Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Tue 23 Nov 01:09:31.705242 2021
వచ్చే మూడేండ్లలో రూ.500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆజాద్ ఇంజినీరింగ్ వెల్లడించింది. ప్రెసిషన్ ఇంజనీరింగ్ సేవలను అందించే తమ సంస్థ మేడ్చల్లో తమ మూడో అత్యా
Mon 22 Nov 02:57:40.272506 2021
ఏ విషయంలో.. ఎవరికి.. ఎందుకు క్షమాపణ చెప్పారని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నించారు. రైౖతులకు నష్టం కలిగించే నల్ల చట్టాల
Mon 22 Nov 03:01:00.028005 2021
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ చాలా రోజుల తర్వాత ఇలా కలిసి పక్కపక్కనే కూర్చొని చాలాసేపు ముచ్చటించారు. తెలంగా
Mon 22 Nov 02:25:08.76472 2021
రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రులు, అధికారులతో కలిసి ఆయన ప్రత్యేక విమానంలో హ
Mon 22 Nov 02:58:25.423181 2021
ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తున్నారని నిర్వాహకుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ- ఖమ్మం ప్రధాన రహదారిపై బైటాయించారు. ఈ సందర్భంగా
Mon 22 Nov 03:01:28.199489 2021
మెదక్ జిల్లా చిలిపీఛెడ్ మండల పరిధిలోని సొమ్మక్కపేట కొనుగోలు కేంద్రంలో వరిధాన్యానికి మొలకలొచ్చాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 23 రోజులవుతున్నా.. కొనుగోలు చేయకపోవడంతో
Mon 22 Nov 02:59:05.349236 2021
'కర్నాటక కట్టడ, నిర్మాణ కార్మిక మండలి ద్వారా భవన నిర్మాణ కార్మికులకు మెరుగైన రీతిలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. అయితే, బీజేపీ గవర్నమెంట్ వచ్చాక అంతే మొత్తంలో అవినీతి క
Mon 22 Nov 02:58:49.31761 2021
ఆ కార్డులుంటే చాలు...అత్యవసర పరిస్థితిలో ఏ ఆస్పత్రిలోనైనా చేరి ప్రాణాలు కాపాడుకోవచ్చని భావిస్తారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే తప్ప అర్థం కాదు... అవే అనారోగ్యం పాలయ్యాయని
Mon 22 Nov 03:02:13.473905 2021
తెలుగురాష్ట్రాల్లో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న జలవివాదాలను పరిష్కరించాల్సిన కేంద్రంలోని బీజేపీ సర్కారు చోద్యం చూస్తున్నది. రాష్ట్రాలు తగాదా పడుతున్నా మిన్నకుంది. సరికదా గె
Mon 22 Nov 03:02:57.295681 2021
రైతాంగ ఉద్యమానికి ఐద్వా సంఘీభావం ప్రకటిస్తున్నదనీ, రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. ఢిల
Mon 22 Nov 03:03:10.942196 2021
సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి డీవీ కృష్ణను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య, జి.నాగయ్య, చుక్కరాములు, రాష్ట్ర నాయకులు బి.బిక్షమయ్య ఆ
Mon 22 Nov 03:04:00.340068 2021
తెలంగాణ రాష్ట్రంలో అనేక వర్గాలకు ఎన్నో హామీలు ఇచ్చిన సీఎం కేసీఆర్ వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి విమర్శించారు. సాగు చట్ట
Mon 22 Nov 01:36:12.351004 2021
ఇటీవలే కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కొత్త పోస్టుమార్టం ప్రోటోకాల్ నిబంధనలను తెలంగాణలో అమలు చేయనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇకపై తెలంగాణలో డే అండ్ న
Mon 22 Nov 01:33:59.345534 2021
డిమాండ్ల సాధన కోసం సోమవారం తలపెట్టిన సామూహిక సెలవుల నిరసనను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ (టీపీహెచ్డీఏ) తెలిపింది. ఆదివారం హైదరాబా
Mon 22 Nov 01:33:25.571685 2021
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో పారిశుధ్య విభాగం కీలకంగా ఉంది. ఒక్కరోజు ఈ విభాగం పనిచేయకపోతే నగరమంతా కంపుకొట్టే ప్రమాదముంది. ఈ విభాగంలో పారిశు
Mon 22 Nov 01:32:33.859036 2021
రాష్ట్రంలో 12 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలిసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు దఫాలుగా చ
Mon 22 Nov 01:32:01.351461 2021
ఖమ్మం జిల్లా వైరాలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలలో (బాలికలు) 28 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తన స
Mon 22 Nov 01:31:31.579379 2021
రాష్ట్రంలో కొత్తగా 103 మందికి కరోనా సోకింది. ఖమ్మం జిల్లాలో మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇవి శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు 22,902 మం
