Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Wed 17 Nov 01:48:54.290055 2021
అటవీశాఖ అధికారులుగా బాధ్యతలు చేపట్టే శిక్షణార్థులు రానున్న తరాలకు పర్యావరణ వారధులుగా నిలవాలనీ, దేశాభివృద్ధిలో భాగమవుతూనే అడవులను రక్షించే విధులను సమర్థవంతంగా చేపట్టాలని ప
Wed 17 Nov 01:48:01.211237 2021
రైతు పరామర్శ యాత్రలో రెండో రోజు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. మంగళవారం సూర్యాపేట జిల్లా చివ్వెంలలో పీఏసీఎస్ కేంద్రాన్ని పరిశీలించ
Wed 17 Nov 01:45:13.575313 2021
బీజేపీ, టీఆర్ఎస్లు దొంగనాటకాలు మాని రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్య
Wed 17 Nov 01:44:19.958596 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ బస్సులో విషాదం జరిగింది. ఆటో డ్రైవర్, బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అశ్వారావుపేట మండల పరిధిలో మంగళవారం జరిగి
Wed 17 Nov 01:41:44.068333 2021
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఆ వర్సిటీ జానపద కళల శాఖలో ఆచార్య చిగిచర్ల కృష్ణారెడ్డి పర్యవేక్షణలో
Wed 17 Nov 01:40:58.864454 2021
రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. గురువారం ఎక్కువ ప్రాంతాల్లో మ
Wed 17 Nov 01:40:11.586607 2021
పీడీఎస్యూ రాష్ట్ర రాజకీయ తరగతులు,కౌన్సిల్ సమావేశాలు ఈనెల 12,13,14 తేదీలల్లో ఖమ్మంలో జరిగాయి. ఈ సమావేశాల్లో ఎస్ అనిల్ను రాష్ట్ర కమిటీలోకి ఎన్నికయ్యారు. జార్జ్ ఉద్యమ
Wed 17 Nov 01:38:32.749212 2021
బీజేపీ అవలంభిస్తున్న తిరోగమన ఆర్థిక విధానాలపై ఆ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులందరు ఐక్యపోరాటం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. జాయింట్ ఫోరం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్
Wed 17 Nov 01:37:22.561138 2021
పట్టుచీరలకు ప్రపంచ ఖ్యాతిగాంచిన, భూదాన ఉద్యమానికి నాంది పలికిన భూదాన్ పోచంపల్లికి అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్గా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరి
Wed 17 Nov 01:36:07.706788 2021
తమ చెప్పుచేతల్లో ఉండకుండా, ప్రశ్నిస్తే సహించని పెత్తందారుల ముసుగులో ఉన్న వీడీసీల అకృత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దళితుల ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా కుట్రలు పన్నుతున్నా
Wed 17 Nov 01:28:29.649466 2021
ప్రముఖ రచయిత, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై మతోన్మాద గూండాల దుర్మార్గమైన దాడిని ఆవాజ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఇది అమాన
Wed 17 Nov 01:17:18.779446 2021
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలు పరస్పర భౌతిక దాడులతో వడ్ల కొనుగోలు అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. ఆ రెం
Wed 17 Nov 01:16:28.994468 2021
ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్రెడ్డికి స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు లభించింది. విశ్వ గురు అంతర్జాతీయ రికార్డ్స్ సంస్థ ఈ అవార్డుకు ఆయన్ని ఎంపిక చేసింది. మ
Wed 17 Nov 01:16:08.13954 2021
రాష్ట్రంలో కొత్తగా 167 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 37,283 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19
Wed 17 Nov 01:15:22.356852 2021
పనీపాటా లేని బీజేపీ నేతలు లేనివి ఉన్నట్టు చిత్రీకరించి సమస్య సృష్టిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి ధాన్యాన
Wed 17 Nov 01:14:13.473809 2021
రాష్ట్రంలో పర్యటించే ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రంతో ప్రకటన చేయించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎ.జీవన్ రెడ్డి సవాల్ చేశారు.
Wed 17 Nov 01:13:43.535062 2021
పంటల బీమా సొమ్ము రైతులకు చెల్లించేస్తామని జీవో ఇచ్చిన ప్రభుత్వం ఇవ్వలేదని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శంకర్ దాఖలు చేసిన పిల్ను మంగళవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది.
