Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పద్మ పురస్కారాల ప్రదానోత్సవం మంగళవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్, టెన్నిస్ ఆటగాడు సోమ్దేవ్ దేవర్మన్లు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి పద్మ శ్రీ పురస్కారాలు స్వీకరించారు. మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ దక్కించుకున్న దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని, స్నూకర్ లెజెండ్ పంకజ్ అద్వాని సహా పద్మ శ్రీ గ్రహీత యువ లిఫ్టర్ మీరాబాయి చానులు పురస్కార ప్రదాన వేడుకకు హాజరు కాలేకపోయారు.