Mon 22 Nov 01:30:44.404208 2021
దేశంలో పాత పెన్షన్ స్కీంను అమలు చేసే పార్టీకే ఓటు వేయాలని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం నిర్ణయించింది. ఆదివారం ఉత్తర్ ప్రదేశ్లోని శంఖానాధ్ లో మూవ్మె
Sun 21 Nov 02:19:27.970309 2021
ధాన్యం కొనుగోలు సహా అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్పష్టంచేశారు. దానికోసం ఆదివారం మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలతో
Sun 21 Nov 01:53:31.929208 2021
సిద్ధిపేట ఏరియాలోని పెట్రోల్ బంకుల్లో అనధికారికంగా పెట్రోల్, డీజిల్ విక్రయాలు కొనసాగిస్తున్నారంటూ దాఖలైన పిల్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. అన్ని అనుమతులతోనే అమ్మకాలు
Sun 21 Nov 02:20:56.866686 2021
''పాఠశాలలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా నిర్వహణ నిధులు విడుదల చేయడం లేదు.. గ్రాంట్స్ పెండింగ్లో ఉన్నాయి.. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవడం లేదు..
Sun 21 Nov 02:21:54.449568 2021
చదువుకుంటూనే పొలం పనుల్లో తండ్రికి సాయంగా నిలిచాడు.. పుస్తకాలు పట్టుకున్న చేతులతోనే.. వరికట్టలు మోస్తూ తల్లిదండ్రుల కష్టాన్ని పంచుకున్నాడు. చిన్నతనంలోనే తమ కష్టాన్ని, కన్
Sun 21 Nov 02:21:24.104296 2021
ధాన్యం కొనుగోళ్లు నెలరోజులవుతున్నా నామమాత్రంగానే కొనసాగుతున్నాయి. దాదాపు పదిపన్నెండు రోజుల కిందట కొనుగోలు కేంద్రాలు తెరుచుకున్నా ఇప్పటి వరకు నామమాత్రంగానే కొనుగోళ్లు జరిగ
Sun 21 Nov 02:24:53.936752 2021
మద్యంలో లాటరీ పద్ధతిలో 'లక్కీ కిక్' పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం మద్యం దుకాణాలు కేటాయించారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య లక్కీడ్రా కొనసాగింది. ఒక్కో పేరును అధికారుల
Sun 21 Nov 01:29:06.081364 2021
పీజీ ఎమ్డీ, ఎమ్ఎస్ ప్రవేశపరీక్షల్లో ప్రభుత్వ వైద్యులకు న్యాయం చేయాలనీ, వెంటనే జీవో నెంబర్ 155ని రద్దు చేయాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్ల అసోసియేషన్ వ్యవస్థాపక
Sun 21 Nov 02:23:57.826578 2021
ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమ కారుడు, మాజీ శాసనమండలి సభ్యులు చుక్కా రామ య్యకు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. శ
Sun 21 Nov 02:26:19.141265 2021
ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య 96వ సంవత్సరంలోకి శనివారం అడుగిడిన సందర్భంగా నవతెలంగాణ దినపత్రిక ఫీచర్స్ ఎడిటర్ కె ఆనందాచారి, పబ్లిషింగ్ హౌస్ జనరల్ మేనేజర్ కోయ చంద్ర
Sun 21 Nov 01:15:32.273415 2021
మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచకుండా ప్రభుత్వం మొండిచేయి చూపెడుతున్నదని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఖ
Sun 21 Nov 01:14:21.316254 2021
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కనుగుట్ట గ్రామానికి చెందిన రైతు ఎస్కె మౌలానా(52) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌలానా తన రె
Sun 21 Nov 01:13:51.59995 2021
ఏపీ అసెంబ్లీ ఘటనను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కనీ నర్సింహులు తెలిపారు. శనివారం ఆయన ఎన్టీఆర్భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఏపీ
Sun 21 Nov 02:27:16.234822 2021
నూతన సాంకేతిక పద్ధతుల వినియోగంలో తెలంగాణ అటవీశాఖ ముందు వరుసలో ఉందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అనూప్ సింగ్ ప్రశంసించారు. శనివారం హైదరాబాద్లోని అరణ్య
Sun 21 Nov 02:27:29.909345 2021
కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్, విజయవాడ ప్రాంగణాలకు సంబంధించి హైదరాబాద్లోని మాదాపూర్ వద్ద హైటెక్ సిటీ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్మిషన్స్ డిజిటల్ కార్
Sun 21 Nov 01:11:27.676388 2021
ఐకేపీ కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని సకాలంలో కొనకపోవడం వల్ల వర్షాలకు తడిసిపోయిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపార
Sun 21 Nov 01:09:52.62565 2021
