Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అట్లాంటా : భారత టెన్నిస్ సింగిల్స్ స్టార్ సోమ్దేవ్ వర్మన్ అట్లాంటా ఓపెన్లో తన పోరు ముగించాడు. బుధవారం జరిగిన మ్యాచ్లో సోమ్దేవ్ 1-6, 6-3, 4-6 తేడాతో అమెరి కాకు చెందిన జేర్డ్ డోనాల్డ్సన్ చేతిలో ఓడి పోయాడు. తొలి గేమ్లో సోమ్దేవ్ వెనకబడినా రెండో గేమ్లో ఆధిపత్యం చూపించాడు. కానీ అదే జోరును కొనసాగించలేకపోయాడు. డబుల్స్లో పురవ్ రాజా కొనసాగుతున్నాడు.