Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెల్లింగ్టన్: వచ్చే ఏడాది స్వదేశంలో జరగాల్సిన వన్డే ప్రపంచకప్ను 2022కు ఐసిసి వాయిదా వేయడాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు స్వాగతిం చింది. శుక్రవారం జరిగిన ఐసిసి సమావేశంలో 2021 ఫిబ్రవరిలో కివీస్లో జరగాల్సిన మహిళల వన్డే ప్రపంచకప్ను 2022కు వాయిదా వేస్తున్నట్లు తెలిపిందిరర. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టోర్నీని వాయిదా వేసి ఐసిసి మంచి నిర్ణయమే తీసుకుం దని న్యూజిలాండ్ క్రీడామంత్రి గ్రాంట్ రాబర్ట్సన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇక భారత్ వేదికగా 2021లో పురుషుల టి20 ప్రపంచకప్.. ఆస్ట్రేలియా వేదికగా 2022లో ఈ ఏడాది వాయిదా పడ్డ టి20 ప్రపంచకప్ జరగనున్నట్లు ఐసిసి ప్రకటించింది.