Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • పల్లె, పట్టణ ప్రగతిలపై మంత్రి సమీక్ష
  • భార్యపై అనుమానంతో మెడ నరికిన భర్త
  • పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళ్తూ విద్యార్థి మృతి
  • సూపర్‌ సైక్లోన్లతో భార‌త్‌కు తీవ్ర ముప్పు..!
  • నిలదీశామని కావాలని ఫెయిల్ చేశారు : విద్యార్థి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ 'టాటా' | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ 'టాటా'

Wed 12 Jan 02:29:24.317367 2022

- తప్పుకున్న స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వివో
ముంబయి : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టైటిల్‌ స్పాన్సర్‌గా దిగ్గజ కంపెనీ టాటా గ్రూప్‌ వ్యవహరించనుంది. మరో రెండు సీజన్ల పాటు టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కులు వివోకు ఉన్నాయి. భారత్‌, చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో 2020 సీజన్‌కు టైటిల్‌ స్పాన్సర్‌గా తప్పుకున్న వివో.. తిరిగి 2021 సీజన్‌కు టైటిల్‌ స్పాన్సర్‌గా కొనసాగింది. ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా పెట్టుబడి వివోకు ఏమాత్రం లాభదాయంగా అనిపించలేదు. దీంతో మరో రెండు సీజన్ల పాటు హక్కులు ఉన్నప్పటికీ భారత దిగ్గజ కంపెనీ టాటా గ్రూప్‌తో ఒప్పందం చేసుకుని గౌరవంగా తప్పుకుంది. మరో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఒప్పొ సైతం భారత క్రికెట్‌ జట్టు జెర్సీ స్పాన్సర్‌గా హక్కులు దక్కించుకున్నా.. మార్కెట్‌లో లాభదాయంగా లేదని ఆ హక్కులను ఎడ్యుటెక్‌ కంపెనీ బైజూస్‌కు బదలాయించిన సంగతి తెలిసిందే. 2022, 2023 ఐపీఎల్‌ సీజన్లకు టాటా గ్రూప్‌ ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. వివో ఏడాదికి రూ.440 కోట్లు చెల్లించగా.. టాటా గ్రూప్‌ ఏడాదికి రూ.335 కోట్లు మాత్రమే చెల్లించనుంది. రెండు కొత్త జట్లతో ఐపీఎల్‌ మ్యాచుల సంఖ్య పెరుగనుంది. ఈ నేపథ్యంలో బోర్డు అధిక ఆదాయం ఆశించింది. వివో రెండు సీజన్ల హక్కులను రూ.450 కోట్లు చెల్లించి వదులుకుంది. టాటా చెల్లించనున్న ఫీజుతో కలిసి వివో చెల్లించిన ఫీజుతో బీసీసీఐ రూ.1124 కోట్ల ఆదాయం ఆర్జించనుంది. రూ.130 కోట్ల అదనపు ఆదాయం బీసీసీఐ రానున్న రెండు సీజన్ల నుంచి ఆర్జించనుంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

త్రిసభ్య కమిటీ ఏర్పాటు
నిఖత్‌ జరీన్‌కు ఘన స్వాగతం
కెర్బర్‌ నిష్క్రమణ
బెంగాల్‌కు ఇక ఆడను!
ఫైనల్లో రాజస్థాన్‌
భారత్‌ 16, ఇండోనేషియా 0
రాయల్‌ సమరం
రఫెల్‌ నాదల్‌.. 300
16ఏండ్ల ప్రజ్ఞానంద మరో సంచలనం
బెంగళూరుదే గెలుపు
ఐఓఏ అధ్యక్ష పదవికి బత్రా రాజీనామా
మూడోరౌండ్‌కు జకో
మరిన్ని అపూర్వ విజయాలు సాధించాలి..
గెలిచి.. నిలిచేదెవరో?
ఆ నిర్ణయం రాహుల్‌ ద్రవిడ్‌దే!
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌
సెమీఫైనల్లో ప్రజ్ఞానంద
ఆసీస్‌ సహాయ కోచ్‌గా వెటోరీ
ఫైనల్లో టైటాన్స్‌
క్రజికోవాకు షాక్‌
భారత్‌ 1-1 పాకిస్థాన్‌
తొలి అడుగు పడేదెవరిదో?
ఉమ్రాన్‌కు పిలుపు
అభిషేక్‌ ఒక్కడే!
పుజారా వచ్చేశాడు
ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లిన టిమ్‌
సెమీస్‌లో సింధు ఓటమి
ప్రజ్ఞానంద సంచలనం
భగత్‌, ఢిల్లాన్‌కు బంగారు పతకాలు
అశ్విన్‌ అదరగొట్టాడు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.