Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ : జిల్లా కేంద్రంలోని స్వేరో జిల్లా కార్యాలయంలో సోమవారం తెలంగాణ స్టూడెంట్స్ పెరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బహుజనగర్జన పోస్టర్ను విష్కరించారు. ఈనెల 8 న నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో జరిగే మహాసభకు తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రజలను తరలిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో టీఎస్పీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీఆనంద్, ఉపాధ్యక్షురాలు పోతురాజు మౌనిక, జిల్లా అధ్యక్షులు అమరారపు తిరుమలేష్, వల్లపుదాసు రమేశ్, ఎండి.మహ్మద్, శ్రీకాంత్, శ్రీనివాస్మహారాజ్ పాల్గొన్నారు.