Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Fri 19 Nov 02:06:53.015315 2021
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, బీజేపీ, సంఫ్ుపరివార్ శక్తుల ప్రోద్బలంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నిస్సిగ్గుగా రాజకీయ ప్రత్యర్థులు, సైద్ధాంతిక వ్యతిరేకులపై ద
Fri 19 Nov 02:03:47.884945 2021
దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంటును తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మెన్ టి.శ్రీరంగారావు ఆధ్వర్యంలో 20 మంది ప్రతి
Fri 19 Nov 02:03:20.538671 2021
తెలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో ప్రజాసంఘాలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దాడులు నిర్వహించటం అన్యాయమని విరసం నేత పాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉద
Fri 19 Nov 02:02:58.681369 2021
దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామీణ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారి నిధులు, అధికారాలను పెంచిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్ర
Fri 19 Nov 02:00:17.390978 2021
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని రైల్వే స్టేషన్లలో, రైళ్లలో అనధికారికంగా విక్రయాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులను అరికట్టడానికి నిరంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నార
Fri 19 Nov 01:59:12.27675 2021
కరోనా అనంతరం పరిస్థితుల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను అందుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామా రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం ప్రగతిభవన్ లో ఆయన
Fri 19 Nov 01:58:46.891137 2021
రాష్ట్రంలో కొత్తగా 144 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు 35,659 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19
Fri 19 Nov 01:57:58.752656 2021
యాసంగి వరి సాగు, వరి ధాన్యం సేకరణపై రాష్ట్ర రైతుల సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి
Fri 19 Nov 01:56:47.234859 2021
సబార్డినేట్ జ్యుడీషియరీలో సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టుల 10 శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానాన్ని తొలగించాలని ఏఐజేఈసీ నేతలు కోరారు. ఏఐజేఈసీ ప్రెసిడెంట
Thu 18 Nov 04:56:00.094317 2021
రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ని
Thu 18 Nov 04:55:34.014998 2021
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 'కోర్స్ ఆఫ్ ఏజిటేషన్స్' (ఆందోళనా క్రమం)లో భాగంగా గురువారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టనున్న టీఆర్ఎస్... ఆ తర్వాత ఏం చేయ
Thu 18 Nov 04:54:58.946497 2021
పంజాబ్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలోనూ పండించిన వరి ధాన్యం లో 90శాతాన్ని సేకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కె చం ద్రశేఖర్రావు డిమాండ్ చేశారు. యాసంగిలో వరి ధాన్య
Thu 18 Nov 04:54:40.109442 2021
Thu 18 Nov 04:54:20.284259 2021
''తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు డ్రామాలాడుతున్నాయి.. కేంద్రం తీరును నిరసిస్తూ ఈనెల 18న ధర్నా చేస్తామని ప్రకటించిన కేసీఆర్.. అవసరమైతే ఢిల్లీలో
Thu 18 Nov 04:53:59.866231 2021
మండలి టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను తిరస్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి,
Thu 18 Nov 04:53:44.977741 2021
'కార్మికుల హక్కులను కాపాడుకోవడం, సమస్యలను పరిష్కరించుకోవడమనేది పోరాటాలతోనే సాధ్యం. కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యమాలపై అడుగడుగునా ఉక్కుపాదం మోపుతున్నది. చిన్నపాటి ధర్న
Thu 18 Nov 04:53:30.710021 2021
కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ దేశాన్ని ప్రమాదకర పరిస్థితుల్లో పడేసిన మోడీ సర్కార్తో చావో.. రేవో తేల్చుకుం టామని సీపీఐ (ఎం) రాజ్యసభ సభ్యుడు, సీఐటీయూ
Thu 18 Nov 04:53:09.994164 2021
రైతుల ఆర్థిక పరిపుష్టి.. తాను పండించిన కూరగాయలను తానే స్వయంగా అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రైతు బజార్ల నిర్వహణ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకునేందుకు సిద్ధమైంది. కేంద్రం
Thu 18 Nov 04:52:58.337901 2021
Thu 18 Nov 04:56:36.163736 2021
Thu 18 Nov 04:17:09.023083 2021
