Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో : శ్రీలంక సీనియర్ బ్యాట్స్మెన్ కుమార సంగక్కర టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ జట్టు కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ తెలిపాడు. ప్రస్తుతం సంగక్కర పాకిస్తాన్తో రెండు టెస్టులు, ఆగస్టులో భారత్తో ఒక టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. బుధవారం మాథ్యూస్ మాట్లాడుతూ సంగక్కర తన టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ గురించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నాడు.