Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
భూ కబ్జాల బాగోతం బయటపెట్టినందుకు కెేసీిఆర్ పోలీసులచే కిడ్నాప్ అరెస్టు చేయబడ్డ జర్నలిస్ట్ రఘు నల్లగొండ జైలు నుండి మంగళవారం సాయంత్రం విడుదల అయ్యారు. రఘు విడుదల సందర్భంగా బీజేపీ నల్లగొండ, కోదాడ హుజూర్గర్ సూర్యాపేట ,జర్నలిస్టులు ,యువకులు పెద్ద ఎత్తున జిల్లా కర్మాగారానికి చేరుకొని స్వాగతం పలికారు.ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ తనపై కేసీఆర్ కక్ష పూరితంగానే మఫ్టీ పోలీసులతో కిడ్నాప్ చేయించి చిత్ర హింసలకు గురి చేశారని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు.