Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మిడ్ ఫీల్డర్ మన్ప్రీత్సింగ్ సారథ్యంలో హాకీ ఇండియా ఆసియా కప్ బరిలోకి దిగనున్నది. 18 మందితో కూడిన హాకీ ఇండియాను సెలక్టర్లు శనివారం ఎంపిక చేశారు. సీనియర్లు తిరిగి జట్టులోకి వచ్చినా యూరప్ టూర్లో మెరిసిన యువ ఆటగాళ్లకు సెలక్టర్లు మళ్లీ అవకాశం ఇచ్చారు. అక్టోబర్ 11-22 వరకు ఢాకాలో ఆసియా కప్ జరుగనున్నది.
జట్టు : ఆకాశ్, సూరజ్ (గోల్కీపర్స్), దిప్సన్, కొతజిత్, సురేందర్, హర్మన్ప్రీత్, వరుణ్ కుమార్ (డిఫెండర్లు), చింగ్లెన్సనా, సుమీత్, ఉతప్ప, సర్దార్సింగ్, మన్ప్రీత్సింగ్ (మిడ్ఫీల్డర్లు), సునీల్, ఆకాశ్దీప్, రమణ్దీప్, లలిత్ ఉపాధ్యారు, గుర్జంత్ సింగ్, సత్బీర్ సింగ్ (ఫార్వర్డ్సు)