Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్కోట్కు ధోనిసేన వచ్చీరాగానే కమ్మటి విందు భోజనం ఆరగించింది. టెస్ట్ స్పెషలిస్ట్ ఛతేశ్వర్ పుజార రాజ్కోట్లోని ఇంట్లో సహచరులకు పసందైన ఆతిథ్యం ఇచ్చాడు. మిత్రుల అభిరుచులకు తగినట్లు వంటకాలు సిద్ధం చేయించిన పుజార.. సుదీర్ఘ సిరీస్లో టీమ్ ఇండియాకు ఇంటి భోజనం రుచి చూపించాడు. కెప్టెన్ ధోని, కోహ్లి సహా ఆటగాళ్లందరూ పుజార విందుకు హాజరయ్యారు.