Thu April 10, 2025 08:51:28 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
డబుల్స్‌ కోచ్‌గా బోయె? | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Apr 18,2022

డబుల్స్‌ కోచ్‌గా బోయె?

- చర్చలు జరుపుతున్న బాయ్
న్యూఢిల్లీ : భారత డబుల్స్‌ సర్క్యూట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన శిక్షకుడు, టోక్యో ఒలింపిక్స్‌లో డబుల్స్‌ జోడీని సంచలనం దిశగా నడిపించిన గురువు, డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ దిగ్గజం మథియస్‌ బోయె మరోసారి భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ కోచ్‌గా రానున్నాడు. ఈ మేరకు భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బారు) మథియస్‌ బోయెతో చర్చలు జరుపుతుంది. లండన్‌ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మథియస్‌ బోయె.. గత కొన్నేండ్లలో భారత డబుల్స్‌ క్రీడాకారులకు శిక్షణ అందించాడు. మథియస్‌ బోయె శిక్షణలోనే చిరాగ్‌ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్‌ రాంకీ రెడ్డి జంట టోక్యో ఒలింపిక్స్‌ గ్రూప్‌ దశలో రెండు విజయాలు నమోదు చేసింది. ఇతర సమీకరణాలతో అనూహ్యంగా నాకౌట్‌ బెర్త్‌ చేజార్చుకుంది. టోక్యో ఒలింపిక్స్‌ అనంతరం మథియస్‌ బోయె పూర్తి స్థాయి కోచ్‌గా పనిచేసేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో మలేషియా కోచ్‌ టాన్‌ కిమ్‌ హర్‌తో బారు ఐదేండ్ల కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకుంది. 2026 ఆసియా క్రీడల వరకు టాన్‌ కిమ్‌ హర్‌ బారుతో పని చేయాల్సి ఉంది. వ్యక్తిగత కారణాలతో అతడు కోచ్‌గా కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో బారు వర్గాలు తాజాగా మథియస్‌ బోయెతో చర్చలు జరుపుతున్నాయి. ప్రస్తుతం ముంబయిలో ఉన్న మథియస్‌ బోయె వద్ద సాత్విక్‌సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి ప్రత్యేక్ష శిక్షణ పొందుతున్నారు. ' టాన్‌ కిమ్‌ను కొనసాగేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. క్రీడా మంత్రిత్వ శాఖ, సారు ఆమోదం సైతం లభించింది. కానీ ఆఫర్‌ను టాన్‌ కిమ్‌ తిరస్కరించారు. ప్రస్తుతం మథియస్‌ బోయెతో చర్చలు జరుపుతున్నాం. ఇంకా ఏదీ తేలలేదు. బోయె అనుభవం డబుల్స్‌ క్రీడాకారులకు గొప్పగా ఉపయోగపడుతుంది' అని బారు కార్యదర్శి సంజరు మిశ్రా తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇక జాతీయ ఉద్యమం!
ముంబయి చతికిల
హెచ్‌ఎస్‌ ప్రణయ్‌@7
క్రీడా ప్రాంగణాలకు యువతే రక్ష
ఇది యువ సంబురం
గిల్‌ శతక గర్జన
సాఫ్ట్‌ సిగల్‌కు తెర
ప్రణీత్‌కు రూ.2.5 కోట్లు, నందినికి రూ.50 లక్షలు
భారత్‌ నిష్క్రమణ
రాజస్థాన్‌ ఢమాల్‌
నేటి నుంచి సీఎం కప్‌ టోర్నీ
ఉత్సాహంగా సాగిన సైక్లోథాన్‌
సప్త విలాపం!
సిఎం కప్‌ లోగో, మస్కట్‌ ఆవిష్కరణ
క్రికెటర్‌ త్రిషకు సన్మానం
సూర్య శతక ప్రతాపం
హుసాముద్దీన్‌కు కాంస్యం
జూన్‌లో ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌
గోపీచంద్‌ అకాడమీలో యోనెక్స్‌ స్టోర్‌
నిఖత్‌ జరీన్‌కు పురస్కారం
స్టేటస్‌ రిపోర్టు ఇవ్వండి!
జయహో జైస్వాల్‌
ప్రారంభోత్సవ కమిటీ చైర్మెన్‌గా జగన్‌
నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో అద్వైత్‌
మెస్సికి లారెస్‌ అవార్డు
సూర్య ప్రతాపం
ఇషాన్‌కు పిలుపు
కోల్‌కత కొట్టేసింది
టాప్‌-4లో చోటు కోసం!
సవిత సారథ్యంలో ఆసీస్‌ పర్యటనకు 20 మందితో జట్టు ఎంపిక

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.