Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే..
  • చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి
  • తిరుమలలో పెరిగిన రద్దీ.. టీటీడీ కీలక సూచన
  • శ్రీశైలాన్ని సందర్శించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి
  • నడుస్తున్న కారు డోరు తెరిచిన వ్యక్తి.. ద్విచక్రవాహనాదారుడు మృతి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మిథాలీ సారథ్యంలోనే.. | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

మిథాలీ సారథ్యంలోనే..

Fri 07 Jan 03:43:21.089322 2022

- 2022 మహిళల వరల్డ్‌కప్‌కు భారత జట్టు
ముంబయి : మహిళల క్రికెట్‌ దిగ్గజం, హైదరాబాదీ మిథాలీ రాజ్‌ కెప్టెన్సీలోనే భారత్‌ ఐసీసీ 2022 మహిళల ప్రపంచకప్‌ వేటకు సిద్ధమవుతోంది. మార్చి-ఏప్రిల్‌లో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ న్యూజిలాండ్‌ వేదికగా జరుగనుంది. వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత జట్టును ఆల్‌ ఇండియా సీనియర్‌ మహిళల సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. ఈ మేరకు బీసీసీఐ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. వరల్డ్‌కప్‌ సహా కివీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో ఆడే జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. ఏకైక టీ20కి సైతం జట్టును ప్రకటించారు. ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనున్న భారత్‌ ద్వైపాక్షిక సిరీస్‌ అనంతరం వరల్డ్‌కప్‌లో పోటీపడనుంది. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన వరల్డ్‌కప్‌ జట్టులో స్టాండ్‌బైగా ఎంపికైంది.
ప్రపంచకప్‌, వన్డే జట్టు : మిథాలీరాజ్‌ (కెప్టెన్‌), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (వైస్‌ కెప్టెన్‌), స్మృతీ మంధాన, షెఫాలీ వర్మ, యస్టికా భాటియ, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), స్నేV్‌ా రానా, జులన్‌ గోస్వామి, పూజ వస్ట్రాకర్‌, మేఘ్న సింగ్‌, రేణుక సింగ్‌ ఠాకూర్‌, తానియ భాటియ (వికెట్‌ కీపర్‌), రాజేశ్వరి గైక్వాడ్‌, పూనమ్‌ యాదవ్‌. (స్టాండ్‌బై : సబ్బినేని మేఘన, ఏక్తా బిస్త్‌, సిమ్రాన్‌ బిల బహదూర్‌)
టీ20 జట్టు : హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతీ మంధాన (వైస్‌ కెప్టెన్‌), షెఫాలీ వర్మ, యస్టికా భాటియ, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), స్నేV్‌ా రానా, పూజ, మేఘ్న సింగ్‌, రేణుక, తానియ (వికెట్‌ కీపర్‌), రాజేశ్వరి, పూనమ్‌, ఏక్తా బిస్త్‌, మేఘన, సిమ్రన్‌.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నీదా? నాదా? సై
బాక్సింగ్‌ చాంప్‌కు రూ.4 లక్షలు
విరాట్‌కు విరామం అవసరం!
గవాస్కర్‌ వీడియోలు చూడండి!
త్రిసభ్య కమిటీ ఏర్పాటు
నిఖత్‌ జరీన్‌కు ఘన స్వాగతం
కెర్బర్‌ నిష్క్రమణ
బెంగాల్‌కు ఇక ఆడను!
ఫైనల్లో రాజస్థాన్‌
భారత్‌ 16, ఇండోనేషియా 0
రాయల్‌ సమరం
రఫెల్‌ నాదల్‌.. 300
16ఏండ్ల ప్రజ్ఞానంద మరో సంచలనం
బెంగళూరుదే గెలుపు
ఐఓఏ అధ్యక్ష పదవికి బత్రా రాజీనామా
మూడోరౌండ్‌కు జకో
మరిన్ని అపూర్వ విజయాలు సాధించాలి..
గెలిచి.. నిలిచేదెవరో?
ఆ నిర్ణయం రాహుల్‌ ద్రవిడ్‌దే!
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌
సెమీఫైనల్లో ప్రజ్ఞానంద
ఆసీస్‌ సహాయ కోచ్‌గా వెటోరీ
ఫైనల్లో టైటాన్స్‌
క్రజికోవాకు షాక్‌
భారత్‌ 1-1 పాకిస్థాన్‌
తొలి అడుగు పడేదెవరిదో?
ఉమ్రాన్‌కు పిలుపు
అభిషేక్‌ ఒక్కడే!
పుజారా వచ్చేశాడు
ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లిన టిమ్‌
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.