Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • పల్లె, పట్టణ ప్రగతిలపై మంత్రి సమీక్ష
  • భార్యపై అనుమానంతో మెడ నరికిన భర్త
  • పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళ్తూ విద్యార్థి మృతి
  • సూపర్‌ సైక్లోన్లతో భార‌త్‌కు తీవ్ర ముప్పు..!
  • నిలదీశామని కావాలని ఫెయిల్ చేశారు : విద్యార్థి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కొత్త జట్లకు 14 రోజుల గడువు! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

కొత్త జట్లకు 14 రోజుల గడువు!

Wed 12 Jan 02:31:49.108399 2022

- భారత్‌లోనే ఐపీఎల్‌ 2022 సీజన్‌
ముంబయి : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో రెండు కొత్త ప్రాంఛైజీలు అధికారికంగా చేరిపోయాయి. ఈ మేరకు లక్నో, అహ్మదాబాద్‌ ప్రాంఛైజీలకు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌ఓఐ) జారీ చేసేందుకు మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌, సీవీసీ సంస్థలు భారీ ధరతో ఐపీఎల్‌ కొత్త ప్రాంఛైజీలు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గత అక్టోబర్‌లోనే రెండు కొత్త ప్రాంఛైజీలు ఖరారైనా.. సీవీసీ సంస్థ విదేశాల్లో బెట్టింగ్‌ కంపెనీల్లో పెట్టుబడులు కలిగి ఉందనే ఆరోపణలపై బీసీసీఐ లోతైన మదింపు చేసింది. న్యాయ బృందంతో విస్త్రృత సంప్రదింపుల అనంతరం సీవీసీ సంస్థకు అహ్మదాబాద్‌ ప్రాంఛైజీ ఏర్పాటు పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఐపీఎల్‌ 2022 సీజన్‌కు ముందు ఆటగాళ్ల మెగా వేలం నిర్వహించాల్సి ఉంది. ఫిబ్రవరి 12-13న బెంగళూర్‌ వేదికగా వేలం నిర్వహించనున్నారు. అంతకుముందే రెండు కొత్త ప్రాంఛైజీలు ముగ్గురు క్రికెటర్లను (ఇద్దరు దేశీయ, ఓ విదేశీ) ఎంచుకోవాల్సి ఉంది. ఆటగాళ్లను ఎంచుకునేందుకు లక్నో, అహ్మదాబాద్‌ ప్రాంఛైజీలకు బీసీసీఐ 10-14 రోజుల గడువు ఇవ్వనుంది. ప్రాంఛైజీల ఆఫర్‌ నచ్చితేనే క్రికెటర్లు కొత్త ప్రాంఛైజీలకు వేలానికి ముందే వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం కోవిడ్‌-19 పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ.. వచ్చే సీజన్‌ను భారత్‌లోనే నిర్వహిస్తామని, విదేశీ వేదికల ఆలోచనలు లేవని బ్రిజేశ్‌ పటేల్‌ వెల్లడించారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

త్రిసభ్య కమిటీ ఏర్పాటు
నిఖత్‌ జరీన్‌కు ఘన స్వాగతం
కెర్బర్‌ నిష్క్రమణ
బెంగాల్‌కు ఇక ఆడను!
ఫైనల్లో రాజస్థాన్‌
భారత్‌ 16, ఇండోనేషియా 0
రాయల్‌ సమరం
రఫెల్‌ నాదల్‌.. 300
16ఏండ్ల ప్రజ్ఞానంద మరో సంచలనం
బెంగళూరుదే గెలుపు
ఐఓఏ అధ్యక్ష పదవికి బత్రా రాజీనామా
మూడోరౌండ్‌కు జకో
మరిన్ని అపూర్వ విజయాలు సాధించాలి..
గెలిచి.. నిలిచేదెవరో?
ఆ నిర్ణయం రాహుల్‌ ద్రవిడ్‌దే!
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌
సెమీఫైనల్లో ప్రజ్ఞానంద
ఆసీస్‌ సహాయ కోచ్‌గా వెటోరీ
ఫైనల్లో టైటాన్స్‌
క్రజికోవాకు షాక్‌
భారత్‌ 1-1 పాకిస్థాన్‌
తొలి అడుగు పడేదెవరిదో?
ఉమ్రాన్‌కు పిలుపు
అభిషేక్‌ ఒక్కడే!
పుజారా వచ్చేశాడు
ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లిన టిమ్‌
సెమీస్‌లో సింధు ఓటమి
ప్రజ్ఞానంద సంచలనం
భగత్‌, ఢిల్లాన్‌కు బంగారు పతకాలు
అశ్విన్‌ అదరగొట్టాడు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.