలల హక్కులు, చట్టాలను అమలు చేస్తున్నామని మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఆదివారం రవీ
Mon 15 Nov 01:38:51.020339 2021
తెలంగాణ సరిహద్దు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి దండకారణ్యంలో శనివారం జరిగిన ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపాలని సీపీఐ(మావోయిస్టు) భద్రాద్రి కొత్తగూడెం-తూర్పు గోదా
Mon 15 Nov 01:38:13.310534 2021
దేశంలోని సంపన్నుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తున్నదని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోషియేషన్ (ఏఐబీఈఏ) జాతీయ ప్రధాన కార్యదర్శి బి రాంబాబు
Sun 14 Nov 02:34:54.274184 2021
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ సెంటర్ (టీఎస్కేసీ) కాంట్రాక్టు ఫుల్టైం మెంటార్స్ 18 నెలలుగా జీతాల్లేక ఆర్థిక ఇబ్బందులు
Sun 14 Nov 02:32:54.454276 2021
హుజూరాబాద్ ఉప పోరు... కాంగ్రెస్ ఇంటిపోరుగా మారింది. ఉప ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకుందామని ఢిల్లీ వెళ్లిన నేతల్లో లొల్లి మొదలైంది. అంతర్గత విభేదాలు కట్టలు తెంచుకున్నాయ
Sun 14 Nov 02:33:07.438541 2021
పై ఫోటోలో నాలుగంతస్తుల భవన నిర్మాణాన్ని చూశారా...హయత్నగర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడ నాగోల్ కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ రోడ్ నెంబర్-6లో నిర్మితమవుతున్న ఈ
Sun 14 Nov 02:13:54.869302 2021
ఎట్టకేలకు అధికార టీఆర్ఎస్ పార్టీ, మంత్రులు దిగొచ్చి ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్లో నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్య విజయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి శని
Sun 14 Nov 02:36:26.667303 2021
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం, రామోజీ తండాకు చెందిన గుగులోత్ వీరశేఖర్ అనే గరిజన యువకుడిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి అమానుషంగా దాడిచేశారనీ, ఆ ఘటనపై సిట్ట
Sun 14 Nov 02:34:38.85585 2021
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జిల్లావాసులు గజగజ వణికిపోతున్నారు. వేకువజామున చలి తీవ్రత మరింత ఉండటంతో ఆ సమయం
Sun 14 Nov 02:31:57.226787 2021
'ఈ సార్ మాకొద్దు.. సస్పెండ్ చేయండి' అంటూ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో శనివారం విద్యార్థినులు డీటీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశా
Sun 14 Nov 02:37:23.834846 2021
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, బాగం హేమంతరావు అన్నారు. ఒక
Sun 14 Nov 02:38:12.791541 2021
రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ను బలోపేతం చేయటం ద్వారా 2023లో అధికారంలోకి తీసుకురావటమే తమ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ చెప్పారు.
Sun 14 Nov 02:39:04.958258 2021
ఉపాధ్యాయ కుటుంబానికి కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) చేయూతనందించింది. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కోదండాపూర్లో సీపీఎస్ ఉపాధ్యాయుడు, ఎ
Sun 14 Nov 01:55:40.07612 2021
'కేసీఆర్కు మూడు వారాల గడువిస్తున్నాం..రైతుల నుంచి ధాన్యం కొనాల్సిందే..లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటా' అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. హైదర
Sun 14 Nov 01:54:43.825499 2021
జలజంగా ప్రసిద్ధులైన జలజం సత్యనారాయణ విద్యారంగంలో ఒక సుప్రసిద్ధ అకాడమిషియన్. గత 50, 60 సంవత్సరాల కాల వ్యవధిలో సుదీర్ఘ విద్యా ప్రస్థానమే కాకుండా, విస్తృతస్థాయిలో అధ్యయనం,
Sun 14 Nov 01:53:41.398525 2021
పదివేల కోట్ల రూపాయలతో ఆరోగ్య శాఖను బలోపేతం చేయనున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన 100 పడకల ఐసీయ
Sun 14 Nov 01:45:27.514459 2021
రాష్ట్రంలో కౌలు రైతులకూ 'రైతు బంధు' పథకాన్ని వర్తింపజేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరు డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మో
Sun 14 Nov 01:44:31.546617 2021
ప్రాణం పెట్టి చూసుకునే కన్నతండ్రి ప్రేమ కంటే ప్రియుడే ముఖ్యమనుకుంది ఓ కూతురు. తమ ప్రేమను ఒప్పుకోలేదని తండ్రిని హత్య చేయించింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని కాప్రాలో జరిగిం
Sun 14 Nov 01:43:29.643428 2021
కేంద్ర హౌం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో ఈనెల 14న జరిగే దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్తో పాటు హౌం శాఖ మంత్రి మహమూద
Sun 14 Nov 01:43:05.562218 2021
పాలనలో భేష్ అంటూ అవార్డులు ఇస్తున్న కేంద్రప్రభుత్వం నిధులు మాత్రం ఇవ్వట్లేదని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. బెంగుళూరు మెట్రోకు రూ.22వేల కోట్ల
Sun 14 Nov 01:42:07.262685 2021
వరి సాగు నుంచి రైతుల దృష్టిని మళ్లించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. అధికారులు మనసుపెట్టి పనిచేస్తే, పంటలమార్పిడి అనేది పెద్ద విషయం కాదని తె
Sun 14 Nov 01:41:24.69605 2021
ఓబీసీ కుల ఆధారిత జనాభా గణన చేపట్టాలనీ, లేందంటే ఉద్యమం తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ సంఘాలు హెచ్చరించాయి. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్స్ట్ కాలేజీ వద్ద శనివారం
Sun 14 Nov 01:40:42.852012 2021
కార్పొరేట్, పెట్టుబడిదారులకు మేలు చేసేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు కార్మిక కోడ్లను తీసుకొచ్చిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.బాల్ర
Sun 14 Nov 01:40:11.223405 2021
హైదరాబాద్ పంజాగుట్ట పరిధి ద్వారాకాపురి కాలనీలో ఇటీవల లభ్యమైన గుర్తుతెలియని బాలిక మృతదేహానికి సంబంధించి కేసును పోలీసులు ఛేదించారు. తల్లే ప్రియుడితో కలిసి బాలికను చంపినట్ట
×
Registration