Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిర్యాలగూడ : మిర్యాలగూడ డివిజన్లో శనివారం 168 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యాధికారి కేసా రవి తెలిపారు. మిర్యాలగూడ డివిజన్లోని పీహెచ్సీ కేంద్రాల్లో 549 మందికి పరీక్షలు నిర్వహించగా 93 మందికి, సాగర్ కమలానెహ్రూ ఆస్పత్రిలో 102 మందికి పరీక్షలు నిర్వహించగా 33, మిర్యాలగూడ ఏరియాస్పత్రిలో 123 మందికి పరీక్షలు నిర్వహించగా 42 మందికి పాజిటివ్గా నిర్దారణ అయ్యిందన్నారు.