Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ పైలాన్కాలనీలోని ఆంధ్రా,తెలంగాణ రాష్ట్ర సరిహద్దు బార్డర్ చెక్పోస్టు వద్ద ఎస్ఎస్టీ టీం విజయపురి టౌన్, స్పెషల్ టీం ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహిస్తుండగా ఆంధ్రా నుండి తెలంగాణ వైపు కారులో తరలిస్తున్న రూ.7.39 లక్షల నగదును పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు.నగదుకు సంబంధించి ఆధారాల్లేకపోవడంతో సీజ్ చేశామని విజయపురి టౌన్ ఎస్సై నర్సింహారావు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎస్టీ, స్పెషల్ టీం పోలీసులు పాల్గొన్నారు.