Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీలక అంశాలు చర్చించనున్న బీసీసీఐ
ముంబయి : బీసీసీఐ ప్రత్యేక సర్వ సభ్య సమావేశం (ఎస్జీఎం) డిసెంబర్ 1న భేటీ కానున్నది. ఇందులో ప్రధానంగా మూడు అంశాలను చర్చించనున్నారు. లలిత్ మోడీ అధ్యక్షుడిగా ఎన్నిక య్యాక రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ)పై విధించిన నిషేధం ఎత్తివేయటం, ఐపీఎల్ మాజీ ప్రాంఛైజీ కోచి టస్కర్స్కు కోర్టు తీర్పు మేరకు చెల్లించాల్సిన నష్టపరిహారం సహా రానున్న ఐదేండ్లకు బీసీసీఐ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్సామ్స్ (ఎఫ్టీపీ)ను నిర్ణయించటం. ఈ మూడు అంశాలు ఎజెండా డిసెంబర్ 1న ఎస్జీఎం సమావేశం కానున్నది.