Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రేపు పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌..
  • తిరుమలలో భక్తుల రద్దీ
  • చివరిదశలో పేలిపోయిన ‘స్టార్‌షిప్’ రాకెట్..
  • ప్రకాశం జిల్లాలో లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
  • మూడు కాళ్లతో వింత శిశువు జననం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఒక్క బంతికి రెండు దెబ్బలు | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

ఒక్క బంతికి రెండు దెబ్బలు

Sat 16 Jan 03:01:21.268472 2021

గబ్బా టెస్టులో భారత్‌కు ఒకే బంతికి రెండు దెబ్బలు తగిలాయి. వాస్తవికంగా చెప్పాలంటే, కాస్త గట్టిగానే తగిలాయి. సిరీస్‌లో నిలకడగా రాణిస్తున్న ఆస్ట్రేలియా నం.3 బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌ను అవుట్‌ చేసే అవకాశం చేజారటంతో పాటు జట్టులోని రెండో సీనియర్‌ పేసర్‌ నవదీప్‌ సైని గాయంతో మైదానం వీడటం భారత్‌ను దెబ్బకొట్టాయి. స్టీవ్‌ స్మిత్‌ నిష్క్రమించిన కొద్దిసేపటికే మార్నస్‌ లబుషేన్‌ సైతం దాదాపుగా అవుటయ్యాడు. కండ్లుచెదిరే బంతిని విసిరిన నవదీప్‌ సైని మార్నస్‌ లబుషేన్‌ను ఆశ్చర్యపరిచాడు. మార్నస్‌ లబుషేన్‌ హుక్‌ చేయబోగా.. బంతి బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకుంది. గల్లీలో ఉన్న అజింక్య రహానె సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు, విలువైన జీవనదానంతో మార్నస్‌ లబుషేన్‌ సిరీస్‌లో తొలి సెంచరీ కొట్టేశాడు. 35 ఓవర్‌ ఐదో బంతికి మార్నస్‌ లబుషేన్‌ క్యాచ్‌ను రహానె వదిలేశాడు. ఆ బంతి అనంతరం నవదీప్‌ సైని గజ్జల్లో గాయంతో మైదానం వీడాడు. ఆ ఓవర్లో చివరి బంతిని రోహిత్‌ శర్మ పూర్తి చేశాడు. నవదీప్‌ సైని తిరిగి తొలి రోజు బౌలింగ్‌కు రాలేదు. అందివచ్చిన అవకాశంతో శతకబాదిన లబుషేన్‌ ఆసీస్‌ను తొలి రోజు ఆధిక్యంలో నిలిపాడు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అక్షర్‌, అశ్విన్‌ మాయ
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు
పీఎస్‌ఎల్‌ వాయిదా
లార్డ్స్‌ పై కన్నేసి..!
ఎలా పొగడగలను?
నెలాఖరుకు నిర్ణయం!
ముంబయి ఔట్‌?!
త్వరలోనే 'సూపర్‌' సాధన
పిచ్‌లో మార్పు ఉండదు
ఐపీఎల్‌ లో క్రికెట్‌కు విలువ లేదు
మొతెరాలో మరో టర్నర్‌!
మణివి మతిలేని వ్యాఖ్యలు
జట్టులో నమ్మకాన్ని నింపాడు
పిచ్‌ లపై ఎందుకీ ఏడుపు?
రోజర్‌ సరసన జకో
లోపం అక్కడుంది!
ఐపీఎల్‌ మ్యాచులు పెట్టండి
అశ్విన్‌ 3, రోహిత్‌ 8
పిచ్చి పిచ్చిగా పిచ్‌
యూసుఫ్‌ పఠాన్‌ వీడ్కోలు
జపాన్‌ కు ఒలింపిక్స్‌ కళ
అక్షర్‌ 2.0
బాధను ప్రేరణగా చేసుకుంటాం
వింటర్‌ స్పోర్ట్స్‌ వేదిక గుల్‌మార్గ్‌
రెండు రోజుల్లోనే..
స్థాయికి తగ్గ ప్రదర్శన చేశామ‌ని అనుకోవటం లేదు
సద్వినియోగం చేసుకోలేదు
400 వికెట్లు క్లబ్‌ లో అశ్విన్‌
అక్షర్‌ సిక్సర్‌
పటేల్‌ కాదు మోడీ స్టేడియం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.