Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Sat 20 Nov 01:44:27.472103 2021
పరిహారమివ్వకుంటే తాము మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాగర్కర్నూల్ జిల్లా కొ
Sat 20 Nov 01:43:18.123387 2021
దేశ ప్రజలు, రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పాలన చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ ఐక్య పోరాటాలు చేస్తామని, అందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కేవీపీఎస్ రాష్ట
Sat 20 Nov 01:42:33.278664 2021
హైదరాబాద్ నగరం కోఠి ప్రసూతి ఆస్పత్రిలో ఉన్న వసతులు, మౌలిక సదుపాయాలు, పడకల గురించి వాస్తవ నివేదిక తెప్పించుకునేందుకు హైకోర్టు న్యాయవాది కిరణ్మయిని కోర్టు సహాయకారిగా నియమి
Sat 20 Nov 01:41:41.663816 2021
మెడికల్ పీజీ సీట్లలో ఇన్సర్వీస్ కోటాను అమలు చేసినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావుకు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్
Sat 20 Nov 01:40:42.009537 2021
నర్సుల హౌదాను మార్చాలని ట్రైన్డ్ నర్సెస్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ రాజేశ్వరి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. హౌదా మార్పు
Sat 20 Nov 01:39:54.653552 2021
చిన్నారులకు సేవలందిస్తున్న అంగన్వాడీ కేంద్రాల విలీనం నిలిపివేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్
Sat 20 Nov 01:38:45.511485 2021
పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని పీఆర్టీయూటీఎస్ కోరింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి టి హరీశ్రావును శుక్రవారం హైదరాబాద్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పింగిల
Sat 20 Nov 01:37:36.356347 2021
మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడం రైతాంగ ప్రజా విజయంమని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు జీ నాగయ్య అన్నారు. సుదీర్ఘకాలం
Sat 20 Nov 01:37:02.962327 2021
దేశ సరిహద్దుల్లో సైన్యం పోరాడినట్టుగానే...అదే స్ఫూర్తితో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడి..విజయం సాధించారని టీపీసీసీ అధ్యక్షులు,ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు.
Sat 20 Nov 01:36:21.309363 2021
రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంతవరకు వీరోచితంగా పోరాడిన రైతాంగానికి ఆవాజ్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీలు జేజేలు పలి
Sat 20 Nov 01:35:45.174738 2021
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు, వ్యవసాయ వ్యతిరేక చట్టాల రద్దు పోరాటంలో విజయం సాధించిన సంయుక్త కిసాన్ మోర్చాకు, రైతులకు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన
Sat 20 Nov 01:35:03.821064 2021
రైతుల చారిత్రక పోరాట స్ఫూర్తితో దేశంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యావిధానం-2020 రద్దు కోసం విద్యార్థులు ఉద్యమించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర
Sat 20 Nov 01:34:28.342034 2021
ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్న కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ కరుణాకర్రెడ్డి, రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ కె.రమేశ్ రెడ్డిని బర్తరఫ
Sat 20 Nov 01:26:18.716529 2021
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్రం ప్రకటించటం రైతాంగ, ప్రజా విజయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో శుక్రవ
Sat 20 Nov 01:25:39.584858 2021
రైతులకు అండగా ఉంటానని సీఎం కేసీఆర్ ధర్నా చేయటంతో దేశంలో కదలిక వచ్చిందనీ, ఆయన బాటలోనే నడవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారని టీఆర్ఎస్ ఎంపీలు వ్యాఖ్యా
Sat 20 Nov 01:24:25.434889 2021
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్
Sat 20 Nov 01:23:18.908744 2021
నూతన వ్యవసాయ నల్ల చట్టాలను కేంద్రం రద్దు చేయడం రైతుల పోరాట ఫలితమేనని తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, ప్రధాన కార్యదర్శి జక్కిలి ఐలయ్య
Sat 20 Nov 01:22:53.460437 2021
లోకల్ క్యాడర్ ఉత్తర్వుల కేసు ఫిబ్రవరి 15కు వాయిదా పడిందని తెలంగాణ రాష్ట్ర ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవ
Sat 20 Nov 01:22:26.840836 2021
జనగామ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. క
Sat 20 Nov 01:22:01.986464 2021
పోరాటంతో ఏదైనా సాధించవచ్చని ఢిల్లీలో రైతులు నిరూపించారని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఆ పార్టీ రాష్ట్ర క
Sat 20 Nov 01:21:34.496642 2021
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం రైతాంగ పోరాట విజయమని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. ఏడాది కాలం
Sat 20 Nov 01:20:02.313657 2021
మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రూరల్ పోలీస్స్టేషన్
Sat 20 Nov 01:19:36.541361 2021
రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య కోర్సుల్లో కన్వీనర్ కోటాలో ప్రవేశాలకుగాను ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ విడుద
Sat 20 Nov 01:18:31.665758 2021
టీఎస్ఆర్టీసీ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (సీసీఎస్) పాలకమండలి ఎన్నికలు నిర్వహించాలని ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్
Sat 20 Nov 01:18:03.715785 2021
ప్రభుత్వ వైద్యులకు పీజీ ఇన్సర్వీస్ కోటా అమలు చేయటంపై సీఎం కేసీఆర్కు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావుకు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డి.హెచ్ విభాగం రాష్ట
Fri 19 Nov 03:39:01.140252 2021
చారిత్రాత్మక రైతుల పోరాటానికి మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈనెల 26న భారీ ప్రదర్శనలు నిర్వహించాలని సీఐటీయూ జనరల్ కౌన్సిల్ తీర్మానించింది. కిసాన్ సంయుక్త మో
Fri 19 Nov 03:41:13.344165 2021
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానీపేట్ స్టేజ్ వద్ద రైతులు గురువారం రోడ్డెక్కారు. పం
Fri 19 Nov 03:47:13.231285 2021
ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యోగం సాధించి.. బతుకు బాగుచేసుకుందామన్న కోరికతో ఉన్న నిరుద్యోగి.. నోటిఫికేషన్లు రాక ఆశలు అడుగంటడంతో చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్
Fri 19 Nov 03:41:44.607555 2021
కరువు జిల్లా అయిన పాలమూరులో గతంలో అంబలితో ఎర్రజెండా పేదల ఆకలి తీర్చిందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు పి.మధు అన్నారు. ఉద్యమ ప్రస్థానంలో అమరుల పాత్ర ఎనలేనిదన్నారు. వనపర్
Fri 19 Nov 03:42:03.133854 2021
''మా పిల్లల నోటికాడి బుక్కను నేలపాలు చేయొద్దు.. మా కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని.. ప్రభుత్వ పాఠశాలలో కలిపితే.. 2 కిలో మీటర్ల దూరం పిల్లలు పోయేదెట్టా..! బాలింతలు, గర
Fri 19 Nov 03:10:24.714545 2021
''సెంటర్కు వడ్లు తెచ్చి నెల రోజులు దాటింది.. ధాన్యానికి సరైన తేమశాతం కూడా వచ్చింది.. కొంటామని చెప్పి ఈనెల 11న టోకెన్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ నా ధాన్యాన్ని కొనట్లేదు.
Fri 19 Nov 03:47:45.957688 2021
రాష్ట్రంలో వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలనీ, పంటను పూర్తి స్థాయిలో కొనాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నిరసన తెలిపింది. గురువారం నాంపల్లిలోని పబ్లిక్గార్డెన్ నుంచి వ
Fri 19 Nov 03:44:26.918318 2021
మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం నామమాత్రమేనని సీఐటీయూ జాతీయ కార్యదర్శి ప్రమోద్ ప్రధాన్ చెప్పారు. ఆ రాష్ట్ర క్యాబినెట్కు నిర్ణయాలు తీసుకునే అధికారం లేదన్నారు. అక్కడ రాష
Fri 19 Nov 03:42:41.500996 2021
సరిహద్దు వివాదాలు.. సర్జికల్ స్ట్రైక్లతో పబ్బం గడుతుపుతున్న పార్టీ అది. మతం పేరుతో చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తోంది. ధాన్యం కోసమే కాదు.. దేశం కోసమూ పోరాడతాం. దానికి తెల
Fri 19 Nov 03:45:37.008279 2021
కారు సారు కేసీఆర్.. ఏడేండ్ల తర్వాత ఎట్టకేలకు ఇందిరాపార్కు వద్దకొచ్చారు. మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ నల్లచట్టాల పుణ్యమాని ఆయన 'ధర్నాచౌక్' గడప తొక్కక తప్పలేదు. గతంలో
Fri 19 Nov 03:48:46.087499 2021
మోడీ కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదని వక్తలు విమర్శించారు. సీఐటీయూ జనరల్ కౌన్సిల్ సమావేశాల ముగింపు సందర్భంగా బుధవారం ఆన్లైన బహిరంగ సభ యూనియన్
Fri 19 Nov 03:49:01.335843 2021
''సంగారెడ్డి మండలం కలబ్గూర్ గ్రామానికి చెందిన గంగయ్య మూడెకరాల భూమిలో వరిపంట పండించినట్టు రాష్ట్ర ప్రభుత్వ రికార్డుల్లో ఉండగా.. ఎఫ్సీఐ రికార్డుల్లో ఆయనకున్న భూమి ఎకరమే
Fri 19 Nov 03:49:12.379525 2021
సిద్దిపేట జిల్లా కలెక్టర్ పదవికి పి వెంకట్రామిరెడ్డి రాజీనామా చేసిన రోజునే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించడం,రెండు రోజులకే టీఆర్ఎస్ తీర్థం తీసుకుని ఎమ్మెల్సీగా నామినే
Fri 19 Nov 02:39:02.059394 2021
నయా ఉదారవాద విధానాల్లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కారు వేగంగా ప్రయివేటీకరిస్తున్నదనీ, ఇది దేశ భవిష్యత్తుకే ప్రమాదకరమని సీఐటీయూ జనరల్ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చ
Fri 19 Nov 02:37:36.346828 2021
మద్యం దరఖాస్తులతోనే రాష్ట్ర ఖజానా ఫుల్ అయింది. గతంతో పోల్చితే మైండ్ బ్లాకయ్యేలా ఉంది వెల్లువెత్తిన దరఖాస్తులను చూస్తుంటే. కేవలం దరఖాస్తుల ద్వారానే ఎక్సైజ్ శాఖకు దాదాపు
Fri 19 Nov 02:35:37.619333 2021
''ఆహార ధాన్యాల సేకరణ కేంద్రం పనే.. దేశంలో 20 కోట్ల మంది ఆహారభద్రతా సమస్యతో బాధపడుతుంటే.. నిల్వలున్నాయి.. నిల్వలున్నాయి.. ఇకపై ధాన్యం కొనబోమనడం దుర్మార్గం'' అని అఖిల భారత
Fri 19 Nov 02:34:21.728737 2021
'సమాజంలో హక్కులతోపాటు బాధ్యతలను సైతం గుర్తుపెట్టుకోవాలి. బాధ్యతలను గుర్తించకపోవడంతోనే బాలికలు, మహిళలపై లైంగికదాడులు జరుగుతున్నాయి. ప్రతి మనిషి సామాజిక బాధ్యత, తోటివారిపట్
Fri 19 Nov 02:33:15.638939 2021
దేశంలోని అతి పెద్ద బంగారు, వజ్రాభరణాల రిటైల్ చైన్లలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఈ నెల 27న హైదరాబాద్లోని సోమాజిగూడలో తమ ఫ్లాగ్షిప్ స్టోర్ను ప్రారంభించను
Fri 19 Nov 02:32:04.206981 2021
రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ ఆడుతున్న రాజకీయ ఆటలో అంతిమంగా రైతులే సమిధలవుతున్నారు. ఎంతసేపూ ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని వాడుకుని రాజకీయంగా ఏవిధంగా లబ్ది పొందాలనే అంశం చుట్ట
Fri 19 Nov 02:28:18.415486 2021
రాష్ట్రంలో శుక్రవారం పలుచోట్ల భారీ వర్షం, ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న వెదర్ బులిటెన్లో పేర్కొ
Fri 19 Nov 02:22:57.10044 2021
రానున్న కాలంలో బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని, గ్రామాలను వేదికగా చేసుకుని ప్రజలను కలుపుకుని సమస్యలపై పోరాటాలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అ
Fri 19 Nov 02:21:32.198208 2021
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో మరో నాలుగు గ్రామ పంచాయతీలను పోడు కేంద్రాలుగా గుర్తించినట్టు తహసీల్దార్ సంపతి శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ ఆద
Fri 19 Nov 02:17:15.830912 2021
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఎదుట 2019 బ్యాచ్ విద్యార్థులు ధర్నా చేశారు. అనంతరం పెద్దఎత్తున ర్యాలీగా బయల్దేరి కలెక
Fri 19 Nov 02:16:21.493231 2021
ఎదిగిన కొడుకు.. కుటుంబాన్ని పోషిస్తూ ఆసరాగా నిలుస్త్తాడనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలు అయ్యాయి. కరెంటు షాక్తో యువ నేత కార్మికుడు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన సిరిసిల్
Fri 19 Nov 02:15:28.744731 2021
ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్బార్ అభియన్లో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ఎంఎస్ఎంఈ క్రెడిట
×
Registration