Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
మండలకేంద్రంలోని ఉపాధిహామీ చట్టం కార్యాలయంలో పొరుగు సేవల పథకం కింద కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న గుగులోతు రాంసింగ్ అనారోగ్యంతో సోమవారం ఉదయం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. రూ.లక్ష అతని సభ్యులకు అతని స్వగ్రామమైన దేవునిగుట్టతండాకు చేరుకొని అందజేశారు.ఈ కార్యక్ర మంలో మాజీ ఎంపీపీ గుగులోతు తేజాస్వాతినాయక్, వెంపటి సర్పంచ్ అబ్బగాని పద్మ సత్యనారాయణగౌడ్, చిర్రదామోదర్, బిక్కు, సూర, భగవాన్, చంద్రు పాల్గొన్నారు.