Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • సూపర్‌ సైక్లోన్లతో భార‌త్‌కు తీవ్ర ముప్పు..!
  • నిలదీశామని కావాలని ఫెయిల్ చేశారు : విద్యార్థి
  • ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!
  • సీఐ సస్పెండ్
  • సంతకం ఫోర్జరీ చేశారంటూ పోలీసులకు ఆర్జీవీ ఫిర్యాదు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అటా.. ఇటా! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

అటా.. ఇటా!

Fri 14 Jan 06:29:44.053408 2022

- ఉత్కంఠగా కేప్‌టౌన్‌ టెస్టు
- సఫారీ లక్ష్యం 212, ప్రస్తుతం 101/2
కేప్‌టౌన్‌ : సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టెస్టు రసకందాయంలో పడింది. యువ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ (100 నాటౌట్‌, 139 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో దక్షిణాఫ్రికా ముందు భారత్‌ సవాల్‌తో కూడిన లక్ష్యాన్ని ఉంచింది. 212 పరుగుల ఛేదనలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 101/2తో దూసుకుపోతుంది. కెప్టెన్‌ డీన్‌ ఎల్గార్‌ (30, 96 బంతుల్లో 3 ఫోర్లు), కీగన్‌ పీటర్సన్‌ (48 నాటౌట్‌, 61 బంతుల్లో 7 ఫోర్లు) రెండో వికెట్‌కు విలువైన 78 పరుగులు జోడించారు. ఎడెన్‌ మార్కరం (16) ఆరంభంలోనే వికెట్‌ కోల్పోయినా.. ఎల్గార్‌, పీటర్సన్‌ పరుగులు రాబట్టారు. ఈ జోడీ మెరుపులతో సఫారీ లక్ష్యం దిశగా దూసుకుపోయింది. మూడో రోజు ఆటలో చివరి ఓవర్లో ఎల్గార్‌ను అవుట్‌ చేసిన బుమ్రా మ్యాచ్‌లో భారత్‌ను తిరిగి రేసులోకి తీసుకొచ్చాడు. దక్షిణాఫ్రికా విజయానికి మరో 111 పరుగులు అవసరం కాగా.. భారత్‌ 8 వికెట్ల దూరంలో నిలిచింది.
అంతకముందు, భారత బ్యాటర్లు మరోసారి చేతులెత్తేశారు. కెఎల్‌ రాహుల్‌ (10), మయాంక్‌ (7)లకు తోడు చతేశ్వర్‌ పుజారా (9), అజింక్య రహానె (1)లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (29, 143 బంతుల్లో 4 ఫోర్లు)తో కలిసి రిషబ్‌ పంత్‌ (100 నాటౌట్‌) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. విరాట్‌ కోహ్లి నిష్క్రమణ అనంతరం పంత్‌కు మరో ఎండ్‌లో సహకారం కొరవడింది. అశ్విన్‌ (7), శార్దుల్‌ ఠాకూర్‌ (5) నిరాశపరిచారు. రిషబ్‌ పంత్‌ అజేయంగా నిలిచినా.. 67.3 ఓవర్లలో భారత్‌ 198 పరుగులకు కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కలుపుకుని దక్షిణాఫ్రికాకు భారత్‌ 212 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

త్రిసభ్య కమిటీ ఏర్పాటు
నిఖత్‌ జరీన్‌కు ఘన స్వాగతం
కెర్బర్‌ నిష్క్రమణ
బెంగాల్‌కు ఇక ఆడను!
ఫైనల్లో రాజస్థాన్‌
భారత్‌ 16, ఇండోనేషియా 0
రాయల్‌ సమరం
రఫెల్‌ నాదల్‌.. 300
16ఏండ్ల ప్రజ్ఞానంద మరో సంచలనం
బెంగళూరుదే గెలుపు
ఐఓఏ అధ్యక్ష పదవికి బత్రా రాజీనామా
మూడోరౌండ్‌కు జకో
మరిన్ని అపూర్వ విజయాలు సాధించాలి..
గెలిచి.. నిలిచేదెవరో?
ఆ నిర్ణయం రాహుల్‌ ద్రవిడ్‌దే!
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌
సెమీఫైనల్లో ప్రజ్ఞానంద
ఆసీస్‌ సహాయ కోచ్‌గా వెటోరీ
ఫైనల్లో టైటాన్స్‌
క్రజికోవాకు షాక్‌
భారత్‌ 1-1 పాకిస్థాన్‌
తొలి అడుగు పడేదెవరిదో?
ఉమ్రాన్‌కు పిలుపు
అభిషేక్‌ ఒక్కడే!
పుజారా వచ్చేశాడు
ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లిన టిమ్‌
సెమీస్‌లో సింధు ఓటమి
ప్రజ్ఞానంద సంచలనం
భగత్‌, ఢిల్లాన్‌కు బంగారు పతకాలు
అశ్విన్‌ అదరగొట్టాడు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.