Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
సూర్యాపేట రూరల్ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ కల్యాణి రోజు వారి లాగా డ్యూటీకి వస్తుం డగా అంజనపూరి కాలనీ సమీపంలో రూ.20 వేలు దొరి కాయి.ఆ డబ్బు లను తీసుకొని మానవతా దక్పథంతో రూరల్ ఎస్సైకి అందజేశారు.డబ్బులు పోగొట్టు కున్న వ్యక్తి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి రాగానే అతనికి ఆ డబ్బులను రూరల్ సీఐవిఠల్రెడ్డి, ఎస్సై లవ కుమార్ సమక్షంలో వ్యక్తికి అందజేశారు. కానిస్టేబుల్ కల్యాణిని సీఐ,ఎస్ఐలు అభినందించారు. 1