Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఏటీఎం కార్డులు మార్చి నగదు స్వాహా..వ్యక్తి అరెస్ట్‌
  • కామారెడ్డి‌...ఇండ‌క్యా‌ష్ ఏటీఎంలో చోరీ
  • ఆపరేషన్‌ చేసి కుట్లు మరిచారు
  • ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
పుజారా వచ్చేశాడు | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

పుజారా వచ్చేశాడు

Mon 23 May 01:19:32.868766 2022

- ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకు భారత జట్టు
ముంబయి : వరుస వైఫల్యాలతో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఉద్వాసనకు గురైన టెస్టు స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ చతేశ్వర్‌ పుజారా.. తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకు చతేశ్వర్‌ పుజారాను ఎంపిక చేశారు. ఈ మేరకు బీసీసీఐ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ 17 మందితో కూడిన టెస్టు జట్టును ఎంపిక చేసింది. ఇంగ్లీష్‌ కౌంటీల్లో ఆడుతున్న చతేశ్వర్‌ పుజారా అక్కడ 8 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 720 పరుగులు చేశాడు. పుజారా బ్యాటింగ్‌ సగటు 120. ఇంగ్లాండ్‌ గడ్డపై సూపర్‌ ఫామ్‌లో ఉన్న పుజారాను ఇంగ్లాండ్‌తో చివరి టెస్టుకు ఎంపిక చేశారు. కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఆడుతూ గాయపడిన అజింక్య రహానెకు జట్టులో చోటు దక్కలేదు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌లకు చోటు లభించింది. పేస్‌ దళంలో బుమ్రా, షమి, సిరాజ్‌, ఉమేశ్‌, శార్దుల్‌కు తోడు ప్రసిద్‌ కృష్ణ సైతం తోడయ్యాడు. తెలుగు తేజాలు హనుమ విహారి, కెఎస్‌ భరత్‌లు జట్టులో చోటు నిలుపుకున్నారు. పటౌడీ ట్రోఫీలో భారత్‌ ప్రస్తుతం 2-1తో ముందంజలో కొనసాగుతోంది. భారత్‌, ఇంగ్లాండ్‌ ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టు జులై 1-5న జరుగనుంది.
భారత టెస్టు జట్టు : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కెఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, హనుమ విహారి, చతేశ్వర్‌ పుజారా, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), కెఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దుల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, జశ్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, ప్రసిద్‌ కృష్ణ

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ముంబయి ఎదురీత
సిరీస్‌ చిక్కింది
భారత్‌కు ఎదురుందా?
ఉత్కంఠగా హ్యాండ్‌బాల్‌ పోటీలు
పంత్‌ ఫటాఫట్‌
ఐపీఎల్‌పై పీసీబీ అభ్యంతరం?
ఖతార్‌ సూపర్‌ విక్టరీ
శతక జోరు
అమ్మాయిల గెలుపు
రాణించిన భరత్‌, కోహ్లి
టాప్‌-10లో ఇషాన్‌ కిషన్‌
ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3
సర్ఫరాజ్‌ సెంచరీ
ఆసియా హ్యాండ్‌బాల్‌ షురూ
సన్నద్ధత సమరం!
యశస్వి జైస్వాల్‌ అర్థ శతకం
సెప్టెంబర్‌లో జాతీయ క్రీడలు?
చివరి సవాల్‌
రంజీ చాంపియన్‌ ఎవరో?
జింఖానా అథ్లెట్ల సత్తా
అశ్విన్‌కు కోవిడ్‌ పాజిటివ్‌
ఆ డబ్బు ఏం చేస్తారు?
పంత్‌ ప్రణాళికల్లో భాగం!
మన్‌ప్రీత్‌ సారథ్యంలో..
ఆశలపై వర్షం
హెచ్‌సీఏలో మళ్లీ రగడ
పోరాడి ఓడిన అమ్మాయిలు
నీరజ్‌ చోప్రాకు పసిడి
సాహా ద్విపాత్రాభినయం?
ఐపీఎల్‌ బాటలో ఐసీసీ!
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.