Thu 18 Nov 04:14:38.860792 2021
Thu 18 Nov 04:13:57.04992 2021
Thu 18 Nov 04:13:18.844609 2021
Thu 18 Nov 04:13:01.817878 2021
Thu 18 Nov 04:12:39.663019 2021
Thu 18 Nov 04:12:23.9883 2021
Thu 18 Nov 04:10:22.932187 2021
Thu 18 Nov 04:03:14.117381 2021
Thu 18 Nov 04:02:54.946282 2021
Thu 18 Nov 04:02:07.566502 2021
Thu 18 Nov 04:01:51.156296 2021
Thu 18 Nov 04:01:32.964368 2021
Thu 18 Nov 04:01:16.722449 2021
Thu 18 Nov 04:00:57.199598 2021
Wed 17 Nov 02:57:41.440467 2021
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో రెండ్రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెను నిర్వహించనున్నట్టు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్సేన్ ప్రకటించారు. సమావేశాల టైమ్టేబుల్ వచ్చాక
Wed 17 Nov 03:05:05.012337 2021
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) అఖిల భారత జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఉత్తేజపూరిత వాతావరణంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు హైదరాబాద్లోని సుందరయ
Wed 17 Nov 03:01:36.17417 2021
ప్రజాధనంతో నిర్మితమై దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న రైల్వేలు, హైవేలు, టెలికం, పోర్టులు, విద్యుత్, ఇలా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నేషనల్ మానిటైజేషన్ పై
Wed 17 Nov 03:02:23.647918 2021
'ప్రతి ఒక్కరూ రాజకీయ పరిణామాలపై యాక్టివ్గా ఉండాల్సిందే. గమ్ముగా ఉంటే ఊరుకోను. వేగంగా స్పందించాల్సిందే. లేకుంటే మనుగడ కష్టమే. నిత్యం గమనిస్తూనే ఉంటా' అంటూ సీఎం కేసీఆర్ త
Wed 17 Nov 03:05:15.465068 2021
వ్యవసాయ చట్టాలే కాదు.. తెలంగాణకు తీవ్ర నష్టాన్ని చేకూర్చే విద్యుత్ సవరణ బిల్లులపైనా కచ్చితంగా పోరాడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయా బిల్లులను వ్యతిరేకిస్తూ
Wed 17 Nov 03:00:31.755783 2021
రైతులు ఆందోళన చెందుతున్నట్టే జరిగింది.. వర్షం రానే వచ్చింది.. ధాన్యాన్ని ముద్ద చేసింది. సోమవారం రాత్రి, మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో అమ్మకానికి సిద్ధం చేసుకున్
Wed 17 Nov 03:02:49.778766 2021
'ఈ రోజు నాకొడుకు పుట్టిన రోజు సారూ...! వాడు ఏం పాపం చేశాడని దేవుడు మాకు ఇంత అన్యాయం చేసిండు. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కొడుకును మాకు దూరం చేశావేంటి స్వామీ..! మేము బ
Wed 17 Nov 03:00:51.836386 2021
''ధరలిట్ట రోజు రోజుకూ పెంచుతుంటే పేదలు ఏం తినాలె. ఎట్ట బత్కాలె? ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నియంత్రంచట్లేదు?'' అని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
Wed 17 Nov 03:05:42.079663 2021
మిరప తోటలు వైరస్ బారిన పడుతున్నాయి. ఇప్పటికే ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టిన రైతాంగం తెగుళ్ల ఉధృతికి తాళలేక మిర్చి తోటలు తొలగిస్తున్నారు. నకిలీ విత్తనాలో...వైర
Wed 17 Nov 03:06:04.736873 2021
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు ఊహించని ట్విస్టులు ఇచ్చారు ప్రచారంలో ఉన్న నేతలను కాదని, ఏమాత్రం అంచనాలో లేని వారికి అవకాశం ఇచ్
Wed 17 Nov 02:13:04.678605 2021
చారిత్రక నగరం హైదరాబాద్లో సీఐటీయూ జనరల్ కౌన్సిల్ సమావేశాలు జరగడం ఎంతో గర్వకారణమని ఆహ్వానసంఘం గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ అన్నారు. ఈ నగరం సర్వీస్ సెక్
Wed 17 Nov 02:10:19.006809 2021
మోడీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, నియంతృత్వంగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఏడాదికాలంగా ఉద్యమిస్తున్న రైతాంగానికి అండగా నిలబడాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి
Wed 17 Nov 02:08:59.288645 2021
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన జవహర్లాల్ నెహ్రూ సాంకేతి విశ్వవిద్యాలయం హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) పీహెచ్డీ ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయంటూ పలువురు విద్యార్థులు నిరసన చే
Wed 17 Nov 02:07:21.887626 2021
చట్టసభల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీ ఎన్నికల అభ్
Wed 17 Nov 02:06:35.680832 2021
గ్రూప్ 1 అధికారిగా ఉద్యోగాన్ని ప్రారంభించిన మాజీ కలెక్టర్ వెంక్రటామిరెడ్డి అనినీతిలో మాత్రం అంచలంచెలుగా ఎదిగారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి ఆరోపించా
×
Registration