Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టు సిరీస్ ఓటమిపై ధోని
చెన్నై : 0-2తో దక్షిణాఫ్రికాకు ఫ్రీడం టెస్టు సిరీస్ను కోల్పోయిన టీమ్ ఇండియాకు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని నుంచి మద్దతు లభించింది. ' సానుకూలతలు చూడాలని నేను అంటున్నాను. టెస్టు నెగ్గాలంటే 20 వికెట్లు తీయాలి, 20 వికెట్లు తీయలేకుంటే అప్పుడేంటి? డ్రా కోసమే ప్రయత్నించాలి. కానీ మనం ఇప్పుడు 20 వికెట్లు అలవోకగా తీయగల్గుతున్నాం. విజయానికి చేరువలో ఉన్నట్టే లెక్క' అని ధోని అభిప్రాయపడ్డాడు.
అశ్విన్ చెన్నై లోకల్ హీరో. వేలంలో అతడిని దక్కించుకుంటాం. అశ్వినే కాదు చెన్నై కోర్ టీం ఆటగాళ్ల కోసం వేలంలో ప్రయత్నిస్తామని మహి తెలిపాడు.