Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామన్నపేట : కోవిడ్-19 నిబంధ నలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న ప్రవేటు పాఠశాలల ఉపాధ్యాయుల పై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్డులోని ఒక ఇంట్లో ఒక ప్రైవేటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులను ఇంటికి తరలించి ఉపాధ్యాయులను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.