Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని మాధవరం, నేలమర్రి రహదారిపై బుధవారం చోటుచేసుకుంది.ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం..నేలమర్రి గ్రామానికి చెందిన చిటికెల మల్లమ్మ (57) నేలమర్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా టిప్పర్ ఢకొీట్టింది.దీంతో ఆమెకు తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియాహాస్పిటల్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.