Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: ఐఎస్ఎల్లో గోవా శుభారంభం చేసింది. తొలి పోరులో చెన్నైను 3-2తో ఓడించింది. ప్రథమార్ధంలోనే 3-0 ఆధిక్యంలో నిలిచిన గోవా ఆఖరు నిమిషాల్లో డిఫెన్సు తప్పిదాలతో చెన్నైకు రెండు గోల్స్ కోల్పోయింది. ఫెర్రన్, బ్రూనో, దేశారులు గోవా తరఫున గోల్స్ కొట్టారు. మరో మ్యాచ్లో బెంగళూరు 2-0తో ముంబయిపై గెలుపొందింది.