Wed 17 Nov 01:13:15.319658 2021
పీఆర్సీ చెల్లింపుల్లో ఆలస్యం తగదని ప్రభుత్వాన్ని రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర (ఎస్టీయూటీఎస్) హెచ్చరించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి సదానందంగౌడ్, ప్
Wed 17 Nov 01:12:44.592412 2021
గడ్డిఅన్నారం మార్కెట్ను బాటసిరంగం ప్రాంతానికి తరలింపు నిర్ణయాన్ని సమర్ధించిన సింగిల్జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలన్న అప్పీల్ను హైకోర్టు మంగళవారం విచారణ చేసింది. బాటసిం
Wed 17 Nov 01:12:15.42893 2021
త్వరలోనే 33 వేల మంది డైరెక్టర్లను తిరిగి నియమించనున్నట్టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) వి.ఇ.జోస్ కుట్టీ తెలిపారు. ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర
Wed 17 Nov 01:10:58.095041 2021
ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఓటమి పాలుకాగా, దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే గందరగోళ పరిస్థితులు కల్పిస్తున్నాయని తెలంగాణ జన
Wed 17 Nov 01:09:46.472851 2021
పెరిగిన కూరగాయల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ పట్టణంలోని భాస్కర్ టాకీస్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధ
Wed 17 Nov 01:09:22.18554 2021
వికారాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నీరుగారుస్తున్న ఎస్పీ నారాయణపై చర్యలు తీసుకోవాలని దళిత, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వికారాబాద్ జిల్
Wed 17 Nov 01:08:36.152744 2021
మానేరువాగులో ఆరుగురు బాలురు గల్లంతు కావడం పట్ల రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపైన జిల్లా అధికారులతో ఆయన మాట్లాడారు. చనిపోయిన బాలుర కుటుంబ
Tue 16 Nov 03:09:57.765109 2021
టీఆర్ఎస్, బీజేపీ హైడ్రామాలు కట్టిపెట్టి తక్షణం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర నేతలు డిమాండ్ చేశార
Tue 16 Nov 03:04:51.789667 2021
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు 2022, జనవరి 7 నుంచి 9వరకు హైదరాబాద్లో జరుగుతాయని ఆపార్టీ పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు చెప్పారు. ఆ సమావేశాల్లో దేశ రాజకీయ పరిణామాలప
Tue 16 Nov 03:10:29.780531 2021
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవ డంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం రోజూ ఆందోళనలు చేస్తున్నా పాలకులకు పట్టడం లేదు. మొదట తేమ ఎక్కువ
Tue 16 Nov 03:06:18.484908 2021
సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సమావేశాలు హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ప్రారంభంకానున్నాయి. ఇవి గురువారం వరకు కొనసాగనున్నాయి. దేశ ఆర్థిక
Tue 16 Nov 03:07:50.201654 2021
'దేశాన్ని రక్షించుకుందాం.. ప్రజలను కాపాడుకుందాం'అనే నినాదంతో భవిష్యత్తులో సంఘటిత ఉద్యమాలను నిర్మిస్తామని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్సేన్ చెప్పారు. ఈ దేశానికి ప్రధాన
Tue 16 Nov 03:11:12.617496 2021
''మా బతుకులు బస్టాండవుతున్నాయి.. పని దినాలు తగ్గించారు.. కార్గో పార్సిళ్లు మోయిస్తున్నారు. మమ్మల్ని కూలీలతో పోలిస్తూ కంట్రోలర్ అవమానిస్తున్నారు.. అడిగితే డీఎం కూడా బెదిర
Tue 16 Nov 03:11:25.460271 2021
జనరల్ ఇన్సూరెన్స్ ప్రయివేటీకరణ యత్నా లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరముం దని పలువురు వక్తలు తెలిపారు. జాయింట్ ఫోరం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (జేఎఫ్ట
Tue 16 Nov 02:15:33.237664 2021
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ధర్నా లేదా దీక్ష చేయబోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. తెలంగాణ ఉద్యమం కోసం దీక్ష చేపట్టిన
Tue 16 Nov 02:06:32.807311 2021
అధికార టీఆర్ఎస్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవులు, వాటి ఎన్నికకు సంబంధించిన కోలాహలం మొదలైంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఇప్పటికే కసరత్తులు పూర్తి చేశారు. మరోవైపు గతంలో 'సీఎ
Tue 16 Nov 03:11:49.876361 2021
కరోనా లేదు...గిరోనా లేదు. సభలు, సమావేశాలు జరుగుతున్నాయి. ప్రజలు ఫంక్షన్లు, శుభకార్యాలు చేసుకుంటున్నారు. గుంపులు, గంపులుగా గుమిగూడుతున్నారు. అంతా ఏమవుతుందిలే...అనుకుంటున్న
Tue 16 Nov 03:12:22.623623 2021
బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు ప్రభుత్వాన్ని కోరారు.
