Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి పట్టణకేంంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని మందనపల్లి గ్రామానికి చెందిన డ్యాగల రాజేష్ వయస్సు (19) బైకుపై వెళ్తుండగా పట్టణం లోని మమత హాస్పిటల్ ముందు స్ట్రీట్ లైట్ గద్దె స్తంభానికి బైకు ఢీ కొని అక్కడికక్కడే మతిచెందారు .మతుడు పట్టణంలో బైక్ మెకానిక్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు . కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు .