Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జూన్ 3న అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం
  • మంచి డిజైన్ పంపండి.. రివార్డు పొందండి : ఆర్టీసీ ఎండీ సజ్జనార్
  • హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
  • 34 ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు
  • పెండ్లికి ముందు అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కప్పు కొట్టాలె! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

కప్పు కొట్టాలె!

Tue 18 Jan 05:15:27.769659 2022

- భారత జట్టుతో జగన్‌మోహన్‌రావు
- నేటి నుంచి ఆసియా హ్యాండ్‌బాల్‌ టోర్నీ
లక్నో : ప్రతిష్టాత్మక ఆసియా మెన్‌ హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్స్‌లో తొలిసారి పోటీపడుతున్న భారత జట్టు కప్పుతో తిరిగి రావాలని జాతీయ హ్యాండ్‌బాల్‌ సమాఖ్య (హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌మోన్‌రావు అభిలాశించారు. సౌదీ అరేబియా వేదికగా నేటి నుంచి ఆసియా చాంపియన్‌షిప్‌ ఆరంభం కానుంది. సౌదీ అరేబియాకు బయల్దేరడానికి ముందు భారత జట్టు ఆటగాళ్లతో జగన్‌మోహన్‌రావు మాట్లాడారు. 'భారత్‌లో ఇప్పుడిప్పుడే హ్యాండ్‌బాల్‌కు ఆదరణ లభిస్తోంది. ఒలింపిక్స్‌ లక్ష్యంగా ఫెవరేషన్‌ కృషి చేస్తోంది. ఆసియా చాంపియన్‌షిప్‌లో పతకమే లక్ష్యంగా పోటీపడాలి. కప్పుతోనే తిరిగి రావాలని' జగన్‌ మోహన్‌ రావు అన్నారు.
ఆసియా హ్యాండ్‌బాల్‌ టోర్నీలో భారత్‌కు కఠిన డ్రా ఎదురైంది. టైటిల్‌ కోసం 16 జట్లు బరిలోకి దిగుతుం డగా.. కోవిడ్‌-19 తీవ్రతతో జపాన్‌, థారులాండ్‌ టోర్నీ నుంచి వైదొలిగాయి.
ఆతిథ్య సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, ఇరాన్‌లతో పాటు భారత్‌ గ్రూప్‌-బిలో నిలిచింది. టోర్నీ ఆరంభ రోజు నేడు సౌదీ అరేబియాతో భారత్‌ తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

త్రిసభ్య కమిటీ ఏర్పాటు
నిఖత్‌ జరీన్‌కు ఘన స్వాగతం
కెర్బర్‌ నిష్క్రమణ
బెంగాల్‌కు ఇక ఆడను!
ఫైనల్లో రాజస్థాన్‌
భారత్‌ 16, ఇండోనేషియా 0
రాయల్‌ సమరం
రఫెల్‌ నాదల్‌.. 300
16ఏండ్ల ప్రజ్ఞానంద మరో సంచలనం
బెంగళూరుదే గెలుపు
ఐఓఏ అధ్యక్ష పదవికి బత్రా రాజీనామా
మూడోరౌండ్‌కు జకో
మరిన్ని అపూర్వ విజయాలు సాధించాలి..
గెలిచి.. నిలిచేదెవరో?
ఆ నిర్ణయం రాహుల్‌ ద్రవిడ్‌దే!
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌
సెమీఫైనల్లో ప్రజ్ఞానంద
ఆసీస్‌ సహాయ కోచ్‌గా వెటోరీ
ఫైనల్లో టైటాన్స్‌
క్రజికోవాకు షాక్‌
భారత్‌ 1-1 పాకిస్థాన్‌
తొలి అడుగు పడేదెవరిదో?
ఉమ్రాన్‌కు పిలుపు
అభిషేక్‌ ఒక్కడే!
పుజారా వచ్చేశాడు
ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లిన టిమ్‌
సెమీస్‌లో సింధు ఓటమి
ప్రజ్ఞానంద సంచలనం
భగత్‌, ఢిల్లాన్‌కు బంగారు పతకాలు
అశ్విన్‌ అదరగొట్టాడు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.