Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం మండలంలోని బొల్లిగుట్టతండా వద్ద చోటుచేసుకుంది.ఎస్సై నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..డిండి మండలం రహమంతాపురం గ్రామానికి చెందిన కొన్రెడ్డి రామస్వామి(32) దేవరకొండ పట్టణంలో గోల్డ్స్మిత్గా పని చేస్తున్నాడు.ఉగాది సందర్భంగా దుకాణంలోపూజలు నిర్వహించి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా బస్షెల్టర్కు ద్విచక్రవాహనం ఢీ కొని అక్కడికక్కడే మతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.