Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్లగొండ
కోవిడ్ నేపథ్యంలో చేపడుతున్న సర్వేకు ప్రజలు సహకరించి సిబ్బందికి పూర్తి వివరాలు అందించాలని నల్లగొండ మున్సిపల్ కమిషనర్ శరచ్చంద్ర కోరారు. శనివారం పట్టణంలోని గాంధీనగర్లో నిర్వహించిన సర్వేను ఆయన పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు భయపడకుండా కరోనా లక్షణాలు ఉంటే సర్వే బృందానికి తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, మెప్మా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నల్లగొండ ఉమ్మడి జిల్లా