Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో కోటయ్య (65).అతనికి ఇద్దరు కుమార్తెలు. కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు.కోటయ్య సోమవారం అకస్మాత్తుగా మతి చెందడంతో కరోనాతోనే మృతి చెందిఉంటాడని భావించిన స్థానికులు ఎవరూ ఖననం చేసేందుకు ముందుకురాలేదు.దీంతో వార్డు కౌన్సిలర్ మైసా రమేశ్ చొరవ తీసుకుని హుజూర్నగర్కు చెందిన జహంగీర్, బాల్సింగ్, నజీర్లకు విషయం తెలపగా ఆ యువకులు హుటాహుటిన వచ్చి మతదేహాన్ని మానవత్వంతో ఖననం చేసి వెళ్లారు.దీంతో మాజీ ఎంపిటిసి అంబటి కర్ర శ్రీను, కందర బోయిన వేలాద్రి, వీరస్వామి యువకులను అభినందించారు.