Tue 16 Nov 03:12:37.645667 2021
యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ అవినీతిపై ప్రభుత్వం విచారణ జరపాలని, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రయివేట్ వారిని తొలగించాలని రియల్టర్లు డిమాండ్ చేశ
Tue 16 Nov 01:57:30.517451 2021
అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా ముఠాను ఇంటెలిజెన్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు, మేడిపల్లి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నిషేధిత నార్కోటిక్, గంజాయి స
Tue 16 Nov 01:56:24.54531 2021
ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్... దొంగ ధర్నాలు, కొంగ జపాలు చేస్తున్నాయని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శి
Tue 16 Nov 01:55:38.781158 2021
ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటీపీతో సమస్యలు తలెత్తుతున్నాయని, పాత పద్ధతిలోనే ధాన్యం డబ్బులను ఖాతాలో జమ చేయాలని కౌలు రైతులు డిమాండ్ చేశారు. సోమవారం ఎడపల్లి మండల రైతులు నిజా మాబ
Tue 16 Nov 01:54:49.352708 2021
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ లక్షల కోట్టు ఖర్చు పెట్టినా, వందల జీఓలు ప్రకటించినా, ప్రజలు ప్రజాస్వామ్య విలువలను కాపాడి ధర్మాన్నే గెలిపించారని మాజీ మంత్రి, ఎమ్మె
Tue 16 Nov 01:53:03.511323 2021
అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలోల విలీనం చేయొద్దనీ, ఐసీడీఎస్ కేంద్రాలను యధాతథంగా కొనసాగించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష
Tue 16 Nov 01:50:33.79308 2021
పిల్లల వికాసానికి పుస్తక పఠనం ఎంతగానో దోహదపడుతోందని ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎస్ వినరుకుమార్ అన్నారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం పుస్తకాలయంలో సోమవారం పిల
Tue 16 Nov 01:49:29.046107 2021
గురుకులాల్లో ఈ విద్యా సంవత్సరం కొరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ఆయా పాఠశాలలు, కళాశాలల్లో చేరటానికి దరఖాస్తు చేసుకున్నవారందరికీ సీట్లు కేటాయించాలని కుల నిర్మూల
Tue 16 Nov 01:48:57.222984 2021
జహీరాబాద్ ఎంపీ పీపీ పాటిల్పై క్రిమినల్ కేసుల గురించి గత పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించకుండా చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని కోరుతూ దాఖలైన పిటిషన్
Tue 16 Nov 01:48:16.43277 2021
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన జరిగింది. సోమవారం మానేరు వాగులో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్కు
Tue 16 Nov 01:46:50.40018 2021
ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి కళాశాల బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ విద్యాసంస్థల ప్రాంగణంలో సోమవారం జరిగింది
Tue 16 Nov 01:46:08.668436 2021
షార్జాతో పాటు తెలంగాణలో ఆయా రంగాల అభివద్ధి కోసం హమ్రియత్ ఫ్రీ జోన్ అథారిటీ (హెచ్ఎఫ్ జెడ్ఏ)తో ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్ ట
Tue 16 Nov 01:45:33.236397 2021
బాలికపై లైంగికదాడి చేసిన దుండగున్ని కఠినంగా శిక్షించాలని ఐద్వా డిమాండ్ చేసింది. బాధిత బాలికను సోమవారం ఐద్వా నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యద
Tue 16 Nov 01:45:02.806879 2021
రాష్ట్రంలో ప్రత్యేక వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అర్థరహితంగా, అసంబద్ధంగా మాట్లాడుతున్నారని పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ మారెడ్డి శ్రీని
Tue 16 Nov 01:40:08.903331 2021
గిరిజనుల పేరుతో రాజకీయాలు చేయటం తగదని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం ఒక ప్రకటనలో బీజేపీని హెచ్చరించారు. ఆ పార్టీ నాయకులది నరం లే
×
Registration