హైదరాబాద్, ముంబయి, కోల్కతాల్లో సుప్రీంకోర్టు ప్రాంతీయ బెంచీలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మెన్ బోయినపల్లి వినోద్కుమార్ అన
Sun 21 Nov 01:09:22.884029 2021
ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందనీ, ప్రస్తుతమున్న ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగిందని తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి భీంరావు తెలిపారు. హైదర
Sun 21 Nov 01:08:39.353388 2021
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2021-22 విద్యాసం వత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకే
Sun 21 Nov 01:07:36.971878 2021
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి, అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములు, భూ సమస్యలు తదితర అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా కాంగ్రెస్ అధ్యయన కమిటీని నియమించింది. శనివారం
Sun 21 Nov 01:07:04.215982 2021
చంద్రబాబు సతీమణి విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు తప్పుగా మాట్లాడారని కాంగ్రెఎస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు తగవనీ, వాటిని ఆపాలని కోరారు.
Sun 21 Nov 01:04:32.303367 2021
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారంప్రారం భమైంది. వెబ్ఆప్షన్ల నమోదు చేసేందుకు నేటి వరకు గడువు
Sat 20 Nov 02:37:09.688403 2021
జై భీం సినిమా నిర్మాత, కథానాయకుడు సూర్య పై బెదిరింపులకు పాల్పడిన పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) న్యాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కుల వివక్ష
Sat 20 Nov 03:14:11.944077 2021
రైతు వ్యతిరేక సాగు చట్టాలను రద్దు చేయడాన్ని ప్రజాసంఘాల ఐక్యవేదిక స్వాగతించింది. కనీస మద్దతు ధరల చట్టాన్ని సాధించడంతోపాటు విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించే వరకు పోరాటం ఆగదన
Sat 20 Nov 03:19:28.98229 2021
ధాన్యం కొనుగోళల్లో తమ తప్పేమీ లేదంటే.. తమదేమీ లేదంటూ.. రైతులను అడ్డంగా పెట్టి రాజకీయాలు చేయడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతుంటే.. అన్నదాతేమో.. మీ రాజకీయాలను మాపై
Sat 20 Nov 03:20:53.599041 2021
మోడీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవ డం, క్షమాపణ చెప్పడం గతేడాది నుంచి పోరాడుతున్న రైతుల భారీ విజయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ పోరాటంలో కలిసొచ
Sat 20 Nov 03:21:07.234769 2021
ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట 45 రోజులుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ రోడ్లపైనే కుప్పలుగా పడి ఉన్నాయనీ, చివరి గింజ వరకూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని టీపీసీసీ అధ
Sat 20 Nov 03:21:23.456217 2021
సంవత్సర కాలంగా అన్నదాతలు పోరాడి సాధించిన మూడు వ్యవసాయ నల్ల చట్టాల రద్దుపై రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరిగాయి. శుక్రవారం ప్రధాని మోడీ వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు
Sat 20 Nov 03:21:59.470352 2021
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమంగా తెచ్చిన మూడు నల్ల చట్టాలను విరమించుకున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించడం ఏడాది కాలంగా రైతులు చేసిన పోరాటాల విజయమని తెలంగాణ రైతుసంఘం రాష్
Sat 20 Nov 03:22:33.252017 2021
వ్యవసాయ రంగానికి, రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడం హర్షణీయమని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గత 15 నెలలుగా ఉత్తరాది రైత
Sat 20 Nov 03:22:45.480937 2021
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు, ఈనెల 29 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఆ చట్టాల రద్దుకు చర్యలు తీసుకుంటామంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం ఆహ్వానించదగ్గ
Sat 20 Nov 01:46:27.217969 2021
వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) - ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం ఇంటెల్, బోస్టన్ ఐటీ సొల్యూషన్స్తో అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకుంది. వీఐటీ ఆంధ్రప్రదేశ్
